రాజకీయమంటే వ్యక్తిగతం కాదు. సమాజోన్నతికి పాటుపడే ఓ ఉన్నత వ్యవస్థ. భారత రాజ్యాంగం, సమాఖ్య వ్యవస్థ మనకిచ్చిన సమున్నత వేదిక. ఈ వేదిక నుంచే ఎన్నికల్లో పోటీ చేయడం, సిద్ధాంత పరమైన చర్చలు, సద్విమర్శలు, సూచనలు చేసుకోవాలన్నది. ఏది చేసినా, ఏ విమర్శ అయినా సమాజానికి, ప్రజలకు ప్రయోజనం చేకూర్చడం అంతిమ లక్ష్యం కావాలే తప్ప.. వ్యక్తులపై దాడి, వ్యక్తిత్వ హననం దాని పరమార్థం కాదని.. మన ముందుతరం నేతలు, రాజ్యాంగ నిర్మాతలు స్పష్టం చేశారు. కొన్ని […]
రాజకీయాలలో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు.. మిత్రుడు, శత్రువు కావొచ్చు.. శత్రువు అకస్మాత్తుగా మిత్రుడు కావొచ్చు.. పై శీర్షిక చూసిన వెంటనే ఇటువంటి ఆలోచనలు ఏవేవో వచ్చేస్తున్నాయా..? మరి లేకపోతే తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడికి వైసీపీ మంత్రి సపోర్ట్ ఇవ్వడం ఏంటి అనుకుంటున్నారా..? అక్కడే ఉంది ట్విస్ట్. అచ్చెన్నాయుడు.. తెలుగుదేశం పార్టీని, లోకేశ్ ను తిడుతున్నట్లుగా ఓ వీడియో వైరల్ అవుతున్నట్లుగా తెలిసిందే. ఇది రాజకీయంగా ఎన్నో ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని గందరగోళంలోకి నెట్టేసింది. అయ్య […]
అవినీతి కేసుల్లో ఇరుక్కుని తాను జైలుకు వెళ్లి వచ్చినా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష పదవి దక్కడంతో మాజీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడులో ఉత్సాహం ఉరిమినట్లుగా ఉంది. తనకు చంద్రబాబు పదవి ఎందుకు ఇచ్చారో.. అచ్చెం నాయుడు ఈ ఉత్సాహంలో బయటపెట్టేశారు. బీసీలను ఏకం చేసి 2024లో చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తానని అచ్చెంనాయుడు ప్రకటించారు. అదే సమయంలో బీసీ సామాజికవర్గ ప్రజలకు ఆర్థికంగా, నేతలకు రాజకీయంగా పెద్దపీట వేస్తున్న వైసీపీ ప్రభుత్వంలో విమర్శలు చేస్తున్నారు అచ్చెం […]
ఈఎస్ఐ స్కాంలో అరెస్ట్ అయిన మాజీ మంత్రి అచ్చెం నాయుడు ఇక ఆస్పత్రిని వదలాల్సిన సమయం వచ్చిందా..? జైలుకు వెళ్లే సమయం ఆసన్నమైందా..? అంటే తాజా పరిస్థితులను బట్టి అవుననే సమాధానాలు వస్తున్నాయి. అచ్చెం నాయుడు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్పై పలుమార్లు సుదీర్ఘంగా విచారణ జరిపిన రాష్ట్ర హైకోర్టు ఈ రోజు తన నిర్ణయాన్ని వెల్లడించింది. బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. దీంతో ఈ కేసులో అచ్చెం నాయుడు భవిష్యత్ ఏమిటి..? అనే అంశంపై ప్రస్తుతం చర్చ […]
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై టీడీపీ స్టాండ్ ఏమిటి..? బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఆ పార్టీ మద్ధతు ఉందా..? లేక 50 శాతం లోపు మాత్రమే రిజర్వేషన్లు ఉండాలా..? ఒకే సమయంలో రెండు భిన్నమైన వాదనలు వినిపిస్తున్న టీడీపీ నేతలు రెండు నాల్కల వైఖరిని అవలంభిస్తున్నట్లుగా అర్థమవుతోంది. రిజర్వేషన్లు 50 శాతం లోపు ఉండాలని సోమవారం రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించిన వెంటనే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు […]
విశాఖ విమానాశ్రయంలో ఈ రోజు ఉదయం 11:30 గంటల నుంచి సాయంత్రం వరకూ హైడ్రామా చోటుచేసుకుంది. విశాఖ పర్యటనకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుని ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజా సంఘాలు అడ్డుకున్నాయి. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖకు చంద్రబాబు మద్ధతు ప్రకటించాలంటూ డిమాండ్ చేస్తూ వారు నిరసనకు దిగారు. చంద్రబాబు కాన్వాయ్ను ముందుకు కదలనీయకుండా అడ్డగించారు. చంద్రబాబుకు మద్ధతుగా ఆ పార్టీ మాజీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్పు. కింజారపు […]
విశాఖ విమానాశ్రయంలో ప్రభుత్వం తనను అడ్డుకుందని. తనపై వైఎస్సార్సీపీ వాళ్లు దాడికి పాల్పడ్డారని ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ రోజు విశాఖ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు విమానాశ్రయంలో దిగగానే.. ప్రజలు బాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఆయన కాన్వాయ్ కదలకుండా రోడ్డుకు అడ్డంగా పడుకున్నారు. మూడు రాజధానులను చంద్రబాబు వ్యతిరేకిస్తుండడంతో ఉత్తరాంధ్ర వాసులు ఆయనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబును అడ్డుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో […]
మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయడుకు వస్తున్న ప్రజాధారణ ఓర్వలేకే ఆయనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు సీఎం వైఎస్ జగన్పై విరుచుపడ్డారు. బీసీల ఎదుగుదల చూసి జగన్కు కడుపు మంట.. అంటూ కూడా తనదైన శైలితో ఫైర్ అయ్యారు. ఈఎస్ఐ ఆస్పత్రుల్లో మందుల, వైద్య పరికరాల కొనుగోళ్లలో 151 కోట్ల రూపాయల మేర దోపిడీ జరిగిందని విజిలెన్స్ అండ్ ఎన్స్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తేల్చింది. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడుదే కీలక […]