ఈటీవీతో ప్రారంభించి, టీవీ5, హెచ్ ఎం టీవీ, 6టీవీ, ఏపీ 24 మీదుగా ఏబీఎన్ వరకూ సాగిన వెంకట కృష్ణ ప్రస్థానానికి మరోసారి బ్రేక్ పడింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణ ఆయన్ని స్వల్పకాలంలోనే సాగనంపినట్టు తెలుస్తోంది. వరంగల్ కి చెందిన వెంకటకృష్ణ తన సొంత కమ్మ కులస్తుల అండదండలతో ఏపీ వ్యవహారాల్లో చొరవగా వ్యవహరించేవారు. అందులోనూ టీడీపీకి అనుకూలంగా ఉండే జర్నలిస్టుల్లో ఒక్కరిగా పేరుపొందారు. టీవీ చర్చల సందర్భంగా టీడీపీకి. చంద్రబాబుకి అనుకూలంగా వ్యవహరించేందుకు శతవిధాలా […]
దశాబ్దాలుగా రాజకీయనేపధ్యమున్న కుటుంబాలకు చెందిన వాళ్ళను కాదని జగన్మోహన్ రెడ్డి కొత్త వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడంటూ ప్రతి ఆదివారం ఎల్లోమీడియాలో రాసే కొత్తపలుకులో వేమూరి రాధాకృష్ణ తన బాధంతా వెళ్ళగక్కాడు. జగన్ ఎవరెవరిని పక్కనపెట్టాడు, ఎవరెవరిని ఆధిరిస్తున్నాడనే విషయంలో పెద్ద జాబితానే ఇచ్చాడు. రాధాకృష్ణ ఇచ్చిన జాబితాను పక్కన పెడితే అసలు కొత్తపలుకు బాధేమిటో అర్ధం కావటం లేదు. కుటుంబ నేపధ్యం కారణంగా దశాబ్దాలుగా పాతుకుపోయిన నేతలకు ప్రాధాన్యత ఇస్తే కొత్త వాళ్ళను ఎవరు ప్రోత్సహిస్తారని గోలచేస్తారు. సీనియర్ […]
వేమూరి రాధాకృష్ణ (ఆర్కే) ఆయన ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’కి వచ్చే వారిలో అధిక శాతం మందిని ఏదో ఒక రకంగా ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చే విధంగా ప్రశ్నలు అడిగి, వారు చెప్పే సమాధానాన్ని తనకు అనువుగా వాడుకుని ఎన్టీఆర్ ను పొగుడుతుంటారు. దాన్ని బట్టి ఆయన ఎన్టీఆర్ కు పెద్ద అభిమాని అని చాలా మందికి అభిప్రాయం. ఎన్టీఆర్ నటించిన ‘బొబ్బిలిపులి’ సినిమా క్లైమాక్స్ లో “కింద కోర్టు, పై కోర్టు, కోర్టు కోర్టుకి, తీర్పు తీర్పుకి …” అంటూ దద్దరిల్లిపోయే డైలాగ్ ఒకటుంటుంది. నిన్న ‘దర్శకరత్న’ దాసరి నారాయణరావు గారి వర్ధంతి కదా, […]
ఒక్క పేరు.. ఆ ఒక్క పేరును ఇంటి పేరుతో సహా ఎందుకు పలకలేకపోయారు..? సీనియర్ జర్నలిస్టు, పైగా పలు ఛానెళ్లలో లైవ్ డిబేట్లు నిర్వహించిన అనుభవం ఉన్న వ్యక్తి, ఆంధ్రా అర్నబ్ గోస్వామిగా పిలుపించుకునేందుకు ఇష్టపడే వ్యక్తి అయిన వెంకట కృష్ట.. ఆ పేరు వచ్చిన సమయంలో నోరు ఎందుకు తడబడింది..? ఎందుకు నీళ్లు నమిలారు..? ఇదీ మంగళవారం రాత్రి నుంచి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ. ఇంతకీ ఏమిటా పేరు..? ఏమిటా కథ..? హైకోర్టు తీర్పులపై […]
’ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రయిన ఆరు నెలల్లోగా అమల్లోకి తెచ్చింది జగన్మోహన్ రెడ్డి మాత్రమే’. ’గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత స్పీడుగా హామీల అమలు మొదలుపెట్టలేదు. ఏదో ఒకటో రెండో సంతకాలు చేశారంతే’. ’కానీ జగన్ మాత్రం మొత్తం నవరత్నాల హామీలనే ఆరుమాసాల్లో అమల్లోకి తెచ్చేశాడు’. పై వ్యాఖ్యలు చదివిన తర్వాత సాక్షి టివిలో జరిగిన చర్చా కార్యక్రమంలో చేసిందని అనుకుంటే పొరబాటు పడినట్లే. సాక్ష్యాత్తుగా జగన్మోహన్ రెడ్డే ఎల్లోమీడియాగా చెబుతున్న ఏబిఎన్ ఛానల్ వినిపించిన వ్యాఖ్యలు. […]
కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో లాక్డౌన్ ప్రకటించున్నారు. మన దేశం కూడా స్తంభించిపోయుంది. పాఠశాలలు, కళాశాలలు పరీక్షల్ని కూడా రద్దు చేసి/వాయిదా వేయడంతో చదువుకునేవాళ్ళు; ఉద్యోగులు సాధ్యమైనంత మంది ‘వర్క్ ఫ్రమ్ హోమ్’, ఆ వెసులుబాటు లేని వారు లాక్డౌన్ తొలి దశ సడలింపుల తర్వాత కొందరు తమ విధులు నిర్వహిస్తున్నారు. సాధారణ రోజుల్లో అయితే సోమవారం నుంచి శుక్రవారం/శనివారం దాకా తమ పనుల్లో తీరిక లేని వారు, చిన్న పిల్లలు […]
మొత్తానికి ఇష్టమున్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి చాలా తెలివైన వాడని ఎల్లోమీడియా అధిపతి రాధాకృష్ణ అంగీకరించాడు. ఈ విషయాన్ని అంగీకరించటానికి మనసు ఎంత బాధపడుతోందో తెలీదు. ఇంతకీ రాధాకృష్ణ అంగీకరించిన జగన్ గొప్పతనం ఏముంది ? తెలుగు ప్రజలపై తమదైన ముద్ర వేసిన వైఎస్సార్, చంద్రబాబునాయుడు, కేసియార్ కన్నా జగన్ చాలా తెలివైన వాడట. ఎన్టీయార్ రాజకీయం తెలియని నిష్కల్మషుడట. ముఖ్యమంత్రులుగా ఒక్కోరిది ఒక్కో స్టైల్ అయితే వీళ్ళందరినీ జగన్ మించిపోయాడని రాధాకృష్ణ అంగీకరించటమే విశేషం. ప్రతి […]
2019 ఎన్నికల ఫలితాల తర్వాత మహా ఐతే ఒక నెల, నెలన్నర వదిలేసి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఎలా అయినా ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావడానికి ‘ఆంధ్రజ్యోతి’ వేమూరి రాధాకృష్ణ(ఆర్కే) ఎన్ని రకాలుగా ప్రయాసపడుతున్నారో ప్రజలకు తెలియనిది కాదు. తన ‘కొత్త పలుకు’ను చదివినవారెవరికైనా ఆ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. చంద్రబాబును ప్రజలు అన్యాయంగా ఓడించినట్టు, ప్రజలు తమ నిర్ణయానికి తామే బాధ్యత వహించాలంటూ దాదాపు శాపాలు పెట్టినంత […]
తెలుగు మీడియాలో కీలక మార్పులు జరుగుతున్నాయి. ఓవైపు టీవీ5 కీలక జర్నలిస్టుల విషయంలో పలు ఊహాగానాలు వినిపిస్తున్న వేళ ఏబీఎన్ గూటికి వెంకట కృష్ణ చేరిపోయారు. ఇప్పటికే పలు చానెళ్లు మారిన ఆయన చివరకు దాదాపుగా సొంత గూటికి చేరినట్టుగా చాలామంది భావిస్తున్నారు. టీడీపీ వాణీ వినిపించేందుకు అనేక చోట్ల ప్రయత్నాలు చేసిన ఆయనకు ఇటీవల ఏపీ 24 చానెల్ లో పలు సమస్యలు వచ్చి పడ్డాయి. ముఖ్యంగా యాజమాన్యంతో ఆయన తగాదా తారస్థాయికి చేరిన దరిమిలా […]
ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ భారత్ ను,ఆంధ్రప్రదేశ్ ను తన గుప్పిట్లోకి తీసుకున్నది. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. అమెరికా బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాలే కరోనా దెబ్బకు విలవిల్లాడుతూ ఏం చేయాలో తెలీక నిరత్తురులవుతున్నాయి. వేలల్లో కేసులు, వందల్లో మరణాలతో ఆయా దేశాలు భీతిల్లుతున్నాయి. దేశవిదేశాల్లోని ప్రధానుకు,రాజులు, మంత్రులు, అధికారులు, సినిమాయాక్టర్లు ఒకరేమిటి ఎందరో ముఖ్యులు ఈ వ్యాధికి గురైనారు.. కొందరు కొలుకున్నారు. ఈ విపత్తునుంచి ఎలా బయటపడాలా అని అన్నివర్గాలు […]