కుప్పం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత చిట్టచివరన, కర్ణాటక,తమిళనాడు సరిహద్దుల్లో ఉండే ప్రాంతం. రాజకీయంగా అదే తనకు సేఫ్ జోన్ అనుకుని చంద్రబాబు ఎంచుకున్న నియోజకవర్గం. రాష్ట్ర రాజకీయాల ప్రభావం లేకుండా సైలెంట్ గా తన పని చక్కబెట్టుకుంటూ వస్తున్నారు. వరుసగా ఏడు ఎన్నికల్లో విజయం సాధించారు. ఆరుసార్లు ఆయన అనుకున్నట్టుగా సాగిపోయింది. కానీ ఏడోసారి మాత్రం ఆయనకు చుక్కలు కనిపించాయి. చివరకు గట్టెక్కినా కొన్ని రౌండ్లలోనయినా వెనుకబాటు తప్పలేదు. దాంతో 2019 ఎన్నికల ఫలితం చంద్రబాబుకి పూర్తి […]
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిగత పీఏ మనోహర్ నకిలీ లబ్ధిదారుల పేర్లు మీద భారీగా లోను తీసుకొని బ్యాంకు ని మోసం చేశాడని చిత్తూరు టౌన్ బ్యాంకు చైర్మన్, వైసీపీ నేత విద్యాసాగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిత్తూరు కో ఆపరెటివ్ బ్యాంకు లో ఉన్న తిరుపతి దేవస్థానంకు సంబంధించిన ఫిక్సిడ్ డిపాజిట్లపై రూ.12 లక్షలు లోన్ తీసుకుని వాటిని మనోహర్ స్వాహా చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. నకిలీ ధృవ పత్రాల తో తన మనుషుల […]
వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కుప్పం నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ కే.చంద్రమౌళి గత కొంత కాలంగా క్యాన్సర్తో బాధపడుతూ నేడు హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 2019 ఎన్నికల సమయంలోనే తీవ్ర అస్వస్థతకు గురైన చంద్రమౌళి ఎన్నికల అనంతరం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. ఆరోగ్యం కుదుటపడక పోవడంతో కొన్ని రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. 1990 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి చంద్రమౌళి తిరుపతిలో యం.ఏ చదువుతున్న రోజుల్లో పక్క క్యాంపస్లో వై.యస్ […]
మాజీ ముఖ్యమంత్రికి సుదీర్ఘకాలంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇప్పుడు పట్టు సడలుతుందనే సందేహాలు వస్తున్నాయా..అనేక ఆటుపోట్లు ఎదుర్కొని ముందుకు సాగిన నియోజకవర్గంలో గట్టిపోటీ తప్పదనే అంచనాకు వచ్చారా..ముందు జాగ్రత్త చర్యలు అవసరమని భావిస్తున్నారా.. సొంత సీటుని చక్కదిద్దుకోవడానికి శ్రద్ధపెడుతున్నారా..అంటే అవుననే సమాధానం వస్తోంది. 1989 నుంచి వరుసగా తాను గెలుస్తూ వస్తున్న కుప్పం నియోజకవర్గంపై చంద్రబాబు దృష్టి పెట్టిన తీరు దానికి తగ్గట్టుగానే ఉంది. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో సొంత బలం చేజారిపోకుండా చూసుకోవాలనే […]
చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన వైఎస్సార్సీపీ నేత హత్యకు పన్నిన కుట్ర వెలుగులోకి వచ్చింది. పీలేరుకు చెందిన రౌడీషీటర్ గణేష్కు రూ.10లక్షలు సుపారీ ఇచ్చి వైఎస్సార్సీపీ నేత విద్యాసాగర్ను హత్య చేయించేందుకు ప్లాన్ చేశారు. అడ్వాన్స్గా కొంత డబ్బును చెల్లించారు. ఈ విషయాన్ని ఓ వ్యక్తి ఫోన్ కాల్ ద్వారా తెలుసుకున్న విద్యాసాగర్.. కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఈ హత్యకు కుట్రకు సంబంధించి ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సుపారీ ఇచ్చింది ఎవరనేదానిపై […]
టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారా.. ఇన్నాళ్లూ అధికారంలో ఉన్నా జరగని పనులను ఇప్పుడు జగన్ చేస్తున్నారా.. తాజాగా ఆయన చూపుతున్న చొరవతో కుప్పంలో ఏం జరుగనుందోనని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ కేంద్రమైన కుప్పంను మున్సిపాలిటీ చేయాలన్న డిమాండ్ ఇప్పటిది కాదు. 2014 ఎన్నికల్లో టిడిపి అధికారం చేపట్టిన తర్వాత నుంచి కుప్పం […]
దశాబ్దాలుగా కుప్పం ప్రజల చిరకాల వాంఛ అయిన మున్సిపాలిటీ కల ఎట్టకేలకు సాకారమైంది. ఇప్పటివరకు మేజరు పంచాయితీగా కొనసాగుతున్న కుప్పం ని గ్రేడ్ మున్సిపాలిటీ గా మారుస్తూ ప్రభుత్వం శుక్రవారం జిఓ విడుదల చేసింది. నలభై వేల జనాభా గల కుప్పం మునిసిపాలిటీగా మారడం ఇక లాంఛనమే. కుప్పం ని మునిసిపాలిటీ గా చెయ్యాలని దాదాపు పదేళ్ల నుండి ప్రతిపాదనలు పంపుతూనే ఉన్నారు. దురదృష్టవశాత్తూ దీనిపై గత ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో తీర్మానం చెయ్యలేకపోయ్యాయి. Read Also: బెస్ట్ […]
ఈ మాట ఎవరు అని ఉంటారు?తెలుగు రాజకీయాల్లో ఈ మాట ఒకే ఒకరి సొంతం ఆయనే చంద్రబాబు… అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి “అందరి జాతకాలు నా దగ్గరున్నాయ్” అంటూ వేలు చూపుతూ ఊగిపోయిన చంద్రబాబు ఇప్పుడు తాజాగా టీడీపీ నేతలకే ఈ మాట చెప్తున్నారు… విషయంలోకి వస్తే మొన్న జరిగిన ఎన్నికల్లో కుప్పం చరిత్రలో తక్కువ మెజారిటీతో చంద్రబాబు గెలిచాడు. మొదటి రెండు రౌండ్లలో చంద్రబాబు కన్నా వైసీపీ అభ్యర్ధీ చంద్రమౌళి ముందంజలో […]
https://youtu.be/