ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పేద విద్యార్ధికి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా కార్పొరేట్ స్కూల్ స్థాయిలొ విద్యా మరియు మౌళిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకుని రావాలనే లక్ష్యంతో సీఎం జగన్ ప్రతిష్టామకంగా అమలు చేస్తున్న “మన బడి నాడు నేడు” కార్యక్రమానికి ఇప్పటికే పలువురు ప్రశింశించగా, తాజాగా డిల్లీ డిప్యుటి సీఎం, ఆం ఆద్మీ పార్టి నేత మనీష్ సిసోడియా తన ఫేస్బుక్ ఖాతా నుంచి ముఖ్యమంత్రి జగన్ ని ప్రసంశిస్తూ సందేశాన్ని పొస్ట్ చేశారు. ఆగస్టులో రాష్ట్రంలో […]
రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వివిధ పథకాలకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా విద్యా రంగంలో నూతన సంస్కరణల దిశగా తీసుకొచ్చిన పథకాలను దేశవ్యాప్తంగా ప్రముఖులు, విద్యా రంగ నిపుణులు అభినందనలు కుపిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని విద్యా రంగాన్ని సమూలంగా మార్చి..పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉద్యోగవకాశాల కోసం, అంతర్జాతీయంగా రాణించడం కోసం ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్టారు. వాటితో పాటు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సిఎం జగన్ నడుం బిగించారు. రాష్ట్రంలో […]
ప్రజా ప్రాతినిధ్య విధానంలో తమ కోసం ఎన్నుకున్న ప్రభుత్వంతో ఎన్నికల తర్వాత ప్రజలకు ఉండే సంబంధాలు అతి తక్కువనే చెప్పాలి. ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు ప్రజలకు అందుబాటులో ఉన్నట్లు గెలిచిన తర్వాత ఉండలేరు. అందుకు అనేక కారణాలున్నాయి. ఈ క్రమంలో తమ సమస్యలను, బాధలను చెప్పుకుందామని స్థానిక అధికారుల వద్దకు వెళ్లినా రిక్తహస్తాలే తప్పా పరిష్కారం ఆమడదూరంలో కూడా కనిపించదు. కాళ్లు అరిగేలా తిరిగినా ఫలితం ఉండదు. ఏళ్ల తరబడి పాతుకుపోయిన ఈ […]
తల్లి తండ్రులు నిరక్ష్యరాస్యులు కావడం, అర్థిక పరిస్థితి, అవగాహన లోపం వల్ల పిల్లల భవిష్యత్తు ప్రస్నార్థకంగా మారుతోంది. జగన్ ప్రభుత్వం బాలకార్మిక వ్యవస్థ నిర్మూలించే విధంగా అమ్మఒడి, నాడు నేడు, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం లాంటి పధకాలను ప్రవేశపెట్టినా తల్లితండ్రుల నిర్లక్ష్య దోరణి వలన అక్కడక్కడా బాలలు వెట్టి చాకీరి చేస్తూ కనిపిస్తూనే ఉన్నారు. తాజాగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో స్పాట్ వాల్యుఏషన్ గదిని తుడిచే పని చేసే వ్యక్తి తను […]
ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ప్రాణాలు కాపాడే దేవాలయాలు ఆసుపత్రులు అంటారు కానీ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసుపత్రులలో సరైన సదుపాయాలు లేక యమపురికి మార్గాలుగా తయారయ్యాయి. గుంటూరు ప్రభుత్వం ఆసుపత్రిలో ఐ.సి.యు లో ఉన్న 10 రోజుల పసి గుడ్డుని ఎలుకలు కొరికి చంపటం దగ్గరనుండి. సెల్ ఫోన్ టార్చ్ కాంతిలో ప్లాస్టిక్ సర్జరీ చేసిందాక , బెడ్లు లేక రోగులను నేల మీద పడుకోపెట్టడం దగ్గర నుండి ఆక్సిజన్ కొరతతో […]
స్కూళ్ల రూపు రేఖలు మారిపోతున్నాయి. మొదటి దశలో కాంపౌండ్ గోడ, టాయిలెట్ల నిర్మాణం పూర్తవుతోంది. విద్య విషయంలో జగన్ చాలా పట్టుదలగా ఉన్నాడు. నాడు-నేడు పథకంలో నిధులు దుర్వినియోగం అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే ఈ పనులకి మొత్తం ఏడుగురు (హెడ్మాస్టర్, పేరెంట్స్ కమిటీ) బాధ్యులుగా ఉంటారు. పనుల నాణ్యతని ఇద్దరు ఇంజనీర్లు పరిశీలిస్తారు. జాయింట్ అకౌంట్ కాబట్టి ప్రతి రూపాయికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. మెటీరియల్ కొనుగోలు, పనులని అప్పజెప్పడం, అన్నీ కూడా పారదర్శకంగా జరగాల్సిందే. […]
గ్రామ సచివాలయం.. దేశ చరిత్రలోనే సరికొత్త విధానం. గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్వం ఆచరణలో చూపెట్టిన జగన్ సర్కార్ ఇదే కోవలో మరో ముందడుగు వేయబోతోంది. విద్య, వైద్యం, వ్యవసాయం.. మూడు అంశాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న జగన్ సర్కార్ ఆ దిశగా ఇప్పటికే అనేక నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. వైద్యానికి సంబంధించి సీఎం జగన్ తన సరికొత్త ఆలోచనను వెలిబుచ్చారు. త్వరలో వైఎస్సార్ విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేస్తామని ఇటీవల విజయనగరంలో […]
నాడు – నేడు అనే వినూత్న కార్యక్రమంతో ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టిన సీఎం జగన్.. ఇందులో భాగంగా మరో ముందడుగు వేశారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో నాడు – నేడు కార్యక్రమాన్ని అమలు చేయడం ప్రారంభించగా.. తాజాగా వైద్యశాఖలో నాడు నేడు కార్యక్రమానికి కర్నూలు వేదికగా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వైద్యశాఖలో చేపట్టబోయే నాడు – నేడు కార్యక్రమాల ప్రణాళికను వెల్లడించారు. – ఇండియన్ పబ్లిక్ హెల్త్ ప్రమాణాల స్తాయికి ప్రభుత్వాస్పతులు […]
తాను ప్రాధాన్యత ఇచ్చే రంగాల్లో విద్య కచ్చితంగా ఒకటని, కేవలం చదువుకున్న పిల్లల ద్వారానే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటినుంచి చెప్తూ వస్తున్నారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు కూడా జగన్ విద్యావ్యవస్థపై ఎక్కువ స్పందించేవారు. తాను అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని విద్యావ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తానన్నారు. అలాగే చెప్పిన మాట ప్రకారం ముఖ్యమంత్రి అయినప్పటినుంచీ జగన్ విద్యా వ్యవస్థ ప్రక్షాళన చేపట్టారు. అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే ప్రభుత్వ స్కూళ్లలోనూ ఇంగ్లీష్ మీడియం […]