ఉమ్మడి సమస్యపై చేసే పోరాటానికి మనుషుల్లో హోదాలు అడ్డురావని మరోసారి రుజువు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పేర్ని నాని. ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మచిలీపట్నంలోని రెడ్ జోన్ ఏరియాలో మంత్రి పేర్ని నాని పర్యటించారు. మచిలీపట్నంలో ఉన్న సమస్యలను తెలుసుకున్న పేర్ని నాని మునిసిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. మచిలీపట్నంలో కరోనా సోకి ఒకరు మరణించిన కారణంగా మచిలీపట్నం ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించిన విషయం […]
మచిలీపట్నం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దాసరి లక్ష్మణ రావు గుండెపోటుతో మృతి చెందారు. హఠాత్తుగా గుండెపోటు రావడంతో లక్ష్మణ రావును హాస్పిటల్ కు తరలించినా ప్రయోజనం లేక పోయింది. దీంతో మచిలీపట్నం పవన్ కళ్యాణ్ అభిమానుల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కానీ రాజకీయాలకు అతీతంగా దాసరి లక్ష్మణ రావు అంతిమ యాత్రలో ఇద్దరు వేరు వేరు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొనడం ప్రాధాన్యతను సంతరించుకుంది.. నిత్యం సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకునే మాజీ మంత్రి కొల్లు […]
ఏపీ ప్రభుత్వం తన లక్ష్యాల సాధన కోసం చేస్తున్న ప్రయత్నాలకు ఆటంకం తప్పేలా లేదు. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో వచ్చిన ప్రతిపాదనలు తాత్కాలికంగా మరుగున పడేలా కనిపిస్తోంది. కేంద్రం జనాభా లెక్కలకు సన్నద్ధమవుతున్న వేళ దేశవ్యాప్తంగా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రయత్నాలు విరమించుకోవాలనే సూచన చేసింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకూ జిల్లాల సరిహద్దులు మార్చవద్దంటూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది. దాంతో ఆంధ్రప్రదేశ్ లో 25 జిల్లాల ఏర్పాటు, దాని కన్నా […]