జూబ్లీహిల్స్ లో బాలికపై సామూహిక అత్యా చారానికి పాల్ప డిన ఘటనలో రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. తాజాగా నిందితులను విచారిస్తున్న తరుణంలో వారి నుంచి వచ్చిన సమాధానం అందరినీ విస్తుపోయేలా చేసింది. ఈ ఘటనలోని ఇద్దరు నిందితులు పోలీసులతో చెప్పిన మాటలు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. వారు చెప్పిన విశ్వసనీయ సమాచారం ప్రకారం… పరీక్షలు ముగిసిన సమయం నుంచే దాదాపు ప్రతిరోజు పబ్ కు వెళ్తున్నాం. ఆరోజు కూడా అమ్నీషియా పబ్ కు వెళ్ళగా, అక్కడ బాధిత బాలికతో పాటు మరో బాలికను పరిచయం చేసుకున్నాం. […]
బీహార్ లో మరో నిర్భయ తరహా ఘటన జరిగింది. చంపారన్ జిల్లాలో జరిగిందీ దారుణ ఘటన. కదులుతోన్న బస్సులో బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు నలుగురు దుర్మార్గులు. ఈస్ట్ చంపారన్ జిల్లాలోని మోతిహరి బస్టాండ్లో 17 ఏళ్ల బాలిక బెట్టయ్య ప్రాంతానికి వెళ్లే బస్సు కోసం ఎదురుచూస్తూ ఉంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఓ బస్ డ్రైవర్ ఎక్కడికి వెళ్లాలని అడగ్గా.. బెట్టయ్యకు వెళ్లాలని చెప్పింది. తాను నడిపే బస్సు కూడా అటే వెళ్తోందని, బస్సు […]
ఒక మైనర్ బాలిక ఇద్దరు వ్యక్తుల చేతుల్లో మోసపోయింది. వారి కామానికి బలిపశువైంది. తనకు జరిగిన దారుణాలను ఇంట్లో చెబుదామంటే.. అక్కకు పెళ్లికుదరడంతో మిన్నకుండిపోయింది. ఆఖరికి ఆ కామాంధుల వేధింపులు భరించలేక విషయం తల్లిదండ్రులకు చెప్పింది. సాక్ష్యాలు పక్కాగా ఉండటంతో.. పోలీసులు రంగంలోకి దిగి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటన నిజామాబాద్ లో జరిగింది. పదవ తరగతి చదువుతున్న బాధిత బాలిక నిజామాబాద్ లోని ఓ అపార్ట్ మెంట్లో తల్లిదండ్రులు, అక్కతో కలిసి ఉంటుంది. […]
హైదరాబాద్ లో మహిళలు, బాలికలు, యువతులపై రోజురోజుకూ అఘాయిత్యాలు ఎక్కువవుతున్నాయి. గడిచిన వారం రోజుల్లో అత్యాచారాలకు గురైన బాలికల ఉదంతాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా నగరంలో జరిగిన మరో దారుణం బయటికొచ్చింది. కార్ఖానా పరిధిలో ఓ బాలికపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ధీరజ్, రితేశ్ అనే యువకులు బాలికకు ఇన్ స్టా గ్రామ్ లో పరిచయమయ్యారు. క్రమంగా మాటలు కలిపి చనువు పెంచుకున్నారు. బాలికపై ఇద్దరూ అత్యాచారం చేసి.. అదంతా వీడియో తీశారు. తర్వాత […]
హైదరాబాద్ నగరాన్ని వరుస అత్యాచార ఘటనలు తీవ్రఆందోళనకు గురిచేస్తున్నాయి. పసిపిల్లల నుంచి ఈడొచ్చిన ఆడపిల్లలను బయటికి పంపాలంటేనే తల్లిదండ్రులు జంకుతున్నారు. జూబ్లీహిల్స్ లో మైనర్ బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ కేసు విచారణ జరుగుతుండగానే.. గడిచిన రెండ్రోజుల్లో నగరంలో నాలుగు అత్యాచార ఘటనలు వెలుగులోకి రావడం కలకలం రేపుతున్నాయి. నింబోలి అడ్డకు చెందిన బాలిక (17) మల్లేపల్లి విజయ్ నగర్ కాలనీలోని ఓ హాస్టల్ లో ఉంటూ.. స్థానిక కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. హాస్టల్ కు […]
భాగ్యనగరానికి ఏమైంది ? రోజురోజుకూ.. రేప్ కేసులు ఎందుకు పెరిగిపోతున్నాయి ? ఈ దారుణాలకు ఎవరి నిర్లక్ష్యం కారణం ? అన్న ప్రశ్నలకు సమాధానం అంతుచిక్కడం లేదు. నగరంలోని జూబ్లిహిల్స్ లో మైనర్ బాలిక గ్యాంగ్ రేప్, మొఘల్ పుర మైనర్ బాలిక ఘటన మరువకుండానే.. వరుసగా మరిన్ని దారుణాలు వెలుగులోకొస్తున్నాయి. తాజాగా పాతబస్తీ ప్రాంతంలో మైనర్ బాలికపై జరిగిన రేప్ ఘటన వెలుగుచూసింది. కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. 9వ తరగతి విద్యార్థినిని […]
కాకినాడలో జరిగిన దారుణ ఘటన వెలుగులోకొచ్చింది. చదువుకుంటూ.. వసతిగృహంలో ఉంటున్న బాలికపై అక్కడి కరస్పాండెంట్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కరోనా మందు అని చెప్పి మాత్రలు ఇచ్చి.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కాకినాడకు చెందిన 15 ఏళ్ల బాలిక 6వ తరగతి నుంచి కొండయ్యపాలెంలోని హెల్పింగ్ హ్యాండ్స్ ప్రైవేటు వసతిగృహంలో ఉంటూ చదువుకుంటోంది. తండ్రి లేడు. తల్లే అన్నీ చూసుకుంటోంది. ఈ ఏడాది 9వ తరగతి పరీక్షలు రాసింది. బాలిక ఉంటున్న వసతిగృహం కరస్పాండెంట్ కొత్తపల్లి విజయకుమార్ (60) […]