ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. వైద్యంపై పూర్తి భరోసా ఇస్తూ కీలక ప్రకటన చేశారు. మెనిఫెస్టో పెట్టిన విధంగా వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేస్తామన్న మేరకు ఇప్పటికే పశ్చిమ గోదావరిలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తుండగా.. దాని పరిధిని మరికొన్ని జిల్లాలకు పెంచడంపై సీఎం జగన్ ప్రకటన చేశారు. ఈ మేరకు ఈ రోజు మన పాలన – మీ సూచన కార్యక్రమంలో […]
హైదరాబాద్, బెంగళూరులాంటి నగరాలతో పోటీపడే సత్తా విశాఖకు మాత్రమే ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. విశాఖలో స్కిల్ డెవలప్మెంట్ కోసం అత్యున్నతస్థాయి ఇంజినీరింగ్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మౌలిక సదుపాయాల విషయంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక బలం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఉందని, లోక్సభలో నాలుగో అతిపెద్ద పార్టీగా వైసిపి ఉందని సిఎం జగన్ గుర్తు చేశారు. గత ప్రభుత్వం రాయితీలను కూడా అమ్ముకుందని, కానీ ఈ ప్రభుత్వంలో అవినీతికి తావులేదని […]
పరిశ్రమలు, పెట్టుబడులపై గత ప్రభుత్వం మాదిరిగా తాను అబద్ధపు మాటలు చెప్పనని, నెలకో దేశం తిరగనని.. ఏదైతే చెబుతానో దానికి కట్టుబడి ఉంటానని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏదైనా చెబితే ఆ మాటల్లో నిజాయతీ, నిబద్ధత ఉండాలని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఈ రోజు జరిగిన మన పాలన – మీ సూచన కార్యక్రమంలో సీఎం జగన్ గత ప్రభుత్వం పెట్టుబడులు, పరిశ్రమలపై వ్యవహరించిన తీరును ఎండగట్టారు. సెటైర్లు వేశారు. 20 లక్షల కోట్ల […]
రాష్ట్రంలో పరిశ్రమలకు, పెట్టుబడిదారులకు అన్ని విధాలా అండగా ఉంటామని సీఎం వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. మన పాలన – మీ సూచన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు పరిశ్రమలు, పెట్టుబడులపై జరిగిన సదస్సులో సీఎం మాట్టారు. వేధింపులు లేకుండా పూర్తి సహకారంతో ప్రభుత్వం వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. రాయతీలు ఇచ్చేందుకు గతంలో ప్రభుత్వ పెద్దలకు ముడుపులు ముట్టజెప్పే పరిస్థితి ఉందని, ఆ స్థితి మన ప్రభుత్వంలో ఉండబోదన్నారు. ఎప్పటి రాయతీలు అప్పుడే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. […]
ముఖ్యమంత్రి వై.యస్ జగన్ నిర్వహిస్తున్న మన పాలన మీ సూచన కార్యకరమంలో భాగంగా నేడు రాష్ట్రంలో విద్యా రంగంపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఒక విద్యార్ధిని సిఎం జగన్ పాలన పై తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తు ఒక్కసారిగా అందరిని భావోద్వేగానికి గురిచేసింది. వివరాల్లోకి వెలితే సిఎం జగన్ పాలనలో విద్యా విధానంలో చేపట్టిన సంస్కరణలు మీద ఒక విద్యార్ధిని తన అభిప్రాయలు చెబుతూ తన పేరు రమ్య అని కృష్ణ జిల్లా కానూరు జిల్లా పరిషత్ […]
ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడిగా పిలుస్తున్న పోలవరం ప్రాజెక్టుపై సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి తన మనసులోని ఆలోచనలను ఈ రోజు ‘మన పాలన – మీ సూచన’ కార్యక్రమంలో పంచుకున్నారు. వ్యవసాయం – ప్రాజెక్టులు అంశంపై ఈ రోజు సదస్సు జరిగింది. పోలవరం పూర్తి చేయడమే కాకుండా.. పోలవరం కుడి కాలువ వెడల్పును కూడా పెంచుతామని సీఎం జగన్ ప్రకటించారు. ప్రస్తుతం పోలవరం కుడికాలువ సామర్థ్యం 17,500 క్యూసెక్కుల నుంచి 50 వేల క్యూసెక్కులకు పెంచుతామని సీఎం […]
శిశువు దగ్గర నుంచి ముదుసలి వరకూ… అందరి ఆలనా పాలనకు అనుగుణంగా.. పరిపాలన సాగిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏడాది లోనే జన నేతగా ముద్రవేసుకున్నారు.. ఇంకా ప్రజలకు మేలు చేయాలనే తపనతో.. వారి అవసరాలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలనే కోరికతో.. ‘మన పాలన- మీ సూచన’ పేరుతో మేథోమధన సదస్సుకు శ్రీకారం చుట్టారు. తాడేపల్లి లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సోమవారం ప్రారంభమైన సదస్సులో జగన్ పాలన గురించి మాట్లాడుతూ ఓ మహిళ భావోద్వేగానికి గురై […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిని చూసి విశ్వసనీయతే విస్తుపోతోంది. జగన్ తీరును చూసి తికమకపడుతోంది. ఓ రాజకీయ నాయకుడు ఇలా కూడా ఉంటాడా..? అన్న సందేహం వెలిబుచ్చుతోంది. హామీలు ఇచ్చి అధికారం చేజిక్కించుకున్నాక.. ఆపై హామీల నుంచి తప్పించుకు తిరిగే నేతలనే ఇప్పటి వరకు స్వతంత్ర భారతం చూసింది. దేశాన్ని ఏలై ప్రధాని అయినా.. రాష్ట్రాలను ఏలే ముఖ్యమంత్రులైనా ఇప్పటి వరకూ వైఎస్ జగన్లా.. చేసి ఉండరని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇంతకీ జగన్ […]
తన ప్రజా సంకల్ప పాదయాత్రే ప్రస్తుతం పాలనలో సంస్కరణలు, సంక్షేమ పథకాల అమలుకు మార్గదర్శి అని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఈ నెల 30వ తేదీ నాటికి వైసీపీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి కావస్తున్న తరుణంలో ఈ రోజు నుంచి ఆరు రోజుల పాటు రోజుకోక అంశంపై ‘మన పాలన – మీ సూచన’ పేరుతో ప్రత్యేక సదస్సులను ప్రభుత్వం నిర్వహించతలపెట్టింది. ఇందులో భాగంగా ఈ రోజు ‘పరిపాలన సంస్కరణలు – సంక్షేమం’ […]
రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసిపి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి ఏడాది కావస్తున్న నేపథ్యంలో తన పాలనపై ప్రజాభిప్రాయాల(ఫీడ్ బ్యాక్)ను తీసుకునేందుకు మేధోమథనం చర్చల ద్వారా “మన పాలన- మీ సూచన” సరికొత్త అవిష్కరణకు నాంది పలికారు. రాష్ట్రంలో గత ఏడాది కాలంగా అమలుచేసిన కార్యక్రమాలు, పథకాలు.. ఆయా రంగాల్లో తీసుకువచ్చిన మార్పులు, భవిష్యత్లో చేపట్టాల్సిన చర్యలపై జగన్ ప్రభుత్వం నేటి నుంచి ఈనెల 30 వరకు రోజూ రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో మేథోమధన సదస్సులు […]