జార్ఖండ్ రాష్ట్ర డీజీపీ గా కృష్ణా జిల్లాకు చెందిన ఐపీఎస్ అధికారి మండవ విష్ణువర్ధన్ రావు నియమితులయ్యారు. 1987 బ్యాచ్, జార్ఖండ్ క్యాడర్ కు చెందిన ఆయన గతంలో జార్ఖండ్ తో పాటు వివిధ రాష్ట్రాలలో పలు హోదాల్లో పనిచేశారు. ఈ నేపధ్యంలో అయన జార్ఖండ్ రాష్ట్ర డీజీపీ గా మంగళవారం కీలక బాధ్యతలు స్వీకరించారు. దదాపు 18 నెలలపాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. ఎంవీ రావు స్వస్థలం కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం ఆముదాలలంక. ఆయన […]
దిశా ఘటనను మరవకముందే రంగారెడ్డి జిల్లాలో మరో దారుణం జరిగింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లి శివారులో ఒక యువతిని బండరాయితో తలపై మోది హత్య చేసారు గుర్తు తెలియని దుండగులు. తంగడవల్లి శివారులో వంతెన కింద మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బండరాయితో తలపై మోదిన ఆనవాళ్లు ఉండటం, యువతి శరీరంపై దుస్తులు లేకపోవడంతో అత్యాచారం చేసి […]
మహిళలపై దాడులను నివారించేందుకు జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ చట్టంపై దేశం నలుమూలనుండి ప్రశంసలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దేశ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడులను నివారించేందుకు ఈ చట్టం పలు రాష్ట్రాలకు స్పూర్తిగా నిలిచింది. ఢిల్లీ , ఒడిస్సా ,కేరళ ప్రభుత్వాలు ఈ చట్టం తాలూకు ప్రతులను పరిశీలించేందుకు తమకి పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అయితే మహరాష్ట్రలో జరిగిన ఒక ఉదంతం ఆ ప్రభుత్వం కూడా దిశా చట్టం […]
సంక్షేమం, అభివృద్ధి, పరిపాలనలో సరికొత్త ఆలోచనలతో ముందుకెళుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మహిళలకు భద్రత కల్పించే విషయంలో జగన్ సర్కారు చేసిన దిశ చట్టం ఇతర రాష్ట్రాలు ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ బిల్లును తెప్పిచుకుని పరిశీలించాలని ఢిల్లీ, ఒడిస్సా ప్రభుత్వాలు నిర్ణయించుకోగా ఈ కోవలో తాజాగా మహారాష్ట్ర చేరింది. వైసీపీ సర్కార్ తీసుకొచ్చిన ‘దిశ’ చట్టాన్ని తమ రాష్ట్రంలోనూ అమలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. […]
హస్తిన పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండో రోజు కేంద్రన్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్తో భేటీ అయ్యారు. నిన్న శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్ కేంద్రహోం శాఖ మంత్రి అమిత్షాతో భేటీ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ రోజు మధ్యాహ్నం రవిశంకర్ ప్రసాద్తో సమావేశమయ్యారు. న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్తో భేటీ సందర్భంగా సీఎం జగన్ ప్రధానంగా మూడు అంశాలను ఆయన దృష్టికి తెచ్చారని సమాచారం. ఆ మూడు […]
ప్రధాని నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ దాదాపు 100 నిమిషాలసేపు సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానికి ముఖ్యమంత్రి నివేదించారు. ఈమేరకు లేఖ అందించిన సీఎం. లేఖలోని అంశాలను ప్రధానికి వివరించారు. ఉగాది రోజున 25 లక్షల ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ప్రధానిని జగన్ కోరారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి సీఎం శ్రీ వైయస్.జగన్ సమర్పించిన వినతిపత్రంలోని అంశాలు 1. ఈ యేడాది మార్చి 25, ఉగాది రోజున 25 లక్షల […]
ఎన్నికల సీజన్ ప్రారంభం అవ్వటమే ఆలస్యం.. పార్టీల వారీగా నాయకులు సాధ్యాసాధ్యాలు ఆలోచినచకుండా ఓట్లు దండుకోవడమే లక్ష్యంగా మ్యానిఫెస్టో విడుదల చేస్తారు. ఆ పూట ప్రజలని ఊరించి మభ్యపెడితే చాలు అధికారం వచ్చేస్తుంది అనే ఆలోచనతో పేజీలు పేజీలు ఆచరణ సాధ్యం కాని హామీలు అచ్చువేసి పంచేస్తారు. ఎన్నికలు ముగియగానే ప్రజలకు ఇచ్చిన హామీలున్న మ్యానిఫెస్టోని చెత్త బుట్టలో పడేసి తమ దారి తాము చూసుకుంటారు అంతిమంగా మోసానికి గురయ్యేది ప్రజలే. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు […]
రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం సీఎం జగన్మోహన్రెడ్డి ‘దిశ’ చట్టం తీసుకురావడంతో పాటు ప్రత్యేకంగా 18 ‘దిశ’ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. వీటిల్లో తొలిగా రాజమహేంద్రవరం ‘దిశ’ పోలీసు స్టేషన్ను ఆయన ప్రారంభించనున్నారు. రాజమహేంద్రవరం స్వామి థియేటర్ ఎదురుగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను ‘దిశ’ పోలీసు స్టేషనుగా అభివృద్ధి చేసే పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రతి ‘దిశ’ పోలీసు స్టేషన్కు ఇద్దరు డీఎస్పీలతో పాటు ఐదుగురు ఎస్సైలు, 10 మంది హెడ్ కానిస్టేబుళ్లు, […]
Yఅయినవాళ్లకు ఆపదొస్తే అరగంట ఆలస్యం చేస్తానేమో కానీ, ఆడవాళ్లకు ఆపదొస్తే అరక్షణం కూడా ఆలస్యం చేయను. ఇది ఓ సినిమాలో హీరో డైలాగ్. ఈ డైలాగ్ నిజ జీవితంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సరిగ్గా సూటవుతుంది. అన్నా మేము కష్టాల్లో ఉన్నామంటే.. వాటిని తీర్చేందుకు జగన్ వేగంగా చర్యలు తీసుకుంటూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. మొన్నటికి మొన్న మహిళలపై అత్యాచారాల నిరోధానికి దేశంలోనే మొదటి సారిగా ఏపీ దిశ చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టం […]
మహిళల రక్షణ కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేసిన “దిశ” చట్టాన్ని ఇప్పుడు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి. మహిళల పై జరుగుతున్న దాడులు నుండి రక్షణ కల్పించేందుకు, అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడేవారిని చట్టపరంగా 21 రోజుల లోపే కఠినంగా శిక్షించేందుకు దేశంలోనే మొదటి సారి జగన్ మొహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ “దిశ” చట్టం ఇప్పుడు యావత్ మహిళా లోకంతో పాటు దేశవ్యాప్తంగా పలువురు ప్రశంశలందుకుంటుంది. “దిశ” చట్టం పై దేశవ్యాప్తంగా […]