గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ రోజు సాయంత్రం తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి విజయవాడలోని రాజ్భవన్కు వచ్చిన సీఎం వైఎస్ జగన్.. గవర్నర్తో సమావేశమయ్యారు. నూతన సంవత్సరం సందర్భంగా గవర్నర్కు సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత వారిద్దరు 40 నిమిషాలపాటు మాట్లాడుకున్నారు. ఇటీవల ఏపీలో జరిగిన దేవాలయాలపై దాడులు, అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ గవర్నర్తో […]
స్థానిక ఎన్నికల కేంద్రంగా ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య మొదలైన వివాదం మారోమారు రాజుకుటోంది. రాజకీయ వివాదంగా మారిన ఈ వ్యవహారంలో ఈ సారి ఏ విధంగా సాగుతూ, ఎన్ని మలుపులు తిరుగుతుందోనన్న చర్చ రాష్ట్రంలో ప్రారంభమైంది. రాష్ట్ర గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్తో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ భేటీ కావడం ఈ చర్చకు బలం చేకూరుస్తోంది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తామని, అందుకు ప్రభుత్వం, అధికారులు సిద్ధంగా ఉండాలని మంగళవారం […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ఈ రోజు గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ను కలిశారు. వైసీపీ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందంటూ ఫిర్యాదు చేశారు. వివిధ అంశాలతో ఏకంగా 14 పేజీల భారీ లేఖను అందించారు. ఏడాది పరిపాలనలో వైసీపీ ఇలా వ్యవహరించిందంటూ అందులో పేర్కొన్నారు. తమ నేతలను అక్రమంగాఅరెస్ట్లు చేసి వేధిస్తున్నారని, రాజ్యాంగ సంస్థలను విచ్ఛిన్నం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. దళితులు, బీసీలపై దాడులు చేస్తోందని వాపోయారు. పనిలో పనిగా వైసీపీ నేతల వల్లే కరోనా […]
అందరూ ఊహించినట్లుగానే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో టీడీపీ సభ్యులు వ్యవహరించారు. ఉభయ సభలు ప్రారంభం కాగానే గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ తన ప్రసంగాన్ని ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. గవర్నర్ తన ప్రసంగం ప్రారంభించగానే టీడీపీ సభ్యులు ఉభయ సభల్లో నిరసనలకు దిగారు. నల్లచొక్కాలు ధరించి సభలకు హాజరైన టీడీపీ సభ్యులు తమ తమ స్థానాల్లో నిలబడి అక్రమ అరెస్ట్లు ఆపాలని.. ప్రజా స్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగం అబద్ధాల పుట్ట అంటూ ఆసాంతం […]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి క్రమంగా పెరుగుతుంది.. తాజాగా రాజ్ భవన్ లో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులకు కరోనా సోకినట్లు తేలడంతో ఒక్కసారిగా రాజ్ భవన్ లో కలకలం మొదలైంది. దీంతో ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు కరోనా వైరస్ పరీక్షలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా విధులను నిర్వహిస్తున్న ఓ వ్యక్తితో పాటు, మెడికల్ స్టాఫ్ లో ఓ నర్సుకు, ఓ బట్లర్, హౌస్ […]
కరోనా వైరస్ సంక్షోభంలో రాజకీయాలు చేయకూడదని ఒకవైపు బుద్ధులు చెబుతునే మరోవైపు రాజకీయాలు చేయటం చంద్రబాబునాయుడుకే చెల్లింది. తాజాగా గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు చంద్రబాబు రాసిన లేఖలోనే రాజకీయమంతా బయటపడింది. పైగా తన లేఖలో ప్రస్తావించిన అంశాల్లో చాలా వరకూ అబద్ధాలనే చెప్పాలి. ఇంతకీ విషయం ఏమిటంటే పాలకొల్లు ఎంఎల్ఏ నిమ్మల రామానాయుడును పోలీసులు అరెస్టు చేశారంటూ గవర్నర్ కు లేఖలో ఫిర్యాదు చేశాడు. అరెస్టు ఎందుకు చేశారంటే రైతుల సమస్యల మీద మాట్లాడేందుకు కలెక్టర్ […]
రాష్ట్ర ఎన్నికల అధికారి రమేష్ నిమ్మగడ్డ లేఖ వ్యవహారం ఇంకా చల్లబడకుండానే ప్రభుత్వం పై ఫిర్యాధు చేస్తు మరో అధికారి గవర్నర్ ను కలిసారని ఆంధ్రజ్యోతి పత్రిక లో ఒక కధనం ప్రచురితం అయింది . ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఈ కధనం ప్రకారం, ఏపీపీఎస్సీ చైర్మన్ పిన్నమనేని ఉదయభాస్కర్ శుక్రవారం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ను కలిసి తన గోడును వెళ్లబోసుకున్నారని గత ఏడాది నవంబర్ నుండి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను వివరిస్తూ మూడుపేజీల లేఖను గవర్నర్ […]
స్థానిక ఎన్నికలు వాయిదా పడటం మరియు కరోనా నివారణ చర్యలపై చర్చకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, గవర్నర్ బిశ్వ భూషణ్ తో భేటీ అయ్యారు. గంటన్నరకు పైగా సాగిన ఈ భేటీలో పలు విషయాలను గవర్నర్ తో సీఎం జగన్ చర్చించారు. మరి కొద్దిసేపట్లో సీఎం జగన్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. కాగా గవర్నర్ తో భేటీ నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ పనితీరుపై జగన్ అసంతృప్తిగా ఉన్నారని,ఎన్నికల కమిషనర్ పై గవర్నర్ కు సీఎం […]
ప్రతి శాసనసభ, శాసనమండలి సమావేశాల అనంతరం సాధారణంగా జరిగే తంతే ప్రొరోగ్. కానీ ఎప్పుడోసారి మాత్రమే మీడియాలో హైలెట్ అవుతూ ఉంటుంది. అప్పుడెప్పుడో రాష్ట్ర విభజనకు ముందు 2013లో కొన్ని నెలల పాటు ప్రొరోగ్ అంశం హడావుడి చేసింది. మళ్లీ ఇన్నాళ్లకు.. కాదు ఇన్నేళ్లకు మళ్లీ తెరపైకి వచ్చింది. రాష్ట్రాభివృద్ధికి ఉద్ధేశించిన పాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను మండలిలో తెలుగుదేశం పార్టీ అడ్డుకోవడం.. దీంతో మండలినే రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం.. […]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, శాసనమండలి ఉభయసభలను ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రోరోగ్ చేసిన సభలను తిరిగి సమావేశ పరచాలంటే ప్రభుత్వ విజ్ఞప్తిమేరకు మళ్ళి గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చెయ్యాలి. ఈ మధ్య కాలంలో అంటే సభలు ప్రోరోగ్ అయిన తరువాత ప్రభుత్వం ఏదైనా ముఖ్య చట్టాలను చెయ్యాలంటే “ఆర్డినెన్సు” విడుదల చేస్తారు. ఆర్డినెన్సు విడుదల చేసిన ఆరు నెలల లోపు దానికి చట్ట సభల ఆమోదం పొందాలి… ఉభయ సభలను ప్రోరోగ్ […]