ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హస్తిన పర్యటన హఠాత్తుగా వాయిదాపడింది. ఏపీ ముఖ్యమంత్రికి తొలుత అపాయింట్ మెంట్ ఖరారు చేసిన కేంద్ర హోం మంత్రి ఆ తర్వాత దానిని వాయిదా వేసుకున్నారు. ముఖ్యంగా పశ్చిమ తీరంలో నిసర్గ తుఫాన్ విరుచుకుపడుతున్న వేళ కేంద్ర మంత్రి పూర్తిగా అటువైపు దృష్టి సారించాల్సి వచ్చింది. ముఖ్యంగా అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్, మహారాష్ట్రలలో నిసర్గ తుఫాన్ తీవ్రంగా ప్రభావం చూపుతోంది. ఇలాంటి తరుణంలో ఇతర అంశాల కన్నా ఆయా […]
ఇటీవలి కాలంలో రాష్ట్ర రాజకీయాలు ప్రజల్లో కాకుండా…కోర్టుల్లోనే ఎక్కువ చర్చ జరుగుతున్నాయి. సాధారణంగా రాజకీయ పార్టీలు ఏక్కడైనా ప్రజా క్షేత్రంలో తేల్చుకునేందుకు సిద్ధపడతాయి. అవకాశం కోసం ఎదురు చూస్తాయి. అందుకు ఎన్నికలను ఒక వారధిగా వాడుకుంటాయి. కాని ఆంధ్రప్రదేశ్ లో అందుకు భిన్నంగా జరుగుతుంది. ప్రతిపక్ష టిడిపి ప్రజలను నమ్మకుండా కోర్టులను నమ్ముతుంది. తన అనుయాయులతో కోర్టుల్లో కేసులు దాఖలు చేయించి సంబర పడిపోతుంది. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలును అడ్డుకుంటుంది. ఏదైనా సంక్షేమ పథకాల్లో అవినీతి […]
భారత రాజ్యాంగంలోని అనేక అంశాలు ఉమ్మడి జాబితాలో ఉన్నాయి. అలాగే కేంద్ర జాబితాలోని అంశాలు కూడ తక్కవేం కాదు. రాష్ట్ర జాబితాలో కూడా అనేక అంశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ రాష్ట్ర జాబితా అప్రస్తుతం. ఎందుకంటే రాష్ట్ర జాబితా అంశాలు పూర్తిగా రాష్ట్ర పరిధిలోనే ఉంటాయి. కనుక రాష్ట్రానిదే నిర్ణయాధికారం. అయతే కేంద్ర, ఉమ్మడి జాబితాలకు సంబందించి అలా కాదు. కేంద్ర జాబితా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. నిర్ణయాధికారం కూడా కేంద్రానిదే. ఇటొచ్చి కేంద్రానికి, […]
తమకు ఇష్టం లేని వాళ్లు ఎలాంటి మంచి పనులు చేసినా కొందరికి కనిపించవు. వినిపించవు. పైగా విపరీతమైన రాజకీయ కడుపు మంటతో బాధపడుతూ.. ఆ అసహనాన్ని ఇతరులపై నిందలు వేయడం ద్వారా తగ్గించుకోవడానికి చూస్తారు. అలాంటి కోవలోకే చెందుతారు టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్రెడ్డి. టీడీపీ అధికారంలో ఉన్నన్నాళ్లూ ఒక ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న వైఎస్ జగన్ను వాడు వీడు అంటూ చులకనతో మాట్లాడడంతోపాటు లేనిపోని అభాండాలు వేస్తూ వచ్చారు. ఒకానొక సందర్భంలో జేసీ […]
దేశ వ్యవసాయ రంగ చరిత్రలో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. రైతులకు అన్ని విధాలా అండగా ఉండేందుకు రైతు భరోసా కేంద్రాలను ఈ రోజు సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయం పక్కన 10,641 రైతు భరోసా కేంద్రాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. విత్తనాల నుంచి పంట అమ్మకునే వరకూ ప్రతి విషయంలోనూ ఈ రైతు భరోసా కేంద్రాలు అన్నదాతలకు అండగా ఉంటాయని సీఎం జగన్మోహన్ రెడ్డి […]
రాష్ట్రంలో పరిశ్రమలకు, పెట్టుబడిదారులకు అన్ని విధాలా అండగా ఉంటామని సీఎం వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. మన పాలన – మీ సూచన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు పరిశ్రమలు, పెట్టుబడులపై జరిగిన సదస్సులో సీఎం మాట్టారు. వేధింపులు లేకుండా పూర్తి సహకారంతో ప్రభుత్వం వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. రాయతీలు ఇచ్చేందుకు గతంలో ప్రభుత్వ పెద్దలకు ముడుపులు ముట్టజెప్పే పరిస్థితి ఉందని, ఆ స్థితి మన ప్రభుత్వంలో ఉండబోదన్నారు. ఎప్పటి రాయతీలు అప్పుడే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. […]
ఇంటర్ తర్వాత డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన పథకం కింద పూర్తి స్థాయిలో ఫీజులు చెల్లిండంతోపాటు. హాస్టల్, మెస్ చార్జిల కోసం ప్రతి విద్యార్థికి 20 వేల రూపాయలు ఇచ్చే జగనన్న వసతి దీవెన పథకాలు ప్రవేశపెట్టడం వెనుక గల కారణాలను సీఎం వైఎస్ జగన్ వివరించారు. ఈ రోజు మన పాలన – మీ సూచన కార్యక్రమంలో విద్యా వ్యవస్థపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన […]
ఆంధ్రప్రదేశ్లో ఇరిగేషన్ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పక్కా ప్లాన్తో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజు మన పాలన – మీ సూచన కార్యక్రమంలో రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం, పూర్తిపై సీఎం జగన్ ఓ క్లారిటీ ఇచ్చారు. గడిచిన కాలంలో ప్రాజెక్టుల స్థితిగతులు, రివర్స్ టెండర్లతో ప్రజాధనం ఆదా చేశామని చెప్పిన సీఎం జగన్.. ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలిపారు. రైతన్నకు ఎన్ని చేసినా.. నీరు లేకపోతే ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు. పోలవరం […]
ఆంధ్రప్రదేశ్లో అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా వైసీపీసర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మూడంచెల వ్యవసాయ సలహా కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30వ తేదీన రైతు భరోసా కేంద్రాలను సీఎం వైఎస్ జగన్ ప్రారంభిస్తున్న నేపథ్యంలో అంతకు ముందుగానే కమిటీలను ఏర్పాటు చేయడం విశేషం. రైతులకు సంబంధించి అన్ని విషయాల్లోనూ ఈ కమిటీలు పని చేస్తాయి. పంట వేయడం నుంచి ఎరువులు, పురుగుమందులు, సాంకేతికత, పంట గిరాకీ, మార్కెటింగ్, మద్ధతు […]
ఆంధ్రప్రదేశ్ సీఎంగా వైఎస్ జగన్ మార్క్ పాలన సాగుతోంది. ఏడాది కాలంలోనే జగన్ తానేంటో నిరూపించుకున్నారు. ముఖ్యంగా ప్రజా సంక్షేమ పథకాల అమలులో కొంత పుంతలు తొక్కిస్తున్నారు. గతంలో వైఎస్సార్ పాలనా తీరు ప్రజల్లో నేటికీ చెరిగిపోని ముద్రగా మిగిలింది. ఆరోగ్య శ్రీ, ఉచిత విద్యుత్, ఫీజు రీయంబర్స్ మెంట్ వంటి పథకాల పుణ్యాన ఆయన ప్రజల్లో నిలిచిపోయారు. ఇప్పుడు అదే పంథాను ఆయన తనయుడు అందిపుచ్చుకున్నారు. నాన్న రెండడుగులు వేస్తే నేను పది అడుగులు వేస్తానని […]