తాను, సుస్మితా సేన్ డేటింగ్ చేస్తున్నాం. త్వరలో పెళ్లి కూడా చేసుకోవచ్చని లలిత్ మోడీ చెప్పేశారు. పెళ్లి అన్నమాట లలిత్ మోడీ నోటి వెంట వచ్చిదంటే దానర్ధం, సుస్మిత సేన్, లలిత్ మోడీలిద్దరూ రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారనే అని, సోషల్ మీడియా చెప్పేస్తోంది. ఒకనాటి విశ్వసుందరి సుస్మితా సేన్ , విదేశాల్లో తలదాచుకున్న లలిత్ మోడీ ప్రేమలోపడిందన్న ఫోటో సాక్ష్యం ఇంటర్నెట్లో తుఫాను రేపింది. తనకన్నా చిన్నవాడు, మాజీ ప్రియుడు రోహ్మాన్ షాల్తో విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత, […]
ఏ ఆటలోనైనా ఉన్నత స్థానానికి చేరాలంటే ప్రతిభతో పాటు ఏళ్ళనాటి కృషి అవసరం. ఒక్కసారి సుడి తిరిగితే ఇక ఆకాశమే హద్దుగా చెలరేగిపోతారు ఆటగాళ్ళు. ఈ మాట క్రికెట్, ఫుట్ బాల్, బాస్కెట్ బాల్ వంటి ఆటలకు సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు అంతర్జాతీయ లీగ్ లతో పోటీ పడుతూ టాప్2గా నిలిచింది ఐపీఎల్. ఐపీఎల్, నేషనల్ ఫుట్ బాల్ లీగ్, మేజర్ లీగ్ బేస్ బాల్ వంటి లీగ్ లు ప్రతి ఏటా రికార్డు వ్యూవర్ షిప్ […]
BCCIకి కాసుల వర్షం కురిసింది. ఇటీవల జరిగిన IPL తో ప్రసార హక్కులు చేసిన సంస్థల కాలం తీరిపోయింది. దీంతో వచ్చే నాలుగు సంవత్సరాలకు గాను IPL ప్రసార హక్కులకు బిడ్డింగ్ జరిగింది. 2023-2027 కాలానికి గాను ఈ బిడ్డింగ్ జరిగింది. BCCI ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా IPL ప్రసార హక్కుల బిడ్డింగ్ జరిగింది. ఈ వేలంపాటలో టీవీ ప్రసార హక్కులను 23,575 కోట్లకు సోనీ టీవీ దక్కించుకోగా, డిజిటల్ ప్రసార హక్కులను 20,500 కోట్లకు […]
నా రీఎంట్రీకి ముందు నన్ను ఎన్నెన్ని అన్నారో తెలుసు. ఆ విమర్శలకు సమాధానం ఇవ్వడం నా పని కాదు. నా ఆట, ఫిట్నెస్ మీదనే నా దృష్టి. ఆరు నెలల్లో ఎంతగా కష్టపడ్డానో ఎవరికీ తెలియదని స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఎమోషనల్ అయ్యాడు. ఉదయం 5 గంటలకే లేచి ప్రాక్టీస్ చేశానని, జట్టులోకి వచ్చేందుకు ఎన్నో త్యాగాలు చేశానని అన్నాడు పాండ్య. టీ20 ప్రపంచకప్-2021 ముగిసిన తర్వాత ఐపీఎల్ 2022 వరకు హార్దిక్ పాండ్యా క్రికెట్ […]
IPL ప్రారంభం నుంచి కోల్కతా నైట్రైడర్స్ జట్టు మంచి ఆటని కనబరుస్తుంది. రెండు సార్లు ఛాంపియన్ కూడా అయింది ఈ జట్టు. ఈ జట్టు ఓనర్స్ షారుక్ ఖాన్, జూహి చావ్లా. వీరిద్దరూ భాగస్వాములుగా నైట్ రైడర్స్ అనే గ్రూప్ ని 2008లో ప్రారంభించి మొదట IPLలో కోల్కతా నైట్రైడర్స్ను కొనుగోలు చేశారు. ఆదాయం పరంగా ఈ జట్టు లాభాల్లో నడుస్తుంది. దీంతో ఇదే స్పూర్తితో నైట్ రైడర్స్ గ్రూప్ 2015లో విండీస్ వేదికగా జరిగిన కరీబియన్ […]
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ను కూడా బెట్టింగ్ భూతం వీడడం లేదు. ఎదుటి వాడి ఆశే పెట్టుబడిగా సాగే ఈ బెట్టింగ్ క్రీనీడలో ఎన్నో కుటుంబాల ఆర్ధికంగా నాశనమవుతున్నాయి. మరెందరో అమాయకులు ప్రాణాలు తీసుకుంటున్న దారుణ పరిస్థితులు కూడా ఉభయతెలుగు రాష్ట్రాల్లోనూ లేకపోలేదు. ఎప్పటికప్పుడు సరికొత్త విధానాలతో పోలీస్లకే సవాల్ విసురుతున్న ఈ బెట్టింగ్ రాయుళ్ళను నిరోధించడంపై వ్యవస్థలు దృష్టిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుత సీజన్లో జరుగుతున్న మ్యాచ్లపై హైదరాబాదు కేంద్రం జరుగుతున్న బెట్టింగ్ ప్రక్రియను రాజస్థాన్ […]
క్రికెట్ ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన టీ-20 లీగ్ టోర్నీ ఐపీఎల్-2020 గత మార్చి 29 న ప్రారంభం కావలసి ఉంది.అయితే దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో ఐపీఎల్ 13వ సీజన్ని బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే.కాగా ఇప్పటివరకు దిగ్విజయంగా ముగిసిన 12 ఐపీఎల్ ఎడిషన్లలో భారత ఆటగాళ్లతో పాటు విదేశీ ప్లేయర్లు కూడా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో అద్భుత ప్రతిభ కనపరిచారు. ఇక ఐపీఎల్-2008 నుండి ఐపీఎల్-2013 వరకు మొత్తం ఆరు సీజన్లలో […]
టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మనీష్ పాండే ఐపీఎల్లో సెంచరీ సాధించిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కాడు.2008లో అండర్ -19 ప్రపంచ కప్ గెలిచిన తరువాత, ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన ఐపీఎల్ లీగ్ ప్రారంభ ఎడిషన్కు ముందు కర్ణాటక కుర్రవాడు మనీష్ పాండేని ముంబై ఇండియన్స్ ఎంపిక చేసుకుంది. ఐపీఎల్-2008లో రెండు మ్యాచ్లు ఆడి కేవలం 3 పరుగులు మాత్రమే చేశాడు.అయితే ఐపీఎల్ -2009 సీజన్లో తన స్వరాష్ట్ర ఫ్రాంచైజ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మనీష్ పాండే […]
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్లు ఆడిన క్రికెటర్గా భారత సీనియర్ ఆల్రౌండర్ సురేష్ రైనా రికార్డులకెక్కాడు. ఐపీఎల్ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్కు ఆడే రైనా మొత్తం 193 మ్యాచ్లు ఆడాడు. వీటిలో 164 మ్యాచ్లు సీఎస్కే తరఫున ఆడగా,మిగిలిన మ్యాచ్లు ప్రస్తుతం ఐపీఎల్ లో ఉనికిలో లేని కొచ్చి టస్కర్స్ తరఫున ఆడాడు. ఫిక్సింగ్ ఆరోపణలపై చెన్నై సూపర్ కింగ్స్ రెండు సంవత్సరాలు నిషేదానికి గురైన సమయంలో కొచ్చి టస్కర్స్ జట్టుకు రైనా నాయకత్వం కూడా […]
అంతర్జాతీయ క్రికెట్లో పొట్టి ఫార్మేట్ టీ-20 ప్రవేశంతో ఇక అందులో బ్యాట్స్మన్లదే హవా అని అందరూ విశ్లేషించారు. అందుకు తగ్గట్లుగానే టీ-20ల ప్రారంభంలో బ్యాట్స్మెన్ బౌలర్లపై ఆధిక్యత ప్రదర్శించారు. పైగా తొలి ఐసీసీ టీ20 ప్రపంచ కప్లో భారత ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టడం సాధ్యమేనని నిరూపించి ఆ విశ్లేషణలను నిజం చేశాడు. కానీ భారత్లో ప్రారంభమైన ఐపీఎల్-2008 తొలి సీజన్లో భారత మాజీ ఫాస్ట్ బౌలర్ లక్ష్మీపతి బాలాజీ […]