ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాలను రాష్ట్ర ప్రతిపక్షం తప్ప మిగతా అన్ని రాష్ట్రాల వారు ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ సర్కార్ అమలు చేస్తున్న అనేక విషయాలను తెలంగాణలో కూడా అమలు చేస్తూ వెళ్తున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని సీఎం కేసీఆర్ నేతృత్వంలో జనవరిలో భేటీ అయిన ఆ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించి విధి విధానాలను రూపొందించేందుకు […]
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ వ్యవహారం చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. ప్రతి చిన్న విషయంలోను కేవలం తనకు ప్రచారం ఎలా వస్తుందా అని మాత్రమే లెక్కలేసుకుని మీడియా ముందుకొచ్చే చంద్రబాబునాయుడు స్ధాయి రోజు రోజుకుకు దిగజారిపోతోంది. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆరోపణలు, విమర్శలు చేయటం వాటిని ఎల్లోమీడియా ప్రచారం కల్పిస్తోంది కాబట్టి ఇంకా జనాలు మాట్లాడుకుంటున్నారు కానీ లేకపోతే ఈ పాటికి కనుమరుగైపోయేవాడేనేమో. అధికారంలో ఉన్నపుడు పరిపాలనలో తనదంటూ ప్రత్యేకమైన ముద్ర ఏమీలేదు. తన ఐదేళ్ళ […]
ఈ మధ్యకాలంలో ఇంగ్లీష్ మీడియంపై విస్తృత చర్చ జరుగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యాబోధన నిర్బంధం చేయడంతో ఈ చర్చ మరింత విస్తృతంగా జరుగుతోంది. పైగా ప్రతిపక్షాలు, తెలుగు భాషాభిమానులు, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవారు సైతం కేవలం రాజకీయం కోసమే ఈ అంశంలో తలదూర్చి చర్చను రచ్చ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇన్నాళ్ళుగా కదలిక లేని తెలుగు భాషాభిమానులు ఇప్పుడే పడక కుర్చీల్లో కదలిక తెచ్చుకుని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యాసాలు రాస్తున్నారు. […]
ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పేదలకు మంచి చేసే విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తి లేదని ఏపీ ప్రభుత్వం తన విధానాల ద్వారా స్పష్టం చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం వ్యవహారంలో పలువురు హైకోర్టుకు వెళ్లడంతో న్యాయస్థానం సంబంధిత జీవోలను ఇటీవల కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీంతో రాబోయే విద్యా సంవత్సరంలోనే ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టేందుకు గాను రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఒకటవ […]
ఇంగ్లిష్ మీడియంలో తన పిల్లలను చదివిస్తూ తెలుగు భాషోద్ధారణ ప్రసంగాలు చేసే ప్రముఖులు, పేదలకు మేలు చేసే విషయాలను అడ్డుకునే విద్వేష విపక్ష కూటములు అన్నీ కలసి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను అడ్డుకునే కుట్రలు ఒక వైపు సాగిస్తున్నాయి. కోర్టులకెక్కి, న్యాయస్థానాలను పక్కదోవ పట్టించి పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు కారణమయ్యే ఇంగ్లిష్ మీడియంను తాత్కాలికంగా అడ్డుకోవచ్చు. కానీ పేద ప్రజల్లో మాత్రం ఆంగ్ల మాధ్యమంపై ఉన్న ఆదరణ ఏ మాత్రం తగ్గదు. ఎందుకంటే పోటీ […]
సంకల్పం బలీయమైనది అయితే లక్ష్యం తప్పక నెరవేరుతుంది. పేదలకు మంచి చేసే అంశానికి దైవబలము తోడు ఉంటుంది. ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో నిరూపితమవుతోంది. నాణ్యమైన విద్యతోనే పేదరికం నుంచి బయటపడవచ్చన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆలోచన, ఆశయాన్ని ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆచరణలో పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. జగన్ లక్ష్యానికి అక్కడక్కడ అడ్డంకులు ఏర్పడుతున్నాయి. అయితే ఇవి తాత్కాలికమేనని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో బోధన […]
ఆంధ్రప్రదేశ్ లో మునుపెన్నడూ లేని విధంగా విద్యా వ్యవస్థ పై తీవ్రమైన చర్చ జరుగుతోంది. భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు ప్రభుత్వ పాఠశాలలో బోధన ఇంగ్లీష్ మాధ్యమంలో జరగాలని సంకల్పించింది. తెలుగు సబ్జెక్ట్ ను తప్పనిసరి చేస్తూనే ఇతర సబ్జెక్టులను ఆంగ్ల మాధ్యమంలో బోధించాలని నిర్ణయించింది. దీన్ని వ్యతికిస్తూ పలు రాజకీయ పార్టీల నేతలు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. పేద పిల్లల తల్లిదండ్రులకు ఇంగ్లీషు […]
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ మరీ ఇంత పరికి వాడా ? ఇటు పార్టీ నేతలతో పాటు మామూలు పబ్లిక్ కూడా ఆశ్చర్యపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టాలని అనుకున్న ఇంగ్లీషు మీడియం జీవోలను హై కోర్టు కొట్టేసింది. కోర్టు తీర్పును ఎల్లోమీడియా ప్రముఖంగా బ్యానర్ స్టోరీలుగా ప్రకటించింది. అంటే జగన్ మీదున్న కసినంతా తన వార్తల్లో చూపించింది లేండి. అంతా బాగానే ఉంది కానీ ఎక్కడ కూడా చంద్రబాబునాయుడు అభిప్రాయాన్ని ప్రచురించ లేదు. మామూలుగా అయితే జగన్ […]
ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివే లక్షలాది మంది విద్యార్ధుల భవిష్యత్తును ప్రతిపక్షాలు తీరని దెబ్బ కొట్టాయి. స్కూళ్ళల్లో ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెట్టాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు మొదటి నుండి వ్యతిరేకిస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. ఇక్కడ విషయం ఏమిటంటే నిర్ణయం తీసుకున్నది జగన్ కాబట్టి కచ్చితంగా వ్యతిరేకించాల్సిందే అనే ధోరణే ప్రతిపక్షాల్లో కనబడుతోంది. అంతేకానీ తాము వ్యతిరేకించటం వల్ల ఇంగ్లీషుమీడియంలో చదవాలనుకునే విద్యార్ధుల ఆశలకు గండి కొడుతున్నామన్న విషయాన్ని మరచిపోయాయి. ప్రతిపక్షాలకు ఎల్లోమీడియా బాహటంగానే […]
ప్రభుత్వ పాఠశాలలో చదివే తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివించుకోవాలనే తల్లిదండ్రుల ఆకాంక్షను నెరవేరుస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజకీయ కారణాలతో ఆంగ్ల మాధ్యమమును ప్రభుత్వ బడులలో ప్రవేశపెట్టడంపై ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టించినా వాటిని ఎదుర్కొని పేద పిల్లలకు సంక్షేమానికి కట్టుబడి ఇంగ్లీష్ మీడియం అమలుపై కొద్దిసేపటి క్రితం కీలక ఉత్తర్వులు రాష్ట్ర విద్యాశాఖ జారీ చేసింది. నూతన విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశ పెడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర […]