స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్వహిస్తున్న సమావేశానికి వైసీపీ వెళ్లడం లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చెప్పారు. నిమ్మగడ్డ వ్యవహరిస్తున్న తీరుపై అయన మీడియా సమావేశంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంబటి ఏమన్నారంటే.. స్థానిక ఎన్నికలపై రాజకీయపార్టీలతో నిమ్మగడ్డ రమేష్కుమార్ సమావేశానికి ముందు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందో చదువుకుని ఈ సమావేశాలను నిర్వహిస్తే బాగుండేది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే.. ఒక్కసారి ఎన్నికల ప్రక్రియ […]
తనపై రాష్ట్ర పోలీసులు నిఘా పెట్టారని ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ఆరోపించారు. కనీసం ఇద్దరు పోలీసులు మఫ్టీలో హైదరాబాద్ లోని తన ఇంటిచుట్టూ తిరుగుతున్నారని, మోటార్ సైకిళ్ళపై తనను అనుసరిస్తున్నారని ఆరోపించారు. తనకు రక్షణ కరువైందని, ప్రాణహాని ఉందని మరోసారి ఫిర్యాదు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం నుండి తనకు ప్రాణహాని ఉన్నదని రమేష్ కుమార్ ఇంతకు ముందే కేంద్ర […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ వ్యవహారం చివరి అంకానికి చేరుకుంది. నిమ్మగడ్డ రమేష్కుమార్నే తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రిం కోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సుప్రింలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన సుప్రిం ధర్మాసనం విచారణకు సంబంధించి తేదీని నిర్ణయించింది. ఈ నెల 10వ తేదీన రాష్ట్ర […]
రాష్ట్ర ఎన్నికల (మాజీ) కమీషనర్ నిమ్మగడ్డ వ్యవహారం చివరకు కంచికి సవ్యంగా చేరుతుందా ? లేదా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే కమీషనర్ తిరిగి నియమితులయ్యే వ్యవహారం పూటకో మలుపు తిరుగుతూ అందరిలోను ప్రత్యేకించి టిడిపి+ఎల్లోమీడియాలో టెన్షన్ పెంచేస్తోంది. టెన్నిస్ కోర్టులో బాల్ ఒకసారి ఒకరి కోర్టులోను ఇంకోసారి మరొకరి కోర్టులోకి ఎలా మారుతుంటుందో ఈ వ్యవహారం కూడా ప్రభుత్వానికి నిమ్మగడ్డకు మధ్య మారిపోతోంది. హైకోర్టు తీర్పు ప్రకారం ఇటు నిమ్మగడ్డ అటు ప్రభుత్వం ఎవరికి […]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత తనకు తానే ఎస్ఈసీగా ప్రకటించుకున్న నిమ్మగడ్డ రమేష్కుమార్కు నిన్న శనివారం రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఊహించని ట్విస్ట్ ఇవ్వడంతో తాజా పరిణామాలపై వేగంగా పావులుకదుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును గౌరవించడంలేదని, కోర్టు ధిక్కారానికి పాల్పడుతుందని రేపు సోమవారం హైకోర్టులో మళ్లీ పిటిషన్ దాఖలు చేసేందుకు రమేష్కుమార్ సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్కుమార్ తాజా పరిణామాలపై ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ రాష్ట్ర […]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్కు షాక్ తగిలింది. ఆయన పునర్నియామక ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నారు. ఈమేరకు ఎన్నికల కమిషన్ కార్యదర్శి (పూర్తి అదనపు బాధ్యతలు) వాణీ మోహన్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాకుండానే హైకోర్టు తీర్పు తర్వాత రమేశ్ కుమార్ తిరిగి బాధ్యతలు చేపట్టినట్లు ఎన్నికల కమిషన్ సర్క్యులర్ జారీ చేసింది. ఈ వ్యవహారంపై రంగంలోకి దిగిన అడ్వకేట్ జనరల్ శ్రీ రాం..రమేశ్ కుమార్ పునర్నియామకం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. దీంతో […]
రాజ్యాంగబద్ధంగానే ఆర్డినెన్స్ జారీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా తిరిగి నియమించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళతామని అధికార వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “నెల రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల కమిషన్పై ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ పదవిని కోల్పోయాడు. ఆయన స్థానంలో జస్టిస్ కనగరాజ్ నియయాకం జరిగింది. దీనిపై టిడిపి, బిజెపి నేతలు హైకోర్టుకు వెళ్ళారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఆర్డినెన్స్ […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తనను రాజ్యాంగ విరుద్ధంగా తొలగించారంటూ మాజీ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్ పై ఐదురోజులపాటు వాదప్రతివాదనలు జరిగాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించడం తో ఈ పిటిషన్ లో ఇంతటితో వాదనలు ముగిసినట్లు హైకోర్టు ప్రకటించింది. తీర్పును రిజర్వ్ చేసింది. ఈ పిటిషన్ పై తుది తీర్పు ఎప్పుడు వెల్లడిస్తారనే అంశంపై […]
రాష్ట్రా ఎన్నికల కమిషనర్ కనగరాజ్ కేంద్రంగా తెలుగుదేశం అనుకూల మీడియా చేస్తున్న ప్రచారం హద్దులు దాటుతోంది. ఆ ప్రచారాన్ని చూస్తే నవ్విపోదురు గాక నాకేంటి అనే తరహాలో ఉంటోంది. తమకు నచ్చని…తమ మనిషి కాని వ్యక్తి ఆ కుర్చీలో కూర్చోవటాన్ని చూసి తట్టుకోలేని ఆ పార్టీ నేతలు, మీడియా విలువలకు తిలోదకాలు ఇచ్చి కట్టు కథనాలు అల్లుతుండటం అత్యంత ఆక్షేపణీయం. కొత్తగా భాద్యతలు చేపట్టిన ఎన్నికల కమిషనర్ సిబ్బందితో సమావేశమయ్యారు. కొత్తగా ఎవరు భాద్యతలు చేపట్టినా సాధారణంగా […]
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నేడు దేశ అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరగనుంది. నామినేషన్లు పూర్తయిన తర్వాత కరోనా వైరస్ను కారణంగా చూపుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్కుమార్ ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేశారు. ఎస్ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ, ఎన్నికలను యథావిధిగా నిర్వహించేలా ఆదేశించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సుప్రింలో పిటిషన్ దాఖలు చేసింది. సోమవారం దాఖలైన పిటిషన్ నిన్న మంగళవారం విచారణకు రావాల్సి ఉంది. అయితే మంగళవారం సుప్రింలోని […]