గడ్డ కట్టించే చలిలో, పర్వత మార్గాల్లో తుపాకుల మోత మోగించిన జవాన్లు ఇప్పుడదే కఠిన వాతావరణంలో మోటార్ బైకులపై దూసుకుపోతున్నారు. అమర వీరులకు జై కొడుతూ తోటి సైనికుల్లో స్ఫూర్తి నింపుతున్నారు. ఒక ర్యాలీ గాల్వన్ హీరోల కోసమైతే, మరొకటి కార్గిల్ వీరుల కోసం. ముందుగా నార్తన్ కమాండ్ సోల్జర్స్ (northern command soldiers) గాల్వన్ వ్యాలీలో ప్రాణాలు పోగొట్టుకున్న 20 మంది జవాన్ల కోసం, లడాఖ్ పర్వతాల్లో బైక్ ర్యాలీ చేశారు. లెహ్ సమీపంలోని కరు […]
దేశ రక్షణ కోసం చైనా సైనికుల చేతిలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు విగ్రహం తుది మెరుగులు దిద్దుకుంది. వివరాల్లోకి వెళితే దేశ రక్షణ కోసం వీర మరణం పొందిన సంతోష్ బాబు గౌరవార్థం ఆయన స్వస్థలమైన సూర్యాపేట పాత బస్టాండ్ కూడలిలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా సంతోష్ బాబు విగ్రహం దాదాపుగా సిద్ధం చేశారు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన శిల్పులు. ఇప్పుడు సంతోష్ బాబు […]
సంక్షోభ సమయంలో ఏకతాటిపై నిలబడి సవాళ్లను ఎదుర్కోవాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. ఇటీవల సరిహద్దుల్లో భారత్-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదంపై సమాచారం బయటపెట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటన చేశారు. దాచి ఉంచడం దౌత్యనీతికి, సమర్థ నాయకత్వానికి ప్రత్యామ్నాయం కాదని హితవు పలికారు. దేశ భద్రతపై ప్రధాని మోడీ గతంలో […]
గల్వాన్ లో చైనా-భారత్ సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబుతో సహా 20 మంది భారత సైనికులు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. దీంతో భారత్ మరియు చైనా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘర్షణల అనంతరం మోడీ నిర్వహించిన ఆల్ పార్టీ మీటింగ్ లో మోడీ మాట్లాడిన మాటలను విపక్షాలు తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే. మన భూభాగంలోకి ఎవరూ అడుగుపెట్టలేదని, మన సైనిక పోస్టులను ఎవరూ అక్రమించుకోలేదని మోడీ […]
చైనా సరిహద్దులోని గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో వీర మరణం పొందిన సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్బాబు భార్యను తెలంగాణ ప్రభుత్వం ఆర్డీవోగా నియమించనుంది. ఈ మేరకు ఇప్పటికే హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్.. ఉద్యోగ నియామక పత్రాన్ని స్వయంగా ఆయనే అంది^è నున్నారు. ఈ రోజు సూర్యపేట వెళుతున్న సీఎం కేసీఆర్ కల్నల్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఆ తర్వాత తాను ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ నియామక పత్రంతోపాటు 5 కోట్ల రూపాయల చెక్, హైదరాబాద్ […]
గల్వాన్ లోయ ఘటనపై భారత్, చైనాల మధ్య మూడు దఫాల చర్చల అనంతరం.. చైనా ఆధీనంలో ఉన్న పది మంది భారతీయ సైనికులు విడుదలయ్యారు. ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం… ఇద్దరు ఉన్నతాధికారులతో సహా మొత్తం పది మంది భద్రతా సిబ్బంది భారత్కు చేరినట్లు తెలిసింది. అనంతరం వారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, 1962 తరువాత భారతీయ సైనికులు చైనాకు చిక్కటం ఇదే తొలిసారని పరిశీలకులు అంటున్నారు. జూన్ 16 నుంచి జూన్ 18 […]
సంతోష్ బాబు భార్యకు గ్రూప్-1 ఉద్యోగం గాల్వన్ లోయలో చైనా సైనికులు చేసిన దాడిలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి ఐదు కోట్ల ఆర్ధిక సాయం ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. దేశం కోసం వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు ప్రభుత్వాలు అండగా ఉండాలని కేసీఆర్ అన్నారు. గాల్వన్ లోయలో చైనా సైనికులు అమానుషంగా భారత సైనికులపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 20 మంది భారత సైనికులు వీర మరణం పొందారు. దాడిలో […]