వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ రెండో రోజు ప్రసంగాల్లో విమర్శలు, విసుర్లు వినిస్తున్నాయి. బాబు, రామోజీ, రాధాకృష్ణ, టీవీ5 నాయుడులను కలిపి దుష్టచతుష్టయంగా అభివర్ణించిన మాజీ మంత్రి పేర్ని నాని, వారంతా కలసి, మీడియా వ్యవస్థను దారుణంగా తయారు చేశారని విమర్శించారు. ప్లీనరీ రెండో రోజున ఎల్లో మీడియా-దుష్ట చతుష్టయం తీర్మానంపై చర్చలో మాట్లాడారు. దుష్టచతుష్టయంలో మొదటి దొంగ చంద్రబాబు, రెండో దొంగ రామోజీరావు, మూడో దొంగ రాధాకృష్ణ, నాలుగో దొంగ టీవీ5 నాయుడు. ఈ నలుగురిది […]
ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల రేట్లు సవరింపు అలాగే ఆన్లైన్ టికెట్ల వ్యవహారం మీద తెలుగు సినీ పరిశ్రమ మొత్తం ఒక తాటి మీదకు వచ్చింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదో చేసేస్తోంది అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున వివాదం చెలరేగినట్లయింది. అయితే ఈ విషయం మీద అసలు విషయం తేల్చేశారు తెలుగు సినిమా నిర్మాతలు. ఈరోజు దిల్ రాజు నేతృత్వంలో ఒక సినీ నిర్మాతల బృందం […]
ఇవాళ టాలీవుడ్ పెద్దలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మంత్రి పేర్ని నానితో జరిగిన చర్చలు పూర్తయ్యాయి. కొన్ని కీలకమైన అంశాలు డిస్కస్ చేసినట్టు తెలిసింది. నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతున్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది ఇండస్ట్రీలోనూ చర్చకు దారి తీసింది. 200 కోట్లని 600 కోట్లని పోస్టర్లలో కలెక్షన్లను పబ్లిసిటీ చేయడం సహజమేనని, అంత మాత్రాన అవి నిజంగా వచ్చినట్టు భావించకూడదని చెప్పి షాక్ ఇచ్చారు. అలా కేవలం కొన్ని […]
ఈ నెల 29వ తేదీన నివర్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీని ఈ రోజు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8.05 లక్షల మంది రైతులకు చెందిన 13.10 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయినట్లు అధికారులు గుర్తించారు. వీరికి 718 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని అందించాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది. ఈ […]
ఆంధ్రప్రదేశ్ రవాణా, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు మోకా భాస్కరరావు దారుణ హత్యకు గురయ్యారు. మచిలీపట్నం చేపల మార్కెట్లో భాస్కర రావు ఉండగా గుర్తు తెలియని వ్యక్తి కత్తితో పొడిచి పరారయ్యాడు, రక్తపు మడుగులో పడి ఉన్న భాస్కర రావును ఆస్పతికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. భాస్కర రావు గతంలో మచిలీపట్నం మార్కెట్ యార్డు చైర్మన్గా పని చేశారు. పేర్ని నానికి ముఖ్య అనుచరుడుగా ఉన్నారు. గడిచిన […]
ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచే ప్రజా రవాణా అందుబాటులోకి రానున్నది. దాదాపు అరవై రోజుల తరువాత ఆర్టీసి బస్సులు రోడ్డుపై రైట్ రైట్ అంటూ ముందుకు సాగనున్నాయి. కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారి కట్టడికి కేంద్రద ప్రభుత్వం విధించిన లాక్ డౌన్తో దాదాపు రెండు నెలలుగా డిపోలకే పరిమితమైన బస్సులు రేపటి (గురువారం) నుంచి ప్రయాణికులను గమ్యం చేర్చేందుకు సిద్ధమవుతున్నాయి. గ్రీన్, ఆరెంజ్ జోన్లలోని ప్రజల ప్రయాణ అవసరాలు తీర్చేందుకు బస్సులు డిపోల నుంచి బస్టాండ్లకు చేరనున్నాయి. అప్పటికే […]
నాలుగో విడత లాక్డౌన్లో కేంద్రం సూచించిన మార్గదర్శకాల మేరకు ఆర్టీసీ బస్సులను దశలవారీగా నడపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ప్రైవేటు బస్సులు తిప్పేందుకు అనుమతివ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆర్టీసీ బస్సులను తిప్పడంపై చర్చ సాగింది. రెండు మూడు రోజుల్లో ఇందుకు సంబంధించి తేదీలు వెల్లడిస్తారు. అయితే ఇందులో కఠిన నిబంధనలు తప్పక పాటించాల్సిందే. బస్సులో సగం సీట్లలో మాత్రం ప్రయాణికులను నింపి నడపాలి. ప్రైవేటు […]
ఉమ్మడి సమస్యపై చేసే పోరాటానికి మనుషుల్లో హోదాలు అడ్డురావని మరోసారి రుజువు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పేర్ని నాని. ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మచిలీపట్నంలోని రెడ్ జోన్ ఏరియాలో మంత్రి పేర్ని నాని పర్యటించారు. మచిలీపట్నంలో ఉన్న సమస్యలను తెలుసుకున్న పేర్ని నాని మునిసిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. మచిలీపట్నంలో కరోనా సోకి ఒకరు మరణించిన కారణంగా మచిలీపట్నం ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించిన విషయం […]
చంద్రబాబునాయుడు, తెలుగుదేశంపార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టటానికి అధికారపార్టీ తరపున ఇద్దరు నానీలూ కరెక్టుగా సరిపోతారా ? జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ప్రత్యర్ధులపై బురద చల్లటానికి తెలుగుదేశంపార్టీలో చంద్రబాబు దగ్గర నుండి చాలామంది నేతలే ఉన్నారు. వాళ్ళకిచ్చే ట్రైనింగ్ కూడా అలాగే ఉంటుంది. కానీ వాళ్ళు చల్లుతున్న బురదను తుడిచేసుకుంటూ తిరిగి గట్టిగా సమాధానం చెబుతున్నవాళ్ళు వైసిపి లో తక్కువనే చెప్పాలి. మంత్రుల్లో ప్రత్యర్ధులపై పాయింట్ బై పాయింట్ చెప్పి లాజిక్ తో […]
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ సమాచారశాఖ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు అంతర్జాతీయ ఉగ్రవాదిలా ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. అంతర్జాతీయ ఉగ్రవాదికి చంద్రబాబుకు మధ్య తేడా ఏమీ లేదన్నారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడని పేర్ని నాని చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నమోదైన కరోనా కేసులను ప్రభుత్వం దాచిపెడుతోందని, రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని […]