స్కిల్ స్కామ్ కేసులో ఏపీ సీఐడీ చేత అరెస్టు కాబడి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడిపై మరో పీటీ వారెంట్ దాఖలైంది. ఏపీ సీఐడీ ఫైబర్ నెట్ కుంభకోణంలో బాబుపై పీటీ వారెంట్ ను ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది. కాగా ఈ పిటీషన్ ను ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించింది. ఫైబర్ నెట్ స్కాంలో చంద్రబాబు ప్రధాన ముద్దాయిగా సిట్ విచారణలో తేలిందని సీఐడీ తెలిపింది. ఈ […]
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఆంధ్రప్రదేశ్ ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. రూ.371 కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఏపీ సీఐడీ ప్రాథమిక ఆధారణలతో చంద్రబాబును శనివారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్ తర్వాత చంద్రబాబును విజయవాడలోని ఏసీబీ కోర్టులో ఆదివారం ఉదయం ప్రవేశపెట్టారు. కోర్టులో సీఐడీ తరఫు లాయర్లకు-చంద్రబాబు తరుఫున లాయర్లకు మధ్య వాడీవేడిగా వాదనలు జరిగాయి. ఇరు […]
స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ స్కామ్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిని ఏపీ సీఐడీ ఈ రోజు నంద్యాలలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నైపుణ్యాభివృద్ధిపేరిట అక్రమాలకు పాల్పడ్డారంటూ చంద్రబాబును ప్రధాన నిందితుడిగా తేల్చారు. దీనికి సంబంధించిన ఎవిడెన్స్ ను, రిమాండ్ రిపోర్ట్ ను కోర్టుకు సబ్ మిట్ చేయనుంది. బాబు అరెస్ట్ అనంతరం విజయవాడకు తరలించిన సీఐడీ, ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనుంది. చంద్రబాబు తరఫున సిద్దార్థ్ లుధ్రా వాదనలు వినిపించనున్నారు. అయితే ఈ అంశంపై సీబీఐ […]
లంచం తీసుకుంటూ లోకాయుక్త అధికారులకు చిక్కిన ఓ రెవెన్యూ అధికారి వింత పని చేశాడు. రెడ్ హ్యాండెడ్గా దొరికినా కూడా తన అతి తెలివి ప్రదర్శించాడు. ఏకంగా లంచం తీసుకున్న నోట్లని నోట్లో వేసుకుని, నమిలి మింగేశాడు. ఈ సంఘటన మధ్య ప్రదేశ్లోని కత్నిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మధ్య ప్రదేశ్లోని కత్నికి చెందిన పట్వారీ గజేంద్ర సింగ్ అక్కడి రెవెన్యూ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నాడు. గజేంద్ర లంచాలు తినడానికి బాగా రుచిమరిగాడు. […]
ప్రజలకు సేవలు అందించడం ప్రభుత్వ అధికారుల బాధ్యత. పోలీసు , రెవెన్యు.. ఇలా ప్రభుత్వానికి సంబంధించిన ఏశాఖ ఉన్న కూడా ప్రజల కోసం పని చేస్తుంది. అయితే ఈ ప్రభుత్వ అధికారుల్లో కొందరు అవినీతి మార్గంలో పయనిస్తున్నారు. అవినీతి సంపాదన కోసం సామాన్య ప్రజలను పట్టిపీడిస్తున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే.. ఈ అవినీతికి పాల్పడుతున్న వారిలో మహిళ అధికారులు కూడా ఉంటున్నారు. ఇటీవలే ఆర్ఐ సీఐ స్వర్ణలత అవినీతి వ్యవహారం బయటపడిన సంగతి తెలిసిందే. తాజాగా మరో […]
పైన ఫొటోలో చూడటానికి అమాయకంగా కనిపిస్తున్న ఈ మహిళ పేరు మితాలీ శర్మ. ఛత్తీస్ గఢ్ కు చెందిన ఈమె ఈ మధ్యే సహకార శాఖలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా బాధ్యతలు చేపట్టారు. చూడటానికి బాగా చదువుకున్న వ్యక్తిలా కనిపిస్తుండడంతో అందరూ మేడం బాగానే పని చేసేలా ఉందని భావించారు. కానీ, తీరా చూస్తే.. కొలువులో చేరిన మొదటి రోజే ఈ మహిళా అధికారి గలీజ్ దందాకు తెర లేపింది. ఏకంగా ఆఫీసులోనే అలా చేస్తూ అధికారులకు […]
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటించకముందే అక్కడ భూములు కొన్నారన్న అభియోగాలపై సుప్రిం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ్ కుమార్తెలు భువన, తనూజలపై కేసు నమోదు చేసిన ఏసీబీ అడ్డదారిలో విచారణ జరిపిందట. భూముల వ్యవహారంలో అత్యుత్సాహం ప్రదర్శించిందట. అనధికారికంగా ఖాతా లావాదేవీల సమాచారం సేకరించిందట. ప్రభుత్వ పెద్దల మొప్పు కోసమే ఇలా చేసిందట.. అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ను సమర్థించేందుకు తన వంత కలం సాయం చేస్తున్న ఆంధ్రజ్యోతి ఈ రోజు జస్టిస్ ఎన్వీ రమణకు ఆపన్న […]
ఈఎస్ఐ స్కాంలో అరెస్ట్ అయిన అనారోగ్య కారణాలు చూపుతూ 66 రోజులుగా ఆస్పత్రుల్లో ఉంటున్న మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజారపు అచ్చెం నాయుడు వ్యవహారంలో మరో పరిణామం చోటుచేసుకుంది. గత నెల 8వ తేదీ నుంచి గుంటూరు రమేష్ ఆస్పత్రిలో జుడిషియల్ రిమాండ్లో ఉంటున్న అచ్చెం నాయుడుకు కరోనా సోకినట్లు ఆస్పత్రి వైద్యులు హైకోర్టుకు ఇటీవల నివేదించారు. ఈ విషయంపై తాజాగా స్పందించిన హైకోర్టు.. అచ్చెం నాయుడును మంగళగిరి సమీపంలో ఉన్న ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించాలని […]
ఈఎస్ఐ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు పితాని వెంకట సురేష్కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాకిచ్చింది. ఈ స్కాంలో ఏసీబీ తనను అరెస్ట్ చేస్తుందన్న అంచనాతో పితాని వెంకట సురేష్, పితాని సత్యనారాయణ మాజీ వ్యక్తిగత కార్యదర్శి మురళీలు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను గత గురువారం ధర్మాసనం విచారించింది. తీర్పును రిజర్వ్లో పెట్టింది. తాజాగా ఆ తీర్పును హైకోర్టు ఈ రోజు వెల్లడించింది. పితాని వెంకట సురేష్, మురళీలు దాఖలు చేసిన ముందస్తు […]
సంచలనం సృష్టించిన ఇఎస్ఐ కుంభకోణంలో మాజీమంత్రి, టిడిపి సీనియర్ నేత కింజరాపు అచ్చెన్నాయుడు పూర్తిగా ఇరుక్కున్నట్లేనా ? ఏసిబి కస్టడీలో ఉన్న అచ్చెన్నతో పాటు అప్పటి ఉన్నతాధికారులను ఏసిబి విచారిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఏసిబి విచారణలో అచ్చెన్న పెద్దగా సహకరించకపోయినా ఉన్నతాధికారులుగా పనిచేసిన వాళ్ళు మాత్రం కుంభకోణానికి సంబంధించిన పూర్తి విషయాలను బయటపెట్టేశారని తెలుస్తోంది. అంటే అరెస్టయిన ఉన్నతాధికారుల సాక్ష్యాలను బట్టి రూ. 157 కోట్ల భారీ కుంభకోణంలో అచ్చెన్నే కీలక సూత్రదారిగా అర్ధమవుతోంది. ఇఎస్ఐ […]