Swetha
ఓటిటి లో ఈ వారం ఇంట్రెస్టింగ్ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. అలాగే వచ్చే వారం కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. హర్రర్ సినిమాలంటే ఇంట్రెస్ట్ లేనివాళ్లు ఎవరు ఉండరు. అందులోను తెలుగు హర్రర్ మూవీస్ అంటే అసలు మిస్ చేయకుండా చూస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధపురి సినిమా ఓటిటి స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
ఓటిటి లో ఈ వారం ఇంట్రెస్టింగ్ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. అలాగే వచ్చే వారం కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. హర్రర్ సినిమాలంటే ఇంట్రెస్ట్ లేనివాళ్లు ఎవరు ఉండరు. అందులోను తెలుగు హర్రర్ మూవీస్ అంటే అసలు మిస్ చేయకుండా చూస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధపురి సినిమా ఓటిటి స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
Swetha
ఓటిటి లో ఈ వారం ఇంట్రెస్టింగ్ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. అలాగే వచ్చే వారం కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. హర్రర్ సినిమాలంటే ఇంట్రెస్ట్ లేనివాళ్లు ఎవరు ఉండరు. అందులోను తెలుగు హర్రర్ మూవీస్ అంటే అసలు మిస్ చేయకుండా చూస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధపురి సినిమా ఓటిటి స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. హీరో హీరోయిన్ అంటే శ్రీనివాస్ , అనుపమ ఇద్దరు లవర్స్. వీరిద్దరూ, వీరి స్నేహితులు కలిసి ఓ గోస్ట్ వాకింగ్ టూర్ పేరుతో హాంటెడ్ హౌసెస్ టూర్ ను నిర్వహిస్తూ ఉంటారు. థ్రిల్ కోరుకునే వారంతా ఆ టూర్ కి వెళ్తూ ఉంటారు. అలా ఓసారి 11 మందితో కలిసి కిష్కింధపురి అనే ఊరి దగ్గర్లో ఉండే.. సువర్ణ మాయ రేడియో స్టేషన్ కి వీరంతా వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే వచ్చిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టను అనే ఓ వాయిస్ వినిపిస్తుంది. వెంటనే ఓ ముగ్గురు చనిపోతారు. ఆ తర్వాత ఏమైంది ? అసలు ఆ వాయిస్ ఎవరిదీ ? అసలు అక్కడికి వెళ్లిన వారు ఎందుకు చనిపోతున్నారు ? వీరంతా ఆ రేడియో స్టేషన్ నే ఎంచుకోడానికి కారణం ఏంటి ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ జీ 5 సొంతం చేసుకుంది. అక్టోబర్ 17 నుంచి జీ 5 లో స్ట్రీమింగ్ కానుంది. కాబట్టి థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినవాళ్లు ఓటిటి చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.