సాధారణ ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ శ్రేణులు ప్రవర్తిస్తున్న తీరును బట్టి చెప్పవచ్చు. ముఖ్యమంగా టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఎప్పుడు గోడదూకుతారో అన్న ఆందోళనలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు, శ్రేణులు ఉంటున్నాయి. ఎక్కడ, ఎప్పుడు ఏ ఎమ్మెల్యే పార్టీని వీడుతారో అన్న అనుమానాలు వారిని వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేల కథలికలపై నిఘా పెట్టిన చంద్రబాబు వారిని ఓ కంట […]
అమరావతి భూ దందాలో ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తోంది. సీఐడీ దర్యాప్తుతో అక్రమార్కుల వెన్నులో వణుకుపుడుతోంది. రాజధానిగా అమరావతిని ప్రకటించకముందే అక్కడ భూములు కొన్న వారి జాబితాలో అనంతపురం పేదలు చేరారు. సీఐడీ చేస్తున్న దర్యాప్తులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు అనంతపురం జిల్లా కనగానపల్లి తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం రికార్డులు పరిశీలించారు. అమరావతిలో మాజీ మంత్రి పరిటాల సునీత భూములు కొనుగోలు చేశారని మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదకలో వెల్లడైంది. […]
రాజధాని పేరిట అమరావతిలో జరిగిన భూ కుంభకోణం పై విచారణ వేగంగా జరుగుతోంది. తెలుగుదేశం నేతలు ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా రాజధాని ప్రాంతంలో భూ దోపిడికి కి పాల్పడిన విషయం తేలిసిందే. దీనిపై నిజాలు నిగ్గు తెల్చెందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) రంగంలోకి దిగింది. తొలుత ప్రభుత్వ కేబినేట్ సబ్ కమిటి నివేదిక ఆదారంగా విచారణ చెసిన సి.ఐ.డి, మొత్తం నాలుగు వేల ఎకరాల్లో భూములు కోనుగోళ్లలో అక్రమాలు జరినట్టు గుర్తించింది. దింతో పాటు తెలుగుదేశం నేతలు […]
ఉత్కంఠ రేపిన అనంతపరం జిల్లా ఉరవకొండ మండలం పెద్ద కౌంకుట్ల గ్రామ పంచాయతీ విభజనకు మరోసారి గ్రామస్థులు అడ్డుచెప్పారు. పరిపాలనా సౌలభ్యం, అభివృద్ధి కోసం మేజర్ పంచాయతీని విభజించాలన్నప్రజలు, నాయకుల ఆశలకు నీళ్లు చల్లారు. గతేడాది సెప్టెంబర్ 30న నిర్వహించిన గ్రామ సభలో మెజార్టీ సభ్యులు విభజన ఇష్టంలేదని చెప్పారు. అప్పటి నుంచి మళ్లీ జనవరి 30న గ్రామ సభ నిర్వహించి మరోసారి అభిప్రాయాలు సేకరించారు. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సొంతూరు అయిన పెద్ద కౌకుంట్ల […]
వివాదాస్పదంగా మారిన అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెద్ద కౌంకుట్ల పంచాయితీ మరోసారి తెరపైకి వచ్చింది. పెద్ద కౌకుంట్ల మేజర్ గ్రామ పంచాయతీని విడగొట్టాలన్న అధికారుల నిర్ణయాన్ని గ్రామస్థులు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అయితే కొద్ది నెలలుగా కోర్టులో ఉన్న ఈ వ్యవహారంలో మళ్లీ నేడు గ్రామ సభ నిర్వహించనున్నారు. చిన్న కౌంకుట్ల, వై. రామాపురం, రాచేపల్లి, మైలారంపల్లి గ్రామాలుండగా.. పరిపాలనా సౌలభ్యం కోసం వీటిని విభజించాలని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత విశ్వేశ్వరరెడ్డి అధికాలను కోరారు. ఈ […]