తెలుగు జర్నలిజంలో ఈనాడుడి ప్రత్యేక స్థానం. ఈనాడు వచ్చిన తర్వాత తెలుగు పత్రికా రంగంలో వచ్చిన మార్పులు ప్రత్యేమైనవి. వర్తమాన అంశాలను రిపోర్ట్ చేయడంతోపాటు.. ఆయా అంశాలపై ప్రత్యేక కథనాలు, నిపుణుల ఇంటర్వ్యూలు ప్రచురించడంతో ఈనాడు అగ్రభాగాన నిలిచింది. నచ్చిన వారిని ఆకాశానికెత్తడం, నచ్చిన రోజున వారినే అథపాతాళానికి తొక్కే రాతలు రాయడంలో ఈనాడు పెట్టింది పేరంటారు ఆ పత్రిక వ్యవహారశైలిని గమనించేవారు. తనకు గిట్టని వారిపై ఏదైనా జరిగితే తాటికాయంత అక్షరాతో రాసే ఈ పత్రిక.. […]
సీఎం వైఎస్ జగన్పై ఈనాడు పత్రిక వ్యవహార శైలి మారింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సంకల్ప పాదయాత్ర కవరేజీని ప్రతి రోజూ సింగిల్ కాలమ్కే పరిమితం చేసిన ఈనాడు.. అధికారంలోకి వచ్చిన కొత్తలో కూడా ఇదే పంథాను అవలంభించింది. పైగా వ్యతిరేక వార్తలు పుఖాంనుపుంఖాలుగా వండివార్చింది. అలాంటి ఈనాడు ఇటీవల తన పంథాను పూర్తిగా మార్చివేసింది. టీడీపీకి అనుకూలం, వైసీపీకి వ్యతిరేకం అనే ముద్ర ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ఇటీవల వరకు వైఎస్ జగన్ను, ఆయన […]
తెలుగు జర్నలిజంలో ఈనాడుది ప్రత్యేకమైన ప్రస్థానం. ఈనాడు రాక ముందు విశాలాంధ్ర, ప్రజాశక్తి, ఆంధ్రభూమి వంటి పత్రికలు ఉన్నా.. ఈనాడు సెట్ చేసిన విధానాన్నే అన్ని పత్రికలు పాటించాయి. ఈనాడు రాసే రాజకీయపరమైన కథనాలు ఎలా ఉన్నా.. న్యూస్ను నిజాయతీగా ప్రచురిస్తుందనే భావన తటస్థ పాఠకుల్లో ఉంది. అయితే 2019 ఎన్నికల తర్వాత ఈనాడు తీరు క్రమంగా మారుతోంది. తనకు నచ్చిన ప్రభుత్వం లేదని, ఇకపై రాబోదనే భావనలో ఈనాడు యాజమాన్యం ఉన్నట్లుగా ఆ పత్రికల్లో వస్తున్న […]
ఏపీలో మరోసారి మీడియా వ్యవహారాలు చర్చకు వచ్చాయి. ఇది నిత్యకృత్యంగా మారుతోంది. జగన్ ప్రభుత్వంలో లోపాలను భూతద్దంలో చూపించేందుకు పడే తపన, ప్రభుత్వ వ్యవహారాలకు కవరేజ్ ఇవ్వడంలో కనిపించడం లేదు. చివరకు మంత్రులు ఇచ్చిన ప్రకటనలు కూడా ప్రచురించడానికి వెనుకాడుతుండడం విపరీత ధోరణికి అద్దంపడుతోంది. దాంతో చాలాకాలంగా వేచి చూస్తున్న మంత్రి ఆళ్ల నాని ఫైరయ్యారు. ఈనాడు తీరు మీద విరుచుకుపడ్డారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, లేకుంటే బుద్ధి చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. కరోనా కట్టడి చర్యల్లో దేశంలోనే […]
ఈ రోజు ఈనాడు పత్రికలో ‘గుండె పగిలింది’ అనే శీర్షికతో వచ్చిన ప్రధాన వార్తను గమనిస్తే రాజధాని వికేంద్రీకరణ వలన భూముల గురించి , ఉపాధి పై దిగులుతో రైతులు , రైతు కూలీలు ప్రాణాలు కోల్పోతున్నారు అని తీవ్ర విచారం వ్యక్తం చేసింది . అంతే కాక ఇప్పటి వరకూ చనిపోయిన వారి సంఖ్య 44 అని, అందులో వృద్ధాప్యం , అనారోగ్యంతో చనిపోయిన వారిని తీసివేస్తే కనీసం 28 మంది అయినా అయినవాళ్ళని అనాధలుగా […]