2024 ఎన్నికల్లో టీడీపీ మాత్రం అధికారంలోకి రాదు.. అని కుండబద్దలు కొట్టిన మెగా బ్రదర్స్ నాగబాబు సరికొత్త చర్చలకు తెరతీసారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేనలు ఎలక్షన్స్కు వెళ్ళాయి. కానీ 2019లో జనసేన బీజేపీతో జతకట్టడం.. ఆ తరువాత వచ్చిన ఫలితాలు తెలిసిందే. అయితే ప్రస్తుతం వాయిదా పడ్డ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ ఎదుర్కోనేందుకు క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేనలు అనధికారికంగా కలిసి పనిచేస్తున్న విషయం బహిరంగ రహస్యమే. పార్టీల బలాబలాలను అనుసరించి ఇరు పార్టీలు […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగించడంపై హైకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ పై మాజీ ఎస్ఈసీ రమేష్ కుమార్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. 17 పేజీల ప్రభుత్వ అఫిడవిట్ లో ఉన్న అంశాల వారీగా రమేష్ కుమార్ తన వివరణ ఇచ్చారు. ఎన్నికల సంస్కరణల పేరుతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అధికార పక్షానికి అనుకూలంగా ఉన్నాయని నిమ్మగడ్డ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఎన్నికల […]
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను అర్ధాంతరంగా నిలిపివేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్కుమార్ తీసుకున్న నిర్ణయం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్ విషయంలో, సంక్షేమ పధకాల అమలు విషయంలో అడ్డగోలు నిబందనలు పెట్టిన నిమ్మగడ్డ రమేష్ పై సుప్రీం కోర్టు తలుపు తట్టడంతో ప్రభుత్వ అభ్యర్ధనను పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు కీలక వాఖ్యలు చేసింది. తిరిగి స్థానిక ఎన్నికల తేది నిర్ణయించాకే తిరిగి కోడ్ ప్రకటించాలని , అప్పటి వరకు […]
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి ఏకంగా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద గురిపెట్టింది. గత కొంతకాలంగా ప్రభుత్వానికి, ఎస్ ఈ సీకి మధ్య తగాదా అందరికీ తెలిసిందే. ముఖ్యంగా స్థానిక ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కనీసం సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్న ఎస్ ఈ సీ నిమ్మగడ్డ వ్యవహారంపై అప్పట్లో సీఎం భగ్గుమన్నారు. ఆ తర్వాత సుప్రీంకోర్ట్ కి కూడా వెళ్లినప్పటికీ ప్రభుత్వం ఆశించిన […]
తెలుగు రాష్ట్రాల్లో మీడియా డబల్ యాక్షన్ చేస్తోంది. ఒకే మీడియా తెలంగాణా వ్యవహారాల్లో ఒకలాగ, ఏపి విషయంలో మరోలాగ వ్యవహరిస్తోంది. ఏపి విషయంలో తప్పని చెప్పింది అదే విషయాన్ని తెలంగాణాలో ఒప్పని ఒప్పేసుకుంటోంది. అలాగే తెలంగాణాలో కరెక్టుగా అనిపించిది ఏపికి వచ్చేసరికి తప్పులుగా కనబడుతోంది మీడియాకు. పైగా ఏపిలో చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూపిస్తు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విషయంలో నానా యాగీ చేస్తోంది. స్ధానిక సంస్ధల ఎన్నికల విషయంలోనే ఈ విషయం బయటపడింది. తాజాగా […]
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం రేపు శుక్రవారం జరగనుంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. కరోనా వైరస్ ప్రభావంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాయిదా పడిని నేపథ్యంలో ఈ కేబినెట్ భేటి నిర్వహిస్తున్నట్లు సమాచారం. బడ్జెట్ సమావేశాలు నిర్వహించే వీలులేకపోడంతో మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. వచ్చే ఆర్థిక ఏడాది 2020–21కి సంబంధించి మొదటి మూడు నెలలకు అవసరమైన బడ్జెట్ ఆమోదం కోసం ఆర్డినెన్స్ […]
కరోనా ప్రభావంతో జగన్ మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈసారి బడ్జెట్ సమావేశాల్ని పూర్తిగా పక్కనపెట్టే ఆలోచనలో ఉన్నారు ముఖ్యమంత్రి. నిజానికి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పూర్తిస్థాయిలో బడ్జెట్ సమావేశాలు కాకుండా.. ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలని అనుకున్నారు. కరోనా కారణంగా ఇప్పుడు దానిని కూడా రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బడ్జెట్ సమావేశాలు పెడితే మరోసారి అధికారులు, ప్రజాప్రతినిధులు, వాళ్లతో పాటు కారు డ్రైవర్లు, భద్రతా సిబ్బంది బయటకు రావాల్సిందే. […]
స్థానిక సంస్థలకు ఆర్థిక సంఘం నిధులు.. ఈ అంశం ఏపీలో మూడు నెలలుగా నానుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ తర్వాత వాయిదా అనంతరం రాజకీయం అన్నీ కూడా ఆర్థిక సంఘం నిధులుపైనే నడిచాయి. దాదాపు 5800 కోట్ల రూపాయల ఆర్థిక సంఘం నిధులు కేంద్రం నుంచి స్థానిక సంస్థలకు రావాల్సి ఉంది. ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో వస్తాయో..? రావో..? అన్న ఆందోళన అటు ప్రభుత్వం ఇటు ప్రజల్లోనూ నెలకొంది. మీడియాలో ఈ అంశం కేంద్రంగా […]
ఏపీలో లేఖ రాజకీయం కొత్త మలుపు తీసుకుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ, స్థానిక సంస్థల ఎన్నికల అంశాలను ప్రస్తావిస్తూ రాశారని చెబుతున్న ఓ లేఖ రెండు రోజులుగా మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో నిమ్మగడ్డ మౌనం ఆశ్రయించారు తప్పా లేఖ తానే రాశానని, రాయలేదనో చెప్పారు. అయితే ఈ రోజు శుక్రవారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి లేఖపై వివరణ […]
“ఎనకటికి ఒకడు ఎద్దు ఈనింది అంటే దూడను గాటికి కట్టండి అన్నాడట” అట్ట అడగటం ఇట్టా సమాధానం చెప్పడం దాన్ని పేపర్లో ప్రచురించడం అన్ని గంటల వ్యవధిలో జరిగిపోతున్నాయి. ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు చేస్తూ తనకు రక్షణ లేదని కేంద్రమే రక్షణ కల్పించాలి అని మొన్న 18వ తేదీ రాత్రి మీడియాలో లీక్ అయ్యి 40 గంటలు గడుస్తున్నా ఆయన అధికారికంగా స్పందించడు. కానీ తెలుగు మీడియా, ముఖ్యంగా […]