నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత 36 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఉద్యమం చేస్తున్నారు. శాంతియతంగా సాగుతున్న ఈ ఉద్యమంలో బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య ఆరో విడత చర్చలు సాగాయి. మునుపటి చర్చల కన్నా.. ఈ దఫా చర్చలు కొద్దిమేర ఫలవంతం అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం మెట్టుదిగింది. రైతులు కేంద్ర ప్రభుత్వం ముందు నాలుగు డిమాండ్లు పెట్టాగా అందులో విద్యుత్ చట్ట సవరణ […]
రైతుకు, వ్యవసాయానికి అండగా ఉండడం బాధ్యత అని చెప్పిన ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆ బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తూ.. వారి పట్ల తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటూనే ఉన్నారు. చెప్పిన మాటను.. తు.చ. తప్పకుండా నిర్ణీత సమయంలో అమలు చేస్తూ తనది రైతు ప్రభుత్వం అని సీఎం వైఎస్ జగన్ చాటుకుంటున్నారు. ఇటీవల సంభవించిన నివర్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీని డిసెంబర్ 31వ తేదీ లోపు ఇస్తామని ప్రకటించిన సీఎం వైఎస్ […]
వ్యాపారంలో నష్ట వస్తే కంపెనీ మూసేస్తారు. కానీ వ్యవసాయంలో నష్టం వస్తే..రైతన్న మళ్లీ వ్యవసాయమే చేస్తాడు. లాభం కోసం చేసేది వ్యాపారమైతే.. సమాజం కోసం చేసేది వ్యవసాయం. అందుకే రైతన్న పట్టిన కాడి వదలడు. పంట చేతికి వస్తుందా..? రాదా..? అనే అనుమానం లేకుండా భూమి తల్లిపై భారం వేసి, విశ్వాసంతో వ్యవసాయం చేస్తారు. పంట వచ్చినా.. రాకున్నా.. పెట్టుబడి తప్పుదు. ఏ రైతుకు ప్రతి ఏడాది ఆదాయం వచ్చిన దాఖలాలు చరిత్రలో లేదు. ఒక ఏడాది […]
ప్రజా సంకల్ప మహా పాదయాత్రలో నేను విన్నాను.. నేను ఉన్నాను అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటను తు చ తప్పకుండా పాటిస్తున్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో తన కుటుంబానికి సాటి మరోకరులేరని నిరూపిస్తున్నారు. ఓ వైపు కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయి ప్రభుత్వానికి మూడు నెలలుగా ఆదాయం లేకపోయినా.. అందరికీ అన్నం పెట్టే రైతన్నకు చెప్పిన మాట ప్రకారం ఖరీఫ్ ప్రారంభంలోనే పెట్టుబడి సొమ్ము […]