మన దేశానికి, మన చుట్టూ ఉన్న వేరే దేశాలకి మధ్య ట్రైన్స్ చాలా అరుదుగా ఉన్నాయి. వాటిని వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. మన దేశం అంతర్భాగంలోనే ఉన్నట్టు ఉండే మరో దేశంగా ఉన్న బంగ్లాదేశ్ కి మనకి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ రెండు దేశాల మధ్య రెండు ప్రత్యేక రైలు సర్వీసులు ఉన్నాయి. తాజాగా భారత్ – బంగ్లాదేశ్ మధ్య మరో కొత్త రైలు సర్వీస్ ని ప్రారంభించారు. భారత్లోని పశ్చిమబెంగాల్లో న్యూ […]
బంగ్లాదేశ్లో లాక్డౌన్ అమలులో ఉన్నప్పటికీ ఒక మతపెద్ద అంత్యక్రియలకు సుమారు 50 వేల మంది హాజరు కావడం అక్కడి ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేసింది.శుక్రవారం సరైల్ ఉపజిల్లాలోని బెర్తెలా గ్రామంలో బంగ్లాదేశ్ ఖలీఫత్ మజ్లిస్ నాయకుడు మౌలానా జుబైర్ అహ్మద్ అన్సారీ (59) మరణించారు. ఆయన అంత్యక్రియలను శనివారం ఉదయం 10 గంటలకు సరైల్లోని జామియా రెహ్మానియా బెర్తాలా మదర్సా ప్రాంగణంలో నిర్వహించారు. అన్సారీ కుమారుడు హఫీజ్ మౌలానా అసదుల్లా పర్యవేక్షించిన అంత్యక్రియలకు జిల్లాలోని అగ్ర ఇస్లామిక్ నాయకులు, మదర్సా […]
బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజీబుర్ రెహ్మన్ వందో జయంతి వేడుకల సందర్భంగా మార్చి 18, 20వ తేదీలలో ఆసియా ఎలెవన్,వరల్డ్ ఎలెవన్ మధ్య బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు రెండు టీ20 మ్యాచ్లు నిర్వహిస్తుంది.ఈ టీ-20 మ్యాచ్ల కోసం వరల్డ్ ఎలెవన్-ఆసియా ఎలెవన్ జట్లను మంగళవారం బీసీబీ ప్రకటించింది. ఆసియా ఎలెవన్ జట్టు కోసం ప్రకటించిన మొత్తం 15 మంది ఆటగాళ్లలో ఆరుగురు భారత ఆటగాళ్లు స్థానం సంపాదించడం విశేషం.ఈ జట్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ,లోకేశ్ రాహుల్, […]
మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న లీగ్ మ్యాచ్లో భారత్ మహిళా జట్టు,బంగ్లా మహిళల జట్టుపై 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ గ్రూప్-A పట్టికలో 4 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.భారత్ నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన బంగ్లా జట్టుకు శుభారంభం లభించలేదు.ఓపెనర్ షమిమా (3)ను రెండో ఓవర్ చివరి బంతికి శిఖ పాండే ఔట్ చేసి తొలి దెబ్బ తీసింది.మరో ఓపెనర్ ముర్షిదా,సంజిదా (10)తో కలిసి […]
ఐసీసీ అండర్-19 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఫేవరెట్ గా బరిలోకి దిగిన డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియాకు బంగ్లాదేశ్ చేతిలో ఊహించని రీతిలో పరాభవం ఎదురయింది.ఏడు సార్లు ఫైనల్ మ్యాచ్ లు ఆడిన భారత్ డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలో దిగిన ప్రతిసారీ ప్రపంచకప్ సాధించడంలో విఫలమయింది.ఫైనల్ మ్యాచులో బంగ్లాదేశ్ మూడు వికెట్ల తేడాతో భారత్ పై గెలిచి తొలిసారి వన్డే క్రికెట్ లో ప్రపంచ కప్ గెలుచుకుంది.ఐసీసీ నిర్వహించే అత్యున్నత టోర్నీల్లో విజయం సాధించడం ఇదే తొలిసారి. […]
అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ వరకూ అప్రతిహాతంగా సాగిన భారత క్రికెట్ జట్టు జైత్రయాత్ర బంగ్లాదేశ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో మాత్రం తడబడింది.. మొదట బ్యాటింగ్ చేసిన యువ భారత జట్టు 47.2 ఓవర్లలో, 177 పరుగులకే ఆల్అవుట్ అయ్యింది. యశస్వి జైస్వాల్ మినహా మిగిలిన భారత బాట్స్మెన్ ఎవరూ రాణించలేదు. యశస్వి జైస్వాల్ 88 పరుగులు సాధించగా, తిలక్ వర్మ 38 పరుగులు సాధించాడు.. వికెట్ కీపర్ ధృవ్ 22 పరుగులకే […]
దక్షిణాఫ్రికాలో పొచెస్ట్రూమ్ వేదికపై అండర్-19 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్లో బంగ్లాదేశ్ ఆరు వికెట్ల తేడాతో న్యూజిలాండ్పై ఘన విజయం సాధించింది.ఆదివారం ప్రపంచ కప్ టైటిల్ కోసం జరిగే ఫైనల్ పోరులో డిఫెండింగ్ చాంపియన్ భారత్ యువ జట్టుతో బంగ్లా యువ జట్టు తలపడనుంది. సెమీ ఫైనల్లో 212 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లా ఓపెనర్లు త్వరగా అవుట్ అయినప్పటికీ మూడవ స్థానంలో బ్యాటింగ్ చేసిన మహ్మదుల్ హసన్ జాయ్ (127 బంతుల్లో 100; 13×4) సరిగ్గా సెంచరీ […]
నేడు ప్రముఖ విప్లవకారుడు చిట్టగాంగ్ (ప్రస్తుత బంగ్లాదేశ్) వీరుడు సూర్యసేన్ అలియాస్ మాస్టర్ దా 86వ వర్ధంతి. భారత దేశానికి బ్రిటీష్ బానిస సంకెళ్ళ నుండి విముక్తి కలిగించడానికి ఎందరో తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడినా సరైన గుర్తింపు రాక మరుగునపడిపోయారు అలా మరుగున పడిన స్వతంత్ర సమర యోధులలో వీరు ఒకరు. సూర్యసేన్ 1916 లో బి.ఏ చదువుతున్న రోజులలో తన అధ్యాపకుల నుండి స్వతంత్ర పోరాటం గురించి తెలుసుకుని విప్లవ పోరాటానికి ఆకర్షితుడై […]