ఇటీవలి కాలంలో తమకు ఇష్టమైన వ్యక్తులకు బహుమతులు ఇస్తూ ఆశ్చర్యపరుస్తున్న ఘటనలు చాలానే చోటుచేసుకుంటున్నాయి. బర్తుడేలు, వివాహాల్లో ఇంకా స్పెషల్ సందర్బాల్లో విలువైన కానుకలు అందిస్తుంటారు. ఖర్చు ఎంతైనా వెనకాడరు. ఇదే రీతిలో ఓ భర్త తన భార్యకు జీవితాంతం గుర్తుండిపోయేలా ఓ బహుమతిని అందించాడు. అందరిలా కాకుండా వినూత్నంగా ఆలోచించాడు. కారు, బంగ్లా, నగలు కాకుండా అరుదైన గిఫ్టును అందించి ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఆ గిఫ్టు మరేంటో కాదు చంద్రుడి మీద ఎకరం భూమిని కొని […]
ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నాయకులకు కూడా వేతనం అందిస్తుంటుంది ప్రభుత్వం. ఈ వేతనాలు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉంటుంది. వేతనంతో పాటు సకల సౌకర్యాలను పొందుతారు ఎమ్మెల్యేలు, మంత్రులు. ప్రభుత్వ ప్రతినిధులుగా ప్రజలకు జవాబుదారిగా ఉంటూ సుపరిపాలన అందించడంలో నాయకులు కీలక పాత్ర పోషిస్తుంటారు. అయితే తాజాగా ఓ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే, మంత్రుల జీతాలను భారీగా పెంచుతూ అసెంబ్లీలో ప్రకటించారు. సీఎం నిర్ణయంతో వారి జీతాలు భారీగా పెరగనున్నాయి. మిగతా రాష్ట్రాల కంటే […]
మాములుగా పెళ్లి రోజు ఏ భర్త అయినా భార్యకు ఖరీదైన వస్తువులు, బంగారు గొలుసులు, ఆమెకు నచ్చిన బట్టలు కొని గిప్ట్ గా ఇస్తుంటారు. కానీ, ఓ భర్త మాత్రం.. పెళ్లి రోజు భార్యకు ఏకంగా AK 47 గన్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు. అవును మీరు చదివింది నిజమే. AK 47 గన్ గిఫ్ట్ గా ఇవ్వడం ఏంటని అందరూ షాక్ గురవుతున్నారు. పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా […]
బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు ఘటనల గురించి వార్తల్లో చూస్తూనే ఉన్నాం. సరైన సేఫ్టీ చర్యలు తీసుకోకపోవడం, నిర్లక్ష్యం తదితర కారణాల వల్ల ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. తాజాగా ఇలాంటి మరో ఘటన చోటుచేసుకుంది. బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో జరిగిన భారీ పేలుడులో 8 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటన వెస్ట్ బెంగాల్లోని 24 పరగణాల జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. 24 పరగణాల జిల్లా, దుత్తపుకుర్ పట్టణంలోని ఒక […]
రితీ సాహా కేసు ఇప్పుడు పోలీసులకు చుక్కలు చూపిస్తుంది. ఈ అమ్మాయి చనిపోయి నెల దాటినా.. ఇంత వరకు ఆమె చావుకి గల కారణం ఏంటనే అసలు నిజ నిజాలు బయటపడలేదు. అయితే ఇదే కేసు ఇప్పుడు రెండు రాష్ట్రాల పోలీసులకు సవాల్ గా మారింది. మరో విషయం ఏంటంటే? రితీ సాహా కేసు ఏకంగా బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ దృష్టికి వెళ్లింది. ఆమె సీరియస్ అయి మంత్రికి ఆదేశాలు జారీ చేయడంతో కేసు నమోదు […]
ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు బాగా పెరిగిపోతున్నాయి. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం తాగి వాహనం నడపడం వంటి కారణాలతో ప్రమాదలు జరుగుతున్నాయి. అలానే ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘిచడం వలన కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘించిన వారిని పట్టుకుని చలాన్లు విధిస్తున్నారు. అయితే ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కొందరు…వింత చేష్టాలు చేస్తుంటారు. తాజాగా ఓ యువకుడు ట్రాఫిక్ పోలీసుల […]
ఒకప్పుడు ర్యాగింగ్ అనేది విద్యాలయాల్లో ఒక భాగంగా ఉండేది. కానీ, ప్రభుత్వాలు- కళాశాలలు కఠిన చర్యలు తీసుకోవడం, చట్టాలు తీసుకురావడంతో కాస్త అలాంటి వేధింపులు తగ్గాయి. కానీ, ఎక్కడో ఒకచోట ర్యాగింగ్ బూతం కోరలు చాస్తూనే ఉంది. నిండు ప్రాణాలను బలిగొంటూనే ఉంది. సీనియర్ల పేరుతో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులను వేధింపులకు గురి చేయడం, వారిని మానసికంగా వేధించడం చేస్తుంటారు. అలాంటి వేధింపులు తట్టుకోలేక మరో విద్యార్థి తన ప్రాణాలను తీసుకున్నాడు. ఆ కేసులో వెలుగు చూసిన […]
సమాజంలో దారుణాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి తప్పా తగ్గడం లేదు. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వాలు, పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. అయినా ఘోరాలు మాత్రం ఆగడం లేదు. కొందరైతే వావివరసలు మరిచి కన్న వాళ్లను, కుటుంబ సభ్యులపై అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే బెంగాల్ లో చోటు చేసుకుంది. ఓ యువకుడు కన్న తల్లిని బెదిరించి మూడు సార్లు అత్యాచారం చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలేం […]
డబ్బుపై వ్యామోహంతో కొందరు వ్యక్తులు ఎంతకైనా తెగిస్తున్నారు. కేవలం రూ.3 వేల కోసం ప్రాణ స్నేహితులను సైతం దారుణంగా హత్య చేసి పగ తీర్చుకుంటున్నారు. దేశంలో ఇలాంటి ఘటనే ఇటీవల వెలుగు చూసింది. ఇదిలా ఉంటే.. అదనపు కట్నం కోసం కొందరు భర్తలు కట్టుకున్న భార్యను అని కూడా చూడకుండా దారుణంగా హింసిస్తున్నారు. అచ్చం ఇలాగే ఓ వ్యక్తి.. అదనపు కట్నం కోసం కడుపుతో ఉన్న భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ […]
సాధారణంగా ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు.. తమకు ఓట్లేసి గెలిపించిన జనాలకు అండగా నిలబడాలి. వారికి సమస్యలు రాకుండా కాపాడాలి.. వస్తే.. వాటిని పరిష్కరించాలి. కానీ మన దగ్గర కొందరు నేతల తీరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుంది. మోసగాళ్లు, నేరస్థుల బారి నుంచి జనాలను కాపాడాల్సిన నాయకులే.. స్వయంగా రంగంలోకి దిగి.. తమకు ఓట్లేసిన జనాలకు కుచ్చుటోపి పెడతారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చేసింది. తనకు ఓట్లేసి పార్లమెంట్కు పంపించిన […]