సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ మరో సరికొత్త అవతారం ఎత్తారు. కౌలు రైతుగా మారి, పదెకరాలు సాగు చేసేందుకు సిద్ధమయ్యారు. కౌలు రైతుల సమస్యలు తెలుసుకునేందుకే తాను కౌలు రైతుగా మారానంటూ చెప్పుకొస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో జేడీ కౌలు రైతుగా వ్యవసాయం చే యబోతున్నారు. ఉగాది రోజున తాను కౌలుకు తీసుకున్న పొలంలో ఏరువాక సాగించారు జేడీ లక్ష్మీనారాయణ. జేడీ లక్ష్మీ నారాయణగా సుపరిచితమైన ఆయన వైఎస్ జగన్పై కాంగ్రెస్, టీడీపీ నేతలు […]
మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారుతోంది. అసలే అంతంతమాత్రంగా సాగుతున్న వ్యవసాయదారులకు కొత్త చిక్కు వచ్చి పడింది. ఒకేసారి 50 శాతం పైబడి ధరలు పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఎరువులు, డీఏపీ ధరలు అమాంతంగా పెంచుతూ కంపెనీలు ప్రకటన చేశాయి. ఇది రైతుల్లో కొత్త ఆందోళనకు కారణమవుతోంది. అయితే పెరిగిన రవాణా ఛార్జీలు, ఇతర కారణాలతోనే ధరలు పెంచాల్సి వచ్చిందని ఎరువుల కంపెనీలు చెబుతున్నాయి. ఖరీఫ్ సీజన్ కి ముందే ఈ పెంచిన ధరలు అమలులోకి […]
కాలానుగుణంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా మారుతూ ముందుకు వెళితనే అభివృద్ధి సాధ్యమనే మాట తరచూ వింటుంటాం. అధిక సందర్భాల్లో ఇది వాస్తవం కూడాను. అయితే ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒక అంశంలో వెనకటి కాలానికి వెళితేనే ఓ రంగంలో అభివృద్ధితోపాటు స్వయం సమృద్ధి సాధ్యమంటున్నారు. అలా అనడమే కాదు సదరు రంగంలో పూర్వ స్థితికి వెళ్లేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఆ రంగం మరేదో కాదు.. కరోనా సమయంలోనూ కార్యకలాపాలు ఆగకుండా సాగి.. […]
దేశవ్యాప్త లాక్డౌన్తో ప్రతి ఒక్క రంగానికీ తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగం ఒడిదుడుకులకు లోనయ్యింది. రవాణా స్తంభించడంతో పంటల ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో రైతాంగం తీవ్ర ఆవేదనలో ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రైతుల వద్ద నుంచి పంటలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం ఇప్పటికే అరటి, టమాటా పంటలను ధరల స్థిరీకరణ నిధిని ఉపయోగించి కొనుగోలు చేసింది. ఇంకో రెండు మూడు రోజుల్లో మామిడి, బత్తాయి, కర్బూజ, పుచ్చ లాంటి పండ్లను […]
మమ్మీ సినిమా చూసిన వాళ్లకి , మిడతల దండు దాడి చేయడం గుర్తుండే ఉంటుంది. సరిగ్గా అలాంటి దండు ఇప్పుడు ప్రపంచ దేశాలను భయపెడుతోంది. అందులో మనం కూడా ఉన్నాం. గ్లోబల్ వార్మింగ్, ఇష్టమొచ్చినట్టు రసాయనాలు వాడడం, సముద్రాలని కూడా కలుషితం చేయడం, మనిషి చేస్తున్న ఘోరాలు అన్నీఇన్నీ కాదు. వీటన్నిటి ఫలితంగా అకాల వర్షాలు , తుపానులు ,సునామీలు. మిడత చూడ్డానికి చాలా చిన్నపురుగు. దీని ప్రత్యేకత ఏమంటే ఇది ఒంటరిగా ఉండదు. ఎక్కడికి వెళ్లినా […]
అన్నదాత సుఖీభవ అంటే అన్నం పెట్టినవాడో, అన్నం వడ్డించిన వాడో కాదు. ఆ పంట పండించిన వాడు అని అర్ధం. నేటి సమాజంలో ప్రతి ఒక్కరు మొబైల్ లేకుండా, టివి లేకుండా, ఇల్లు లేకుండా, కార్ లేకుండా, బైక్ లేకుండా ఇలా ఏమి లేకుండా ఉండగలడు. కానీ అన్నం లేకుండా ఎవరు బ్రతకలేరు. ధనికుడైన, పేదవాడైనా ప్రతి ఒక్కరు కష్టపడి సంపాదించి ఎన్ని వస్తువులు కొన్నా ఎంత డబ్బు వున్నా ఏమి తినకుండా వుండలేడు. సమాజంలో ప్రతి […]