దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వివాదాస్పదమయ్యారు. ప్రభుత్వంతో ప్రతి విషయంలోను ఘర్షణకు దిగారు. స్థానిక సంస్థల ఎన్నికను అర్ధాంతరంగా వాయిదా వేయడంతో మొదలు పెట్టి… పదవీ విరమణ చేసే ముందటి వరకు ప్రతీ విషయంలో ప్రభుత్వంతో పేచీ పెట్టుకున్నారు. ప్రతీ చిన్న విషయానికి కోర్టుకు..! నిమ్మగడ్డ తన ప్రతీ అడుగు టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పిన్నట్లుగానే వేశారన్న అపకీర్తి మూట కట్టుకున్నారు. తన చర్యల ద్వారా ఎంత ఇబ్బంది పెట్టాలని చూసినా […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి నూతన కమిషనర్ను ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 30వ తేదీతో ప్రస్తుత కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ పదవీ కాలం ముగియబోతోంది. ఐదేళ్ల కిందట చంద్రబాబు ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్కుమార్ను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్గా నియమించింది. వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పని చేసిన నిమ్మగడ్డ రమేష్కుమార్ అత్యంత వివాదాస్పద అధికారిగా పేరుగాంచారు. నూతన ఎస్ఈసీ ఎంపిక ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ […]
మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు వెంటనే నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ పూర్తి చేసి గత శనివారం తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు.. ఈ రోజు తీర్పును వెల్లడించే అవకాశం ఉంది. ఆగిన చోట నుంచే ఎన్నికలు జరగడం ఖాయమైన నేపథ్యంలో.. పరిషత్ ఎన్నికలు ఈ నెలాఖరులోపు జరుగుతాయా..? లేదా..? అనే అంశంపై ఆసక్తి నెలకొంది. గత ఏడాది మార్చిలో పరిషత్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. అభ్యర్థుల […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఏపీ ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్కుమార్ మరోమారు హైకోర్టును ఆశ్రయించారు. గవర్నర్తో జరిపిన సంప్రదింపులు లీకవుతున్నాయని, తన సెలవు విషయం కూడా లీకైందని, ఈ లీకులపై సీబీఐ విచారణ జరపాలంటూ నిమ్మగడ్డ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యానారాయణలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. మరో పది రోజుల్లో అంటే ఈ నెలాఖరున నిమ్మగడ్డ రమేష్కుమార్ ఉద్యోగ విరమణ […]
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఒంటెద్దు పోకడలతో వ్యవహరించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్సీఈ) నిమ్మగడ్డ రమేష్కుమార్కు ఏపీ హైకోర్టులో వరుస ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకగ్రీవాలపై విచారణ జరపాలని ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఆ అధికారం ఎస్ఈసీకి లేదని కోర్టు తేల్చిచెప్పింది. ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీటీసీ, జడ్పీటీసీలకు వెంటనే డిక్లరేషన్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాలతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కూడా […]
ఓటు విలువను గుర్తుచేస్తూ ప్రతి ఒక్కరూ ఓటేయాలని పంచాయతీ ఎన్నికల సమయంలోనూ, తాజాగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలకు ముందు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ ఓ వీడియో సందేశాన్ని ఇచ్చారు. పట్టణ ఓటర్లు చైతన్యవంతులని, ఈ నెల 10వ తేదీన జరిగే పోలింగ్లో ఓటు వేయాలని సూచించారు. ఇలా పంచాయతీ ఎన్నికలు జరిగిన నాలుగు దశల్లోనూ చెప్పారు. అంతేకానీ పోలింగ్ వేళ ఓటర్లు ఏమి తీసుకెళ్లాలి..? ఏమి తీసుకెళ్లకూడదు..? అనే ముఖ్యమైన విషయాలు మాత్రం నిమ్మగడ్డ […]
ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ పోరు మళ్లీ షురూ కాబోతోంది. గత నెలలో నాలుగు విడతల్లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు వేయని సర్పంచ్, వార్డు స్థానాలకు మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) నిర్ణయించింది. శ్రీకాకుళం, విశాఖపట్నం, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 12 సర్పంచ్, రాష్ట్ర వ్యాప్తంగా 725 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించింది. ఎన్నికలు నిర్వహించే 12 సర్పంచ్, 725 వార్డులకు ఈ నెల […]
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తిరిగి ఆగిన చోట నుంచి ప్రారంభమైంది. 12 కార్పొరేషన్లు, 55 మున్సిపాలిటీలు, 20 నగర పంచాయతీలకు ఈ నెల 10వ తేదీన పోలింగ్ జరగబోతోంది. ఈ రోజు నుంచి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. రేపు మధ్యాహ్నం 3:30 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తరువాత పోటీలో ఉండే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ఈ సమయంలో బెదిరింపుల వల్ల నామినేషన్లు దాఖలు చేయలేని మళ్లీ నామినేషన్ అవకాశం […]
రేషన్ డోర్ డెలివరీ వాహనాల రంగుల వివాదానికి ఫుల్స్టాఫ్ పడింది. వివాదాన్ని రాజేసిన వారే దానికి ముగింపు పలికారు. ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన వాహనాల రంగులు మార్చాలంటూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ జారీ చేసిన ఆదేశాలను.. తాజాగా ఆయనే వెన క్కి తీసుకున్నారు. దీంతో కమిషనర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను డిస్ఫోజ్ చేస్తూ ఏపీ హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. […]
మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. పాత నోటిఫికేషన్ ప్రకారమే ఎన్నికలు కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికల్లో బెదిరింపులు కారణంగా పలువరు నామినేషన్లు దాఖలు చేయలేకపోయారని, నోటిఫికేషన్ ఇచ్చి పది నెలలు దాటిపోయిన నేపథ్యంలో అది చెల్లదని పేర్కొంటూ జనసేన పార్టీకి చెందిన న్యాయవాదులు ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్లపై పలుమార్లు విచారణ […]