ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ భారత్ ను,ఆంధ్రప్రదేశ్ ను తన గుప్పిట్లోకి తీసుకున్నది. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. అమెరికా బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాలే కరోనా దెబ్బకు విలవిల్లాడుతూ ఏం చేయాలో తెలీక నిరత్తురులవుతున్నాయి. వేలల్లో కేసులు, వందల్లో మరణాలతో ఆయా దేశాలు భీతిల్లుతున్నాయి. దేశవిదేశాల్లోని ప్రధానుకు,రాజులు, మంత్రులు, అధికారులు, సినిమాయాక్టర్లు ఒకరేమిటి ఎందరో ముఖ్యులు ఈ వ్యాధికి గురైనారు.. కొందరు కొలుకున్నారు. ఈ విపత్తునుంచి ఎలా బయటపడాలా అని అన్నివర్గాలు […]
ఇలాంటి సందేహమే కలుగుతుంది. మాజీ ఎన్నికల అధికారి అనుకోని వ్యవహారంలో తలదూర్చారు. ఆలశ్యంగా అయినా దానిని వైఎస్సార్సీపీ తెరమీదకు తీసుకురావడంతో ఇది పెద్ద చర్చకు దారితీసేలా కనిపిస్తోంది. ఇప్పటికే టీడీపీ నేతలు తమకు సంబంధం లేదని తేల్చేశారు. దాంతో చివరకు అనివార్యంగా మాజీ ఎస్ ఈ సీ మళ్ళీ సీన్ లోకి వచ్చారు. సుమారుగా 20 రోజుల తర్వాత తన లేఖపై స్పష్టత ఇచ్చారు. దాంతో ఇన్నాళ్లుగా ఎందుకు దాచిపెట్టారనే సందేహాలు మొదలయ్యాయి. ఏపీలో స్థానిక ఎన్నికల […]
మానవాళి మనుగడకే పెనుముప్పుగా పరిణమించిన కరోనా వైరస్ పై ప్రపంచ దేశాలు పోరాటం చేస్తున్నాయి. కనిపించని శత్రువుతో యుద్ధం చేసేందుకు ఒకరినొకరు సహాయం చేసుకుంటున్నాయి. కష్టకాలంలో ఆపన్న హస్తాలు అందించుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దాయాది పాకిస్థాన్ భారతదేశంపై బయోవార్ కు సిద్ధమైందా..? ఇప్పటి వరకు ఆయుధాలతో ఉగ్రవాదులను భారతదేశంలోకి పంపిన పాకిస్తాన్.. తాజాగా కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తులను భారత్ లోకి పంపిస్తుందా..? అంటే అవుననే అంటున్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. పాకిస్తాన్ […]
ఏపీలో లేఖ రాజకీయం కొత్త మలుపు తీసుకుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ, స్థానిక సంస్థల ఎన్నికల అంశాలను ప్రస్తావిస్తూ రాశారని చెబుతున్న ఓ లేఖ రెండు రోజులుగా మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో నిమ్మగడ్డ మౌనం ఆశ్రయించారు తప్పా లేఖ తానే రాశానని, రాయలేదనో చెప్పారు. అయితే ఈ రోజు శుక్రవారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి లేఖపై వివరణ […]
ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్కుమార్ తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్రానికి లేఖ రాశారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి చెప్పారు. రమేష్కుమార్ లేఖ రాసినట్లు హోం శాఖ కార్యదర్శి తనకు చెప్పారని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ రోజు హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి ఎస్ఈసీ లేఖ రాసిన విషయం ధృవీకరించారు. లేఖ అందిన తర్వాత కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఏపీ చీఫ్ సెక్రటిరీతో మాట్లాడారని […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలను, నేతలను ఊరిస్తున్న అసెంబ్లీ సీట్ల పెంపు 2024లో కూడా జరిగేటట్లు కనిపించడంలేదు. రాష్ట్ర విభజన చట్టంలో ఏపీలోని 175 సీట్లను 225నకు, తెలంగాణలో 119 సీట్లను 153నకు పెంచాలని నిబంధన పెట్టారు. ఈ నిబంధనను అమలు చేయాలని 2014 తర్వాత రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, కేసీఆర్ సర్కారులు కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు వినతులు అందించాయి. అయితే నిబంధనల ప్రకారం 2028లోనే సీట్ల పెంపు […]
https://youtu.be/