డైరీ రంగంలో అగ్రగామి సహకార సంస్థ అయిన అమూల్ కార్యకలాపాలు ఈ రోజు బుధవారం నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రారంభం అయ్యాయి. ఈ అంశంపై ఏపీ శాసన మండలిలో వాడీవేడీ చర్చ కూడా సాగింది. అమూల్ వల్ల లాభనష్టాలపై వివిధ పార్టీల ప్రతినిధులు మాట్లాడారు. రాష్ట్రంలో సహకార వ్యవస్థలోని డైరీలు మూతపడడానికి గల కారణాలను వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడారు. హెరిటేజ్ డైరీ కోసం చిత్తూరు డైరీ మూతపడేటట్లు చేశారని కన్నబాబు విమర్శించారు. అమూల్ వల్ల […]
నేరుగా టీడీపీ అధినేతనే ఐటీ దాడులు ఉక్కిరిబిక్కిరి చేశాయి. చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో లభించిన ఆధారాలతో అలజడి రేగింది. ఆ తర్వాత అది కొంత సర్థుమణిగినట్టు కనిపిస్తున్న సమయంలో సిట్ అంటూ ఏపీ ప్రభుత్వం సీన్ లోకి వచ్చింది. ప్రత్యేక దర్యాప్తు బృందం వేగంగా అడుగులు వేసేందుకు సన్నద్దమవుతున్న సమయంలోనే సీబీఐ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ క్యాబినెట్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అందులోనూ హెరిటేజ్ నుంచి కొనుగోళ్లతో పాటుగా ఫైబర్ నెట్ బండారం […]
రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలు పెంచటాన్ని చంద్రబాబునాయుడు అండ్ కో విపరీతంగా ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు అండ్ కో రెండు రకాలుగా బాధ పడుతున్నారు. మొదటిదేమిటంటే మద్యం షాపులు తెరవటం. రెండోదేమిటంటే మద్యం ధరలను 25 శాతం పెంచటం. మద్యం షాపులు తెరవటమన్నది జగన్మోహన్ రెడ్డి నిర్ణయం కాదు. జాతీయస్ధాయిలో ప్రధానమంత్రి నరేంద్రమోడి తీసుకున్న పాలసీ నిర్ణయంలో భాగంగా ఏపిలో షాపులు తెరుచుకున్నాయి. ఇక ధరలు పెంచటం మాత్రమే జగన్ ప్రభుత్వం ఇష్టం. నిజానికి మద్యం షాపులు […]
రాష్ట్రంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరిగిపోవటానికి చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని నిందించని రోజు లేదు. కేసులు పెరిగిపోవటానికి జగన్మోహన్ రెడ్డిదే బాధ్యతగా అడ్డుగోలు ఆరోపణలన్నీ చేస్తున్నాడు. కావాలనే కేసులను తొక్కిపెడుతోందంటూ మండిపోతున్న విషయం అందరూ చూస్తున్నదే. మరిపుడు ఆయన కుటుంబం ఆధ్వర్యంలో నడిచే హెరిటేజ్ కంపెనీలో ఓ సెక్యురిటి గార్డుకు కరోనా వైరస్ సోకింది. గార్డుతో పాటు అతని తల్లి, దండ్రులకు కూడా వైరస్ ఎటాక్ అయ్యింది. అయితే వైరస్ సోకిందన్న విషయాన్ని గోప్యంగా ఉంచి గార్డుతో […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం కరోనా కట్టడి విషయంలో సరైన విధానం పాటించడంలేదని, ఆదే మా చంద్రబాబు అయితే కరోనాని కట్టడి చేసేవారని విపరీతమైన ప్రచారం చేస్తున్న తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు షాక్ కి గురయ్యే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లోని బాబు గారి కుటుంబ సంస్థ అయిన ఉప్పల్ హెరిటేజ్ ప్లాంట్ లో కరోనా కలకలం రేగింది. ప్లాంట్ లో పని చేస్తున్న సెక్యురిటి గార్డ్ తో పాటు వారి తల్లి తండ్రులకి […]
కరోనా మహమ్మారి విరుచుకుపడుతుంటే కొందరు మాత్రం రాజకీయాలకు కొదవేముంది అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కష్టకాలంలోనూ తమ ధోరణిలో సాగుతున్నారు. అలాంటి వారి జాబితా తీస్తే చంద్రబాబు ముందుపీఠిన నిలుస్తారు. ఆయన వ్యవహారం అందుకు తగ్గట్టుగానే ఉంది. గత నెలరోజుల్లో చంద్రబాబు తీరు ఆ విషయాన్ని చాటుతోంది. ప్రజలంతా లాక్ డౌన్ లో ఇరుక్కున్నా చంద్రబాబు చలించడం లేదు. కనీసం మానవత్వంతో ఆదుకుందామనే స్పృహ ఆయనకు లేదు. పైగా కరోనా సమయంలో కూడా హెరిటేజ్ పాల ధర పెంచి లాభాలు […]
ప్రపంచం విపత్తులో విలవిల్లాడుతోంది. హెరిటేజ్ మాత్రం లాభాల కోసం వెంపర్లాడుతోంది. లాక్ డౌన్ సమయంలో కూడా వెనక్కి తగ్గడం లేదు. సామాన్యుడి మీద భారం వేసేందుకు వెనకాడడం లేదు. గత మూడు నెలల కాలంలో ఏకంగా రెండు సార్లు ధరలు పెంచడం దానికో నిదర్శనం. తాజాగా మరో సారి హెరిటేజ్ ప్రొడక్స్ట్ ధరలు పెంచిన తీరు మీద అంతా పెదవి విరుస్తున్నారు. ఓవైపు కరోనా మహమ్మారి విరుచుకుపడడంతో సామాన్యులు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇక్కట్లలో ఉన్నారు. ప్రభుత్వాలు […]
నారా లోకేష్.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడిగా మొదటినుండి ప్రత్యేకమైన గుర్తింపును నారా లోకేష్ పొందారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గత ప్రభుత్వంలో పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి,ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన నారా లోకేష్ జన్మదినం ఈరోజు.. ఆయన జీవితంలోని విశేషాలను పరిశీలిస్తే…. బాల్యం విద్యాభ్యాసం సరిగ్గా 37 సంవత్సరాల క్రితం జనవరి 23, 1983న నారా చంద్రబాబు, భువనేశ్వరి దంపతులకు నారా లోకేష్ జన్మించారు. ఆయన […]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ప్రతిపక్షం ఆరోపణలు , అధికార ప్రక్షం కౌంటర్లతో చలికాలంలో కూడా కాక పుటిస్తున్నాయి, ఈ సంధర్భంలో జరిగిన ఒక సంఘటన ఆసక్తికరంగా మారింది. దేశ వ్యాప్తంగా ఉన్న ఉల్లి ధరల సమస్య గురించి అసెంబ్లీలో అధికార పక్షంని ఇరుకున పెట్టటానికి ప్రయత్నం చేసిన తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి జగన్ గట్టి కౌంటర్ ఇచ్చారు, దేశంలో ఏ ప్రభుత్వం కూడా ప్రజలకు ఉల్లిని 25 రూపాయలకే రైతుబజార్లులో ఇవ్వలేదని కానీ తమ […]