రాజకీయాల్లో విమర్శలు – ప్రతి విమర్శలు, వాదం – ప్రతివాదం సాధారణమే. కానీ.. ఇటీవల కాలంలో ఏపీ నేతల తీరు చర్చనీయాంశంగా మారుతోంది. కొందరు అధికార, ప్రతిపక్ష నాయకుల వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మపై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కనీసం మహిళ అనే గౌరవం లేకుండా, మహిళా కమిషన్ చైర్ పర్సన్ ను ఆ […]
ఈ నెల 23వ తేదీన వైసీపీ ప్రభుత్వం ‘వైఎస్సార్ కాపు నేస్తం’ పథకాన్ని ప్రారంభించి, 2.36 లక్షల మంది కాపు మహిళలకు లబ్ధి చేకూర్చింది. కాపుల్లో 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పేద మహిళలకు ఏడాదికి 15 వేల చొప్పన 5 ఏళ్లలో 75 వేల రూపాయల ఆర్థిక సహాయం చేయాలన్నదే ఈ పథకం లక్ష్యం. రాష్ట్రంలోని కాపు, తెలగ, ఒంటరి, బలిజ సామాజిక వర్గాల్లోని మహిళలు ఈ పథకానికి అర్హులు. వాలంటీర్ల […]
‘‘ కాపు నేస్తం పథకం పేరుతో కాపులను ఆదుకుంటున్నామని వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. అయితే దీన్ని కాపు ద్రోహంగానే కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజిక వర్గాల ప్రజలు భావిస్తున్నారు. ఏరు దాటాక తెప్ప తెగలేసినట్లుగా వీరి విషయంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. మీ మాటలతో, ఆర్భాటపు ప్రచారాలతో కాపుల కడుపు నిండదు. తప్పుడు లెక్కలతో మభ్యపెడితే నమ్మడానికి కాపులు పిచ్చొళ్లు కాదని ప్రభుత్వ పెద్దలు గ్రహించాలి. రాష్ట్రంలో 2.36 లక్షల మందే కాపు మహిళలు […]
మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావును ఓ ఘటన పీడకలలా వేంటాడుతున్నట్లుగా ఆయన మాటలను బట్టి తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మాచర్లలో జరిగిన ఘటన బోండా ఉమామహేశ్వరావు వ్యవహారశైలినే పూర్తిగా మార్చివేసింది. ఆ ఘటన జరగకముందు భీకర వాయిస్తో రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడే బోండా ఉమామహేశ్వరరావు ఆ తర్వాత పూర్తిగా ఢీలా పడ్డారు. నిత్యం ఆందోళనతో గడుపుతున్నట్లుగా పలు సందర్భాల్లో ఆయన చేస్తున్న వ్యాఖ్యలను బట్టి అర్థం అవుతోంది. తాజాగా ఆయన ఎప్పటిలాగే.. తమను […]
తమ పార్టీ నేతలను వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్లు చేస్తోందని ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. తమ పార్టీ నేతల అరెస్ట్లకు నిరసనగా కాగడాలు పట్టి నిరసన వ్యక్తం చేశారు. పార్టీ నేతలు వర్ల రామయ్య, బొండా ఉమామహేశ్వరరావు తదితరులతో కలసి తాడేపల్లిలోని తన నివాసంలో కొద్దిసేపటి క్రితం చంద్రబాబు కాగడాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అక్రమ అరెస్ట్లు నిలిపివేయాలని, వేధింపులు ఆపాలని చంద్రబాబు, పార్టీ నేతలు నినాదాలు […]
విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై ప్రభుత్వం స్పందించిన తీరు, బాధితులను ఆదుకున్న వైనం, ప్రభావిత గ్రామాల్లో తిరిగి సాధారణ పరిస్థితులకు తీసుకొచ్చేందుకు చేస్తున్న కృషి నేపథ్యం లో వైసీపీ ప్రభుత్వం పై ఎలాంటి విమర్శలు చేసేందుకు అవకాశం లేకపోవడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు శివాలెత్తిపోతున్నారు. అర్థం పర్థం లేని ఆరోపణలతో జూమ్ ప్రెస్ మీట్లు పెట్టి ఊగిపోతున్నారు. బాధితులకు కోటి రూపాయలు ఏం సరిపోతుంది..10 కోట్లు ఇవ్వాలన్న డిమాండ్ నవ్వుల పాలు కావడంతో టిడిపి నేతలు వైసీపీ […]
ఒక పౌరుడు కానీ , విపక్ష నాయకులు కానీ , ప్రభుత్వం పై , లేదా ఉద్యోగి , అధికార పార్టీ నేతల పై ఆర్ధిక పరమైన నేరారోపణ చేసినప్పుడు వాటిని ప్రచురించే , ప్రసారం చేసే మీడియా సంస్థలు ఆ ఆరోపణల్లో నిజానిజాలెంత అనేది పరిశోధించుకొని , లేదా సదరు ఉద్యోగిని , కానీ ప్రభుత్వ కార్యాలయ అధికారుల్ని కానీ వివరణ కోరి సదరు వార్తని వివరణతో సహా లేదా విశ్లేషణతో ప్రచురిస్తారు . అది […]
రాష్ట్రంలోని కార్మికులంతా అల్లల్లాడిపోతున్నారు…ఎక్కడాలేని దయనీయ పరిస్థితులు ఏపీలోనే ఉన్నాయి…తొట్ట తొలిసారి మేడే రోజు కార్మికులంతా పస్తులుంటున్నారు…దీనికి కారణం…సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డే…! ఇవీ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు బోండా ఉమామహేశ్వరరావు అవాకులూ చవాకులూ…! దీంతో కార్మికుల సంగతేమో కానీ, అధికారానికి దూరమై తెలుగుదేశం పార్టీ నాయకులు అల్లల్లాడిపోతున్నారనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. బోండ ఉమా విజయవాడకు సెంట్రల్ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రజలు అవకాశం ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకోకుండా సొంత అభివృద్ధిపైనే దృష్టిపెట్టి..గత ఎన్నికల్లో […]