Trending in Social Media చాగంటీ నాగశ్రీనివాస సతీష్ అలియాస్ , సతీష్ చాగంటీ . టీడీపీ సోషల్ మీడియాలో అత్యంత కీలక వ్యక్తి .2014 లో బ్రింగ్ బ్యాక్ బాబు క్యాంపెన్ తో వెలుగులోకి వచ్చిన ఈ వ్యక్తి . ఆ సమయంలో వైఎస్ జగన్ పై లక్ష కోట్లు అంటూ తీవ్ర అసత్య ఆరోపణలు చేయటంలో కానీ , బాబే రావాలి అనే క్యాంపెన్ నడపటంలో , టీడీపీ అనుకూల వర్గ , ముఖ్యంగా […]
పెద్దలు , మేధావులు , అనుభవజ్ఞులు మొదట్నుండీ మొత్తుకొంటుంది ఈ విషయం పైనే , రాజధాని ఏ ఒక్కరిదో , లేదా కొందరు సమూహానిదో , ఓ వర్గానిదో కారాదు . దురదృష్టవశాత్తు అమరావతిలో అదే జరుగుతోంది అని. రాష్ట్రానికి సంబంధించిన రాజధాని విషయంలో ఒకరి పొట్ట గొట్టి మరొకరి పొట్ట నింపడం అనే ప్రస్తావన ఎందుకొస్తుంది . చంద్రబాబు భూసేకరణ చట్టం ప్రకారం భూమి సేకరించి తగు పరిహారం ఇచ్చింటే అసలు ఈ వివాదం ఉండేదా. […]
ఒంగోలు లో గురువారం రాజధాని అంశం పై జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ ని కవర్ చేస్తూ విధి నిర్వహణలో హఠాతుగా గుండె పోటుతో మరణించిన ఈటివి-భారత్ కి చెందిన రిపోర్టర్ మరియు విడియోగ్రాఫర్ వీరగంధం సందీప్ మృతిని రాజధాని వివాదంలోకి లాగి తమకు అనుకూలంగా మలచుకొని రాజకీయంగా లభ్ది పొందాలని చేసిన పధక రచన ఆదిలోనే తెలుగుదేశం పార్టీ ని ఆ పార్టీ నాయకులని అభాసుపాలు చేసింది. వివరాలులోకి వెళితే.. గురువారం రాత్రి […]
ప్రతి పుట్టుకకు ఓ కారణం ఉంటుందంటుంటారు ..! ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ, ప్రతి మరణానికీ ఓ కారణం ఉంటుంది. అది సహజమైంది కావొచ్చు.. అసహజమైంది కావొచ్చు…! ఐతే సదరు కారణాన్నిఏమార్చడం, మరోరకంగా చూపడం చేస్తే మాత్రం ఒక రకంగా సదరు వ్యక్తిని తిరిగి హత్య చేయడమే..! రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం ఇప్పుడిదే పనిలో ఉంది. ఎక్కడెవరు చనిపోయినా దాన్ని అమరావతితో ముడిపెట్టి శవరాజకీయం చేస్తోంది. నాకు కసి తీరక పొతే చచ్చిన […]
రెఫరెండం నిర్వహించండి లేదా అమరావతి అజెండాగా మళ్లీ ఎన్నికలకు వెళ్దాం…! ఇదండీ తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి తాజా వరస…! తిరిగి ఎన్నికల డిమాండ్ను కాసేపు పక్కనబెడితే బాబు గారి నోటి నుంచి జాలు వారిన రిఫరెండం గురించి ఒకసారి చూద్దాం…! అసలు రెఫరెండం అంటే ఏమిటి? భారత్లో ఇప్పటి వరకు ఎన్ని రెఫరెండాలు జరిగాయి? చంద్రబాబుకు రెఫరెండం డిమాండ్ చేసే నైతికత ఉందా..? అనే ప్రశ్నలకు కింది వివరణలో సమాధానాలు వెతికే ప్రయత్నం చేయొచ్చు…. పత్రికలు…అందులోనూ అంతర్జాతీయ వార్తలు […]
అమరావతి పరిరక్షణ సమితి నేతలు నేడు కడప జిల్లాకు రానున్నారు. రాష్ట్రంలో మూడు రాజధానులు పెట్టాలన్న యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ప్రతిపక్ష పార్ఠీ టిడిపి దీన్ని రాద్దాంతం చేస్తోంది. కేవలం అమరావతిలోనే రాజధాని పెట్టడం వల్ల ఇతర ప్రాంతాలు అభివృద్ధి చెందవని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. అందుకే రాష్ట్రమంతా అభివృద్ధి చెందేందుకు తాజాగా మూడు రాజధానుల అంశంపై అద్యయనం చేసేందుకు కమిటీలు వేసింది. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వారు ఈమేరకు అమరావతి పరిరక్షణ […]
అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ మహిళలు చేసిన పాదయాత్ర తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది. అనుమతి లేకుండా విజయవాడ నగరంలోని పీడబ్యూడీ గ్రౌండ్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు బందరు రోడ్డులో మహిళలు పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే అనుమతి లేకుండా పాదయాత్ర చేయరాదని, ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతుందని పోలీసులు వారించారు. అయినా మహిళలు పాదయాత్ర చేసేందుకే యత్నించడంతో వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. కాగా స్టేషన్ వద్ద మహిళలు తమ నిరసనను కొనసాగించారు. పోలీసులు తమ పట్ట […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ఒక్క అమరావతినే కొనసాగించాలని, మూడు రాజధానులను ఒప్పుకునే ప్రసక్తే లేదంటూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ఆందోళనలను తీవ్రతరం చేశారు. అమరావతి పరిరక్షణ పేరుతో జేఏసీ ఏర్పాటు చేసి రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ తాజా, మాజీ ప్రజా ప్రతినిధులు ఆయా జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. మరికొంత మంది మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి అమరావతే […]
ప్రజలకు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అసత్య వార్తల ప్రచారం బాగా పెరిగిపోయింది. ఫలానా వార్త నిజమని నమ్మేలోపే ఆ వార్త అసత్యం అని తెలియడానికి కొంచెం సమయం పడుతుంది. ముఖ్యంగా వార్తలు నిజమో కాదో తెలుసుకోకుండానే దాన్ని మరొకరికి షేర్ చేయడం వల్ల అబద్దాలను నిజమని కొందరు విశ్వసిస్తున్నారు. కొందరేమో ప్రజల బలహీనతలను ఆసరా చేసుకుని అసత్యపు వార్తలను తమ స్వార్ధ ప్రయోజనాల కోసం సృష్టించి ఆ వార్తలను వ్యాప్తి చేస్తున్నారు. Read Also: రాజధాని రాజకీయం […]
ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది . వారం క్రితం వరకూ అమరావతి భూములిచ్చిన వారి పోరాటంగా మాట్లాడిన టీడీపీ గత వారం నుండి అమరావతి ప్రాంతంలో జరిగిన మరణాల గురించి మాట్లాడటం మొదలెట్టింది . యధావిధిగా టీడీపీ అనుకూలమని పేరుబడ్డ కొన్ని పత్రికల్లో ఆ మరణాలు రాజధాని కోసమే అని వార్తలొచ్చాయి . కొన్ని చోట్ల టీడీపీ నాయకులు వెళ్లి పరామర్శించారు కూడా . అయితే అవన్నీ వృద్ధుల సహజ మరణాలు అని , ఒక […]