కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ 4.0 ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. ఈ నెల 31వ తేదీ వరకూ లాక్డౌన్ కొనసాగనుంది. అయితే లాక్డౌన్ కొనసాగినా.. పలు అంశాలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా మినహాయింపు ఇచ్చింది. ముఖ్యంగా ప్రజా రావాణాకు సంబంధించి పలు సడలింపులు ఇచ్చినా.. వాటిని ఉపయోగించుకునే విషయంలో నిర్ణయాధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే విడిచిపెట్టింది. పరిమిత సంఖ్యలో బస్సు సర్వీలు తిప్పుకోవచ్చని, అంతర్రాష్ట్ర సర్వీసులు నడపొచ్చని కేంద్రప్రభుత్వం తాజా లాక్డౌన్ 4.0 మార్గదర్శకాల్లో పొందుపరిచింది. […]
నేటి నుండి దేశంలో లాక్డౌన్ 4.0 అమలులోకి వస్తుంది.అయితే ప్రపంచంలో ఒక ప్రాంతానికి లాక్డౌన్ కొత్తేమీ కాదు. క్రీస్తుశకం 78లో ఆనాటి భారత చక్రవర్తి కనిష్కుడు స్థాపించిన సాకా సామ్రాజ్యం విస్తరించిన ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో ప్రతి ఏటా ” న్యేపీ డే ” పేరిట లాక్డౌన్ పాటించే చిత్రమైన సాంప్రదాయం ఉంది. ఇండోనేషియా మొత్తం మీద 90 శాతం ముస్లిం జనాభా ఉండగా, హిందువులు మెజారిటీగా ఉండే బాలి ద్వీపంలో ఈ సాంప్రదాయం కొనసాగుతుండడం విశేషం.ఇక […]
లాక్డౌన్ నాలుగో విడత పొడిగింపుపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 31వ తేదీ వరకూ లాక్డౌన్ను పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఇందుకు సబంధించిన మార్గదర్శకాలు మరికొన్ని గంటల్లో వెల్లడించనున్నట్లు తెలిపింది. దీంతో లాక్డౌన్ ఎప్పటి వరకు ఉంటుందనే దానిపై దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడినట్లయింది. కరోనా వైరస్ కట్టడికి మొదటిసారిగా మార్చి 24 తేదీన లాక్డౌన్ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఏప్రిల్ 14వ తేదీ వరకు ఉంటుందని తెలిపింది. ఆ తర్వాత […]
మరో రెండు రోజుల్లో లాక్డౌన్ 3.0 ముగుస్తోంది. ఈ నెల 3వ తేదీన పొడిగించిన లాక్డౌన్ గడువు ఆదివారంతో ముగినుంది. అయితే లాక్డౌన్ కొనసాగుతుందని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. లాక్డౌన్ 4.0 కు ప్రజలు సిద్ధంగా ఉండాలని ఇటీవల జాతీనుద్ధేశించి ఐదో సారి ప్రసంగించిన ప్రధాని మోదీ ఈ విషయం స్వయంగా చెప్పారు. అయితే లాక్డౌన్ 4.0కు సంబంధించిన అధికారిక ప్రకటన 18వ తేదీ లోపు వెల్లడిస్తామని చెప్పి ఉత్కంఠకు తెరతీశారు. లాక్డౌన్ 4.0 ఎలా […]