ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పులు వేగంగా జరుగుతున్నాయి. అటు పాలనాపరంగానూ, ఇటు రాజకీయంగానూ జగన్ నిర్ణయాలు దానికి దోహదపడుతున్నాయి. ఇప్పటికే పాలన పూర్తిగా మండల కేంద్రాల నుంచి పంచాయతీలకు చేరింది. సచివాలయాలే కేంద్రంగా అనేక వ్యవహారాలు చురుగ్గా సాగుతున్నాయి. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ కార్యకలాపాలు కూడా జోరందుకున్నాయి. ప్రభుత్వ పథకాలన్నీ నేరుగా లబ్దిదారులకు చేరేందుకు ఉపయోగపడుతోంది. అదే సమయంలో రాజకీయంగానూ కొత్త శక్తులను ప్రోత్సహించే ప్రయత్నం సాగుతోంది. ఇప్పటికే క్యాబినెట్ కూర్పు, ఎమ్మెల్యేల ఎంపికలో జగన్ అదే […]
ఇప్పుడు ఏ సామాజిక మాధ్యమం చూసిన ఒక దాని గురించే చర్చ సాగుతుంది. అదే చంద్రబాబు నాయుడు వైసిపి పాలనలో చేసిన అప్పుల గురించి చేస్తున్న విమర్శలపై నెటిజన్లు వంగ్యబాణాలు సంధిస్తున్నారు. ఒకప్పుడు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచి కేవలం 100 కోట్లతో పాలన వైసీపీ కి అప్పగించడం పైనే చర్చ సాగుతుంది. అసలు చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్లో ఎంతవరకు నిజం ఉంది అనే దానిపై అందరూ సామాజిక మాధ్యమాల్లో వెతుకులాట మొదలుపెట్టారు. దీంతో అసలు నిజం […]
ఏదో జరుగుతుంది… ఏదో కుట్ర ఉంది… ప్రభుత్వానికి ప్రచారం రాకుండా అడ్డుకునే కుట్ర… సర్కారును బదనాం చేసే కుట్ర… ఆంధ్ర ప్రదే శ్, రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న హిందూ ఆలయాలపై దాడులు వెనుక కుట్ర ఉందన్నది అక్షరాలా సత్యం. సరిగ్గా ఈ ఆలయాల దాడులను నిశితంగా పరిశీలిస్తే దీని వెనుక ఉన్న మర్మం కూడా అర్థమవుతుంది. జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న కార్యక్రమాలను ప్రారంభించే ఈ రోజే ఈ ఆలయాల మీద దాడులు జరుగుతున్నాయి. ప్రభుత్వం ముందుగా ప్రకటించినట్లుగా […]
హఠాత్తుగా తలెత్తిన ఆరోగ్య సమస్యలతో ఏలూరు తల్లడిల్లిపోయింది. కొన్ని గంటల వ్యవధిలో పదుల సంఖ్యలో సామాన్యులు మూర్చ తరహాలో స్పృహ కోల్పోతున్న తీరు కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమయిన యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవడంతో పలువురు ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పటికే మూడింట్ రెండు వంతుల మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకూ ఒక్కరు మృతి చెందినట్టు ప్రకటించారు. మరణించిన శ్రీధర్ అనే వ్యక్తి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల […]
ఆంధ్రప్రదేశ్ లో సుదీర్ఘ కాలం తర్వాత జిల్లాల విభజన ప్రక్రియ సాగుతోంది. ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. క్యాబినెట్ లో చర్చించారు. ఉన్నతాధికారులతో కమిటీ వేశారు. ఆ కమిటీ పనికి సహాయం కోసం మరో బృందం కూడా రంగంలో దిగింది. ఒకేసారి కొత్త జిల్లాలతో పాటుగా కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లు కూడా రంగంలోకి వచ్చే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా ఎన్నికల హామీని పూర్తి చేసేందుకు జగన్ ప్రభుత్వం పట్టుదలతో ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో […]
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల స్థానంలో.. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ముందే ప్రతిపాదించారు. ఈ మేరకు వైసీపీ అధికారంలోకి వస్తే 25 పార్లమెంట్ నియోజకవర్గాలను జిల్లాలుగా మారుస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేసేందుకు రెండో ఏడాది ప్రారంభంలోనే చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో 25 లేదా 26 జిల్లాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని […]
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికల పట్ల ఓవర్గం అమితాసక్తి చూపుతున్నట్టు కనిపిస్తోంది. కానీ నిజానికి క్షేత్రస్థాయిలో ఆ సెక్షన్ తీవ్రంగా సతమతమవుతున్న తీరు సుస్పష్టం. అయినప్పటికీ ఎన్నికల పట్ల ఆతృత ప్రదర్శించడం కేవలం పొలిటికల్ మైండ్ గేమ్ గా భావించాల్సి ఉంటుంది. నిజానికి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధ్యక్షుడు కూడా ఏపీలో లేరు. ఇప్పుడిప్పుడే బయటకు రాలేనని ఆయన ప్రకటించారు. కరోనా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత మాత్రమే కాలు బయటపెట్టే యోచన6ఆయన ఉన్నారు. ఇక అసెంబ్లీలో రికార్డుల […]
కోవిడ్ 19 విజృంభణ అంతూపొంతూ లేకుండా సాగిపోతోంది. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వాలు దానిని నియంత్రించి, మరణాల సంఖ్యను తగ్గించేందుకు విస్తృతంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. తమకు వ్యాధి ఉందని బైటకు వచ్చి చెప్పుకునే వారు కొందరైతే, తమ ఆచూకీ తెలపకుండా సీక్రెట్ను పాటిస్తున్నవారు ఇంకొందరున్నారు. మరికిందరికైతే అసలు వ్యాధి లక్షణాలే లేకుండా వచ్చి వెళ్ళిపోతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జనాభాలో ఎంత శాతం మంది కోవిడ్ 19 భారిన పడి ఉంటారు అన్నది అంచనా […]