అవినీతి నిర్ములనే ధ్యేయంగా ‘ఏసీబీ 14400 మొబైల్ యాప్’ను తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. గతంలో సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకు ఏసీబీ ఈ యాప్ ని తయారు చేసింది. ఈ యాప్ను ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఒకటే మాట చెబుతున్నాం. ఎక్కడా అవినీతి ఉండకూడదు అని చెబుతున్నాం. దీనికోసం అనేక కార్యక్రమాలు చేపట్టాం. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, దేశంలో ఏ […]
ఏపీ ముఖ్యమంత్రిగా ఏడాది పదవీకాలం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో జగన్ దూకుడు పెంచుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే తన భవిష్యత్ ప్రణాళికకు సంబంధించి ఏడాది క్యాలెండర్ విడుదల చేశారు. అదే సమయంలో కరోనా మీద మరింత క్లారిటీకి ఇచ్చేశారు. ఇప్పటికే కరోనా వైరస్ ప్రభావం ప్రారంభమయిన నాటి నుంచి ఆయన ముందుచూపు ప్రదర్శిస్తున్నారు. జగన్ తొలుత చెప్పిన రీతిలోనే ఆ తర్వాత అందరూ అనుసరించడం అనేక విధాలుగా స్పష్టం అయ్యింది. వాస్తవంగా చెప్పాలంటే లాక్ డౌన్ సడలింపు విషయంలో […]
పరిపాలనను సరికొత్త పుంతలు తొక్కిస్తూ ప్రజలకు ప్రభుత్వాన్ని దగ్గరకు చేర్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో చరిత్రకు నాంధి పలికారు. దేశ చరిత్రలో మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమ పథకాల అమలుకు క్యాలెండర్ ప్రకటించి సంచలనం సృష్టించారు. ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్లతో పోల్చిన సీఎం జగన్.. తాను ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉన్నానని నిరూపిస్తున్నారు. విశ్వసనీయతకు సరికొత్త అర్ధాన్ని ఇస్తూ పాలన సాగిస్తున్నారు. ఇచ్చిన హమీలను అమలు చేయకుండా ఉండేందుకు […]
పారాసెట్ మాల్..ఈ పాయింట్ చుట్టూ ఏపీలో సాగించిన రాజకీయ బురదజల్లే వ్యవహారం అంతా ఇంతా కాదు. కరోనా బాధితులకు ప్రస్తుతానికి ఎటువంటి మందులు లేని సమయంలో జ్వరం రాకుండా నియంత్రించే పారాసెట్ మాల్ మందుల గురించి ఏపీ సీఎం ప్రస్తావించగానే పెద్ద రచ్చ సాగింది. ఆ సందర్భంలో ఓ వర్గం మీడియా బురదజల్లడానికి ఇచ్చిన ప్రాధాన్యత వాస్తవాలు తెలుసుకోవడానికి ఇవ్వలేదని ఇప్పుడు అర్థమ వుతోంది. కేవలం జగన్ చెప్పినందున దాని చుట్టూ జగడం రాజేయడమే తప్ప దాని […]
విశాఖ శ్రీ శారదా పీఠం అధిపతి స్వరూపానందేంద్రతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనుబంధం మరింత దృఢమవుతోంది. ఈ రోజు విశాఖలోని శ్రీ శారదా పీఠం వారోత్సవాలకు సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. దాదాపు మూడు గంటల పాటు పీఠంలో గడిపారు. పూజల్లో పాల్గొన్నారు. ఎన్నికల ముందు సీఎం వైఎస్ జగన్కు స్వరూపానందేంద్ర స్వామి తన ఆశీస్సులు అందించిన విషయం తెలిసిందే. పీఠంలో జరిగే ముఖ్యమైన కార్యక్రమాలకు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా వైఎస్ జగన్ హాజరవుతూ […]
India Today సర్వేలో వెల్లడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనతికాలంలోనే అత్యుత్తమ ప్రతిభ కనబర్చి జాతీయస్థాయిలో ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో చోటు సంపాదించారు. 3650 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి, లక్షలాదిమంది ప్రజలతో మమేకమై 2019 ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన జగన్ ఆ పాదయాత్రలో తాను గమనించిన ప్రజల బాధలను రూపు మాపేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈ అవిశ్రాంత కృషి ఆయన్ను ఈ గుర్తింపు దరికి చేర్చింది. Read Also: జగన్ ని […]
వికేంద్రీకరణ కోసం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా తిరుపతిలో వైసీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి,వైసీపీ ఎంపీ దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతు పలికారు.రాయలసీమ ప్రాంతం వాళ్ళయిన చంద్రబాబు 14 సంవత్సరాలు, కిరణ్ కుమార్ రెడ్డి మూడు సంవత్సరాలు ముఖ్యమంత్రులుగా పనిచేశారని, చంద్రబాబు ఇక్కడ యూనివర్సిటీలోనే చదువుకున్నారని తెలిపారు. […]
– ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్న ఉభయ సభలు – ప్రభుత్వ మద్యం దుకాణాలకు అధిక అద్దెలు చెల్లింపు, రాష్ట్రంలో పెరుగుతున్న రైతు ఆత్మహత్యలు, రైతు భరోసా లబ్ధిదారుల వివరాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరికరాలు పనిచేయకపోవ డంపై టీడీపీ సభ్యుల ప్రశ్నలు – తాడేపల్లి గూడెం ప్రభుత్వ ఆసుపత్రి స్థాయి పెంపు, కాళీ పట్నం జమీందారు భూముల వివాదం, పుట్టపర్తిని ఒకే రెవిన్యూ డివిజన్ లో కలపడంపై వైసీపీ సభ్యుల ప్రశ్నలు – ఇవాళ 13 బిల్లులకు […]