వచ్చే ఎన్నికలకు సంబంధించిన చర్చ ఆంధ్రప్రదేశ్ లో క్రమంగా రాజుకుంటోంది. ముందస్తు ఎన్నికల గురించి టీడీపీ ఊహాగానాలతో సాగుతోంది. వైఎస్సార్సీపీ అధినేత, సీఎం జగన్ కూడా ఇటీవల రాబోయే ఎన్నికల్లో అభ్యర్థుల గురించి ప్రస్తావించడం దానికి ఊతమిచ్చింది. దాదాపుగా 50 మంది ఎమ్మెల్యేల పనితీరుని ఆయన ప్రస్తావించడం ఆసక్తిగా మారుతోంది. దాంతో రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున బరిలో దిగేవారిలో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో మూడోవంతు మందికి ఛాన్స్ ఉండదా అనే అభిప్రాయం వినిపిస్తోంది. అయితే జగన్ మాత్రం […]
జనసేన ఆవిర్భావ సభపై పసుపు మీడియా కవరేజీ చూస్తే జనసేన , టిడిపి మధ్య అప్పుడే ఇరుపార్టీల మధ్య పొత్తు కుదిరిపోయిందన్న ఆనందం టిడిపి నేతల్లో కనిపిస్తోంది . ఈసభ జనసేనలో కన్నా తెలుగుదేశంలో పవనోత్సాహం కలగజేసిందని చెప్పవచ్చు . ఈనాడు పత్రిక తెలుగుదేశం మినహా ఇతరపార్టీలు భారీ బహిరంగసభలు పెడితే పెద్దగా కవరేజ్ ఇవ్వదు. అలాంటిది జిల్లా పేజీల్లో ప్రత్యేక కథనాలను ప్రచురించడం చూస్తే అదేదో సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్లు టిడిపి , జనసేన అప్పుడే […]