కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా యువత ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. తొలుత బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో మొదలైన ఈ ఆందోళనలు క్రమంగా అన్ని రాష్ట్రాల్లో చిచ్చురేపుతున్నాయి. ఇటీవలే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అభ్యర్థులు హింసాకాండను సృష్టించారు. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలు, ఆందోళనల్లో భాగంగా నేడు భారత్ బంద్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రైల్వే స్టేషన్ల వద్ద రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గవర్నమెంట్ రైల్వే పోలీసులు భద్రతను […]
బిజెపి అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు నిరసనలు జరగుతున్న విషయం తెలిసిందే. రాంచీలోని కొన్ని ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక గొడవల్లో ఇద్దరు మరణించగా, మరో 20 మందికి పైగా గాయపడ్డారు. నిరసనకారులంతా నుపుర్ శర్మను అరెస్టు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో అబ్సర్ అనే యువకుడు చికిత్స పొందుతున్నాడు. అతను మార్కెట్ నుంచి వస్తుండగా జరిగిన గందరగోళంలో బుల్లెట్లు తగిలాయి. సదరు వ్యక్తి నిరసనలో పాల్గొనలేదని, ప్రజలు […]
పదిహేనేళ్ల మైనర్ అమ్మాయిని కిడ్నాప్ చేసి, రాత్రంతా కారులో తిప్పుతూ, ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ దారుణం ఝార్ఖండ్ లో ఆలస్యంగా బైటకొచ్చింది. మే 11న, బుధవారం రాత్రి, ధుర్వా రింగురోడ్డుపై కారులో వెళ్తున్న యువకులు, అమ్మాయిని కిడ్నాప్ చేసి, కారులోకి లాక్కెళ్లారు. ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. అదేరోజు రాత్రి రతు పీఎస్ పరిధిలో దలాదలి ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు.. రెస్టారెంటు వద్ద ఆగి ఉన్న కారు కనిపించింది. ఎందుకో ఆ […]
జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికలలో అధికార జెఎంఎం,కాంగ్రెస్,ఆర్జేడి కూటమి,ప్రతిపక్ష బిజెపి హోరాహోరి తలపడుతున్నారు. ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాల కోసం అధికార కూటమి నుంచి ఇద్దరు అభ్యర్థులు,ప్రతిపక్ష బిజెపి నుండి ఒక అభ్యర్థి బరిలో దిగారు. అధికార కూటమి నుంచి ఒక అభ్యర్థి సునాయాసంగా గెలిచే అవకాశం ఉంది.కానీ రెండో స్థానానికి పోటీపడుతున్న కాంగ్రెస్ తో పాటు,ప్రతిపక్ష బిజెపికి కూడా సమాన స్థాయిలో 25 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో ఎన్నికల ఫలితంపై ఉత్కంఠత నెలకొంది.గత అసెంబ్లీలో […]
జార్ఖండ్ రాష్ట్ర డీజీపీ గా కృష్ణా జిల్లాకు చెందిన ఐపీఎస్ అధికారి మండవ విష్ణువర్ధన్ రావు నియమితులయ్యారు. 1987 బ్యాచ్, జార్ఖండ్ క్యాడర్ కు చెందిన ఆయన గతంలో జార్ఖండ్ తో పాటు వివిధ రాష్ట్రాలలో పలు హోదాల్లో పనిచేశారు. ఈ నేపధ్యంలో అయన జార్ఖండ్ రాష్ట్ర డీజీపీ గా మంగళవారం కీలక బాధ్యతలు స్వీకరించారు. దదాపు 18 నెలలపాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. ఎంవీ రావు స్వస్థలం కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం ఆముదాలలంక. ఆయన […]
జార్ఖండ్ నుండి రెండుసార్లు రాజ్యసభకు ఎంపికైన పరిమళ నత్వాని ఈ సారి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ కి ఎంపికయ్యారు. ఎవరూ ఊహించని విధంగా చివరి నిమిషంలో అంబానీ ద్వారా తెరపైకి వచ్చిన ఈ పేరు ఇప్పుడు తెలుగు రాజకియ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రిలయన్స్ అధినేతకు స్నేహితుడిగా , మోడీ , అమిత్ షాలకు అత్యంత దగ్గర మనిషిగా పేరు ఉన్న పరిమళ నత్వాని దేశ వ్యాపార రంగాల్లో కీలకమైన వ్యక్తిగా […]
రాజధాని పేరిట రాష్ట్ర అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతమయ్యే పరిస్థితికి ఇక చెల్లుచీటి పడనుంది. ప్రాంతాల మధ్య అభివృద్ధిలో వ్యత్యాసం లేకుండా చేసేందుకు పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయి. తద్వారా ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తున్నాయి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విధానాన్ని జార్ఖండ్ రాష్ట్రం కూడా పాటిస్తోంది. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు ఇప్పటికే అసెంబ్లీ ఆమోదించిన విషయం తెలిసిందే. ఇదే బాటలో జార్ఖండ్ కూడా పయనిస్తూ ఆ రాష్ట్రంలో ప్రధాన రాజధానితోపాటు కొత్తగా మూడు […]
ప్రస్తుతం ప్రధాని హోదాలో ఉన్నా, అంతకుముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా కూడా నరేంద్ర మోడీ పలుమార్లు గడ్డుస్థితిని ఎదుర్కొన్నారు. అయినా తన మార్క్ రాజకీయాలతో వాటి నుంచి గట్టెక్కారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఎదురవుతుందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. మోడీ అంటే గిట్టని వారికి ఆయన వైఖరి నచ్చకపోయినప్పటికీ ప్రస్తుతం మోడీ కి బలమైన అభిమానుల్లో కూడా తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన రెండు మూడు నెలలుగా జరుగుతున్న పరిణామాలు, ఎన్నికల్లో వస్తున్న ఫలితాలు గమనిస్తుంటే […]
జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) చీఫ్ హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర 11వ ముఖ్యమంత్రిగా గవర్నర్ ద్రౌపది ముర్మా ఆయనచే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమం బిజెపియేతర పార్టీల బలపరీక్షకు వేదికైంది. రాంచి లో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రులు కమల్నాథ్ (మధ్యప్రదేశ్), భూపేశ్ బఘేల్ (ఛత్తీస్గఢ్), అశోక్ గెహ్లోత్ (రాజస్తాన్), మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్), డీఎంకే అధినేతి ఎంకే స్టాలిన్, ఉత్తర […]
రాజకీయ ప్రజా చైతన్యం ప్రజా స్వామ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మరీ ముఖ్యంగా ప్రజా స్వామ్య విధానాన్ని అవలంభిస్తున్న భారత్కు ప్రజా చైతన్యం చాలా అవసరం. పాలకులు నిరంకుశవాదులుగా మారకుండా ప్రజా చైతన్యమే వారిని కట్టడి చేస్తుంది. నేతలు తాము చేప్పిందే వేదం.. చేసేదే చట్టం అన్నట్లుగా ప్రవర్తించకుండా వజ్రాయుధం అనే ఓటుతో వారి ఆలోచనలను ఖండిస్తారు. 2019లో దేశంలో అదే జరిగింది. 2014 నుంచి అప్రతిహాతంగా సాగుతున్న బీజేపీ ప్రయాణాన్ని పరిశీలిస్తే శిఖరాన్ని తాకి నేలకు […]