కాయలున్న చెట్టుపైనే రాళ్లు పడతాయన్న సామెత మనందరికీ బాగా తెలుసు. అంటే .. పని చేసే వారికే కష్టాలు ఎక్కువ అని అర్థం. రాజకీయాల్లో ఇది ఇప్పుడు పరాకాష్టకు చేరింది. మంచి పనులకు ప్రశంసల సంగతి దేవుడెరుగు.. ఆ మంచి పనులు కనిపించకుండా బురద చల్లడం బాగా పెరిగింది. రాజకీయ స్వార్థం బాగా పెరిగిపోవడమే ఇందుకు కారణం. యువకుడు, ఉత్సాహవంతుడు, కార్యసాధకుడు అయిన రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యుడు మార్గాని భరత్రామ్ ప్రస్తుతం.. పైన చెప్పుకున్నట్లు బురద కడుక్కుంటున్నారు. […]
ఇటీవలి కాలంలో మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు ట్వీట్లతో సంచలనం సృష్టిస్తున్నారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో షూటింగ్ లన్ని ఆగిపోవడంతో ఇళ్లకే పరిమితమైన సినీ తారాలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్నారు. అందులో భాగంగానే మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు వివిధ రాజకీయ అంశాలపై ట్వీట్లు చేస్తున్నారు. ఇటీవలి నాథూరాం గాడ్సేను దేశ భక్తుడుగా కీర్తించిన ట్విట్ దుమారం రేపింది. తీవ్ర విమర్శలకు గురైంది. తరువాత ఆయన నివారణ చర్యలు మొదలపెట్టారు. ఆ […]
పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు పూర్తిగా అండగా ఉంటామని వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయి రెడ్డి భరోసా ఇచ్చారు. హైకోర్టు నోటీసులు జారీ చేసిన 49, 44 మంది అందరూ తమ పార్టీ వారు అవ్వొచ్చు.. కాకపోనూవచ్చన్నారు. టీడీపీ తన పేరుపైనే ఫేక్ అకౌంట్లు పెట్టి పోస్టులు పెట్టిందన్నారు. ఏమైనా తమ పార్టీ సోషల్ మీడియాకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. సోషల్ మీడియాను గత ఐదున్నరేళ్లుగా తానే పర్యవేక్షిస్తున్నాని చెప్పిన విజయసాయిరెడ్డి.. ఇప్పుడు కూడా తానే […]
దేశంలో వివిధ కోర్టుల్లో కొంత మంది న్యాయమూర్తులు తీసుకుంటున్న నిర్ణయాలు వల్లనే ఆరోపణలు వస్తున్నాయని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ పేర్కొన్నారు. దేశంలో న్యాయ వ్యవస్థ పట్ల అసహనం పెరుగుతున్నదనీ, ఇది సామాజిక మాధ్యమాల ద్వారా అధికంగా ఉందని అన్నారు. పలువురు జడ్జిలు తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి వారిపై ఆరోపణలు వస్తున్నాయనీ, ఈ విమర్శలు కొంత పరిమితిని దాటితే అది న్యాయ వ్యవస్థకు నష్టం చేకూరుస్తుందని ఆయన పేర్కొన్నారు. ”విమర్శలు కూడా సమాచారం […]
ఎవరో జ్వాలలు రగిలించారు వేరెవరో దానికి బలయ్యారు తరహాలో హీరొయిన్ పూజా హెగ్డే ఇన్స్ టా అకౌంట్ నుంచి వచ్చిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో పెను దుమారమే రేపుతోంది. ఇవాళ పూజా ఉన్నట్టుండి రాత్రి తన ఇన్స్ టా హ్యాండిల్ ని ఎవరో హ్యాక్ చేశారని అందుకే తప్పుడు మెసేజ్ పబ్లిక్ లోకి వెళ్లిపోయిందని అందులో పేర్కొంది. అధిక శాతం ఫాలోయర్స్ కి అసలేం జరిగిందో అర్థం కాలేదు. ఆరా తీస్తే పూజా హెగ్డే అకౌంట్ […]
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమే అయితే చంద్రబాబునాయుడు పదవికి మూడినట్లే అనిపిస్తోంది. చంద్రబాబు ప్రస్తుతం అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాల విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తర్వాత చంద్రబాబే వస్తాడు. ఆ తర్వాతే మంత్రుల వస్తారు. ఇంతటి కీలకమైన పోస్టు తొందరలో చంద్రబాబుకు దూరమైపోతుందనే ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంది. ఇంతకీ ఈ ప్రచారానికి కారణం ఏమిటంటే తెలుగుదేశంపార్టీ ఎంఎల్ఏలకు వైసిపి గాలమేస్తోందంటూ ఎల్లోమీడియాలోనే వచ్చింది. టిడిపి ఎంఎల్ఏలతో […]
ఒక్క పేరు.. ఆ ఒక్క పేరును ఇంటి పేరుతో సహా ఎందుకు పలకలేకపోయారు..? సీనియర్ జర్నలిస్టు, పైగా పలు ఛానెళ్లలో లైవ్ డిబేట్లు నిర్వహించిన అనుభవం ఉన్న వ్యక్తి, ఆంధ్రా అర్నబ్ గోస్వామిగా పిలుపించుకునేందుకు ఇష్టపడే వ్యక్తి అయిన వెంకట కృష్ట.. ఆ పేరు వచ్చిన సమయంలో నోరు ఎందుకు తడబడింది..? ఎందుకు నీళ్లు నమిలారు..? ఇదీ మంగళవారం రాత్రి నుంచి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ. ఇంతకీ ఏమిటా పేరు..? ఏమిటా కథ..? హైకోర్టు తీర్పులపై […]
ఏపీ హైకోర్టు వైసీపీ నేతలు, కార్యకర్తలపై సుమోటోగా కేసు నమోదు చేసింది. హైకోర్టు, గౌరవ న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులను ఉటంకిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే అభియోగంపై సుమోటోగా విచారణ జరిపింది. ఈ మేరకు వైసీపీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, వైసీపీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డితో సహా 49 మంది ఇతరులు చేసిన పోస్టులపై విచారణ జరిపిన హైకోర్టు.. వారందిరికీ నోటీసులు జారీ చేసింది. మత్తు డాక్టర్ సుధాకర్ ఘటనపై హైకోర్టు సీబీఐ […]
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ వ్యవహారం చూస్తుంటే కావాలనే వైసీపీ నేతలకు, సోషల్ మీడియా కార్యకర్తలకు టార్గ్ట్ అవుతున్నారనే సందేహం వస్తోంది. ఎన్నికలకు ముందు కన్నా లక్ష్మీ నారాయణ సామర్థ్యంపై భారీ అంచనాలు పెట్టుకున్న బీజేపీ అధిష్టానం ఆయన్ను కమలం రాష్ట్ర సారధిగా నియమించింది. అయితే.. కన్నా సామర్థ్యం ఎన్నికల సమయంలోనూ, ఆ తర్వాత ఫలితాల్లోనూ తేలిపోయింది. బీజేపీ అధిష్టానం ఎన్నికల ఖర్చుల కోసం పంపిణ పార్టీ నిధుల గోల్మాల్తోపాటు ఒక్క సీటు కూడా […]
లాక్ డౌన్ వేళ టాలీవుడ్ పెళ్లి వార్తలతో సందడి సందడిగా ఉంది. షూటింగులు లేని ఈ ఖాళీ సమయాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా వినియోగించుకుంటున్నారు. ఇటీవలే నిఖిల్, దిల్ రాజు, రంగస్థలం మహేష్ ల పెళ్లిళ్లు నిరాడంబరంగా జరిగిన సంగతి తెలిసిందే. నితిన్ చేసుకోబోయే ఈవెంట్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. సడలింపులు పూర్తిగా ప్రకటించిన తర్వాత నితిన్ ఫ్యామిలీ ఓ నిర్ణయం తీసుకోబోతోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే దగ్గుబాటి హీరో రానా మ్యారేజ్ ఇప్పుడు కొత్త […]