కృష్ణానది పరీవాహక ప్రాంతంలో అర్థరాత్రి 2.36 నిమిషాలకు భూప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు. సుమారు 35సెకన్లు వరకు భూమి కంపించినట్లు తెలుస్తోంది. నల్గొండ, సూర్యాపేట, కృష్ణాజిల్లా ప్రాంతాల్లో కూడా ఈ భూ ప్రకంపనలు కనిపించాయి. కోదాడ, హుజూర్నగర్ ప్రాంతంలోని చిలుకూరు, మునగాల, అనంతగిరి, నడిగూడెం సహా పలు గ్రామాల్లో భూమిలో ప్రకంపనలు వచ్చాయి. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం ముత్యాల, రావిరాలలో ప్రకంపనలు రావడంతో ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. కృష్ణానదీ […]