కరోనా వైరస్ నియంత్రణకు విధించిన లాక్ డౌన్ గడువు మరో వారం రోజుల్లో ముగుస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. మే 3 న ముగియనున్న లాక్ డౌన్ పొడిగించాలా..? లేదా..? అనే అంశంపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సలహాలు, సూచనలు, అభిప్రాయాలు ఈ సమావేశంలో ప్రధాని మోదీ స్వీకరించనున్నారు. ఈ మేరకు ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ […]
దేశంలోనే అత్యధిక సంఖ్యలో ఎన్ ఆర్ ఐలు ఉన్న రాష్ట్రాల్లో కేరళ ఒకటి. దాంతో ఆ రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి అనేక అవకాశాలున్నాయి. అందుకు అనుగుణంగా దేశంలోనే తొలి కేసు ఆ రాష్ట్రంలో నమోదయ్యింది. జనవరి 30నాడు దేశమంతా ఉలిక్కిపడేలా కరోనా కేసు నమోదు కావడంతో కలకలం రేగింది. అయితే వెంటనే అప్రమత్తమయిన కేరళ ప్రభుత్వం తీసుకున్న చర్యలు అందరినీ ఆకట్టుకుంటున్నారు. కేవలం ఎన్ ఆర్ ఐలు, ఇతర ఉన్నత స్థాయి వారినే కాకుండా సామాన్య, వలస […]
మానవ జాతికి కరోనా పెను ముప్పుగా పరిణమించింది. ప్రపంచ దేశాల ఉమ్మడి శత్రువుగా కరోనా మారింది. ప్రపంచ దేశాలు తమ మధ్య ఉన్న మనస్పర్థలు, వివాదాలను పక్కనపెట్టి ఒక్కతాటిపైకి వస్తున్నాయి. కరోనాను అంతం చేసేందుకు చేతులు కలుపుతున్నాయి. దేశాలే కాదు మన దేశంలో ఓ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వచ్చాయి. ఆ రాష్ట్రం ఏదో కాదు.. కేరళ. కరోనా వైరస్ కేరళలో ముఖ్యమంత్రి పినయి విజయన్, ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితాలను కలిపింది. కరోనా మహమ్మరిని […]
ప్రపంచంలోని అనేక దేశాలతో పాటుగా భారతదేశంలో కూడా అంచనాలకు భిన్నంగా కరోనా విస్తృతమవుతోంది. ముందస్తు చర్యలతో ప్రభుత్వం స్పందిస్తోంది. వివిధ చర్యలకు పూనుకుంటోంది. అందులో భాగంగా ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం సహా ఆలయాల్లో భక్తుల రాకపోకలు నిలిపివేశారు. విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. ఇతర వ్యాపార, వాణిజ్య కూడళ్లలో ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోం ప్రకటించింది. సిబ్బందికి తగిన రీతిలో జాగ్రత్తలు సూచించింది. ఇక […]
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈసారి ఎలాగైనా అధికారంలోకి కైవసం చేసుకోవడానికి సర్వ శక్తులు ఒడ్డి పోరాడినప్పటికీ ఈరోజు విడుదలౌతున్న ఫలితాలలో AAP భారీ మెజారిటీతో విజయం సాధించి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడంలో దేశవ్యాప్తంగా విపక్ష పార్టీలు బిజెపికి వ్యతిరేకంగా ఒక్కసారిగా తమ స్వరాన్నిపెంచాయి. తాజాగా బిజెపి ఓటమి రూపంలో మోడీపైనా పోరాడడానికి కాంగ్రెసేతర విపక్షాల చేతికి ఆయుధం దొరికినట్టయింది. ఈనేపథ్యంలో అందివచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ ఉదయం […]
దేశవ్యాప్తంగా నిరసనలకు కారణమైన సీఏఏ,ఎన్నార్సి బిల్లును మొదటినుండి తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తాజాగా కేంద్ర ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చిన NPR(నేషనల్ పాప్యులేషన్ రిజిస్టర్) ను కూడా తమ రాష్ట్రంలో అమలు చేయబోమని తేల్చిచెప్పారు. కేంద్ర ప్రభుత్వం NPR కోసం రూ.3,900 కోట్ల బడ్జెట్ కేటాయిచింది. ఇప్పటికే సీఏఏ,ఎన్నార్సి బిల్లులను వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన పినరయి విజయన్ తాజాగా NPR ను తమ రాష్ట్రంలో అమలు చేసేది లేదని స్పష్టం […]