భారత రాజ్యాంగంలోని అనేక అంశాలు ఉమ్మడి జాబితాలో ఉన్నాయి. అలాగే కేంద్ర జాబితాలోని అంశాలు కూడ తక్కవేం కాదు. రాష్ట్ర జాబితాలో కూడా అనేక అంశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ రాష్ట్ర జాబితా అప్రస్తుతం. ఎందుకంటే రాష్ట్ర జాబితా అంశాలు పూర్తిగా రాష్ట్ర పరిధిలోనే ఉంటాయి. కనుక రాష్ట్రానిదే నిర్ణయాధికారం. అయతే కేంద్ర, ఉమ్మడి జాబితాలకు సంబందించి అలా కాదు. కేంద్ర జాబితా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. నిర్ణయాధికారం కూడా కేంద్రానిదే. ఇటొచ్చి కేంద్రానికి, […]
రాష్ట్రంలో గత రెండు నెలలుగా ఎన్నికల కమిషనర్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. అయితే కోర్టులు..కేసులు..ఆదేశాలు..తీర్పులు ఇలా అన్ని స్థాయిల్లో ఇదే అంశంపై చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి మద్దతుగా నిలిచిన ఎల్లో మీడియా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పుంకాలు పుంకాలుగా కథనాలు రాస్తుంది. టీవీల్లో ప్రచారం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా…ప్రతిపక్ష టిడిపికి అనుకూలంగా ఇలాంటి కథనాలు రాయడంలో ఎల్లో మీడియాకు మరెవ్వరూ తీసిపోరు. ఈ సందర్భంగా రాష్ట్రానికి కొత్త […]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఏపి సర్కార్ ఆశ్రయించింది. దీనిపై రేపో, ఎల్లుండో విచారణ జరగనుంది. సోమవారం ఏపి ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ను దాఖలు చేసింది. ఈ పిటిషన్లో ప్రతివాదిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ను ఏపి సర్కార్ చేర్చింది. ఏపి ప్రభుత్వం తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది మహఫౌజ్ అహ్సాన్ నాజీ పిటిషన్ దాఖలు చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను […]
నిమ్మగడ్డ రమేష్ కుమార్. నాలుగున్నరేళ్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిగా ఉన్నప్పటికీ ఎవరికీ తెలియని అధికారి. సీనియర్ ఐఏఎస్ అదికారి అయినా చాలా మందికి ఆ పేరే విని ఉండని పరిస్థితి ఏపీలో ఉంది. అలాంటిది టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆయన ఒక్కసారిగా హాట్ టాపిక్ అయిపోయారు. అందులోనూ స్థానిక ఎన్నికల్లో ఫలితాలు గుర్తించిన తర్వాత ఆయన విచక్షణాధికారం వినియోగించడం, అందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని విస్మరించడం చివరకు సుప్రీంకోర్ట్ కూడా సరికాదని చెప్పాల్సి వచ్చింది. ఇక […]
రాజ్యాంగబద్ధంగానే ఆర్డినెన్స్ జారీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా తిరిగి నియమించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళతామని అధికార వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “నెల రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల కమిషన్పై ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ పదవిని కోల్పోయాడు. ఆయన స్థానంలో జస్టిస్ కనగరాజ్ నియయాకం జరిగింది. దీనిపై టిడిపి, బిజెపి నేతలు హైకోర్టుకు వెళ్ళారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఆర్డినెన్స్ […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నియామక నిబంధనలు సడలించడంతో మొదలయిన వివాదం ఏపీ హైకోర్టులో కొనసాగుతోంది. ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్ పై పలువురు కోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. దానిపై విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే పిటీషనర్ల తరుపు వాదనలు ముగిసాయి. తాజాగా ప్రభుత్వం , ఎస్ఈసీ వాదనలు కూడా హైకోర్టు ముందుకొచ్చాయి. తీర్పుని మాత్రం రిజర్వ్ చేస్తూ కోర్ట్ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఆసక్తికర వాదన ముందుకొచ్చింది. ఏకంగా హైకోర్ట్ జడ్జీల పదవీకాలం […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తనను రాజ్యాంగ విరుద్ధంగా తొలగించారంటూ మాజీ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్ పై ఐదురోజులపాటు వాదప్రతివాదనలు జరిగాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించడం తో ఈ పిటిషన్ లో ఇంతటితో వాదనలు ముగిసినట్లు హైకోర్టు ప్రకటించింది. తీర్పును రిజర్వ్ చేసింది. ఈ పిటిషన్ పై తుది తీర్పు ఎప్పుడు వెల్లడిస్తారనే అంశంపై […]
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలపై నూతన ఎన్నికల కమిషనర్ వి.కనగరాజ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కరోనా వైరస్ కారణంగా మార్చి 15వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికలను అర్థాంతరంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేశారు. ఆ గడువు గత నెల 30వ తేదీతో ముగిసింది. ఈ నేపథ్యంలో […]
ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోం శాఖకు రాసిన లేఖ వ్యవహారం కేసు పలు మలుపులు తిరుగుతుంది. మొదట్లో తాను ఆ లేఖ రాయలేదంటూ నిమ్మగడ్డ చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో ఈ లేఖ ఎవరు రాశారో తేల్చాలంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నేరుగా డీజీపీకి ఫిర్యాదు చేశారు. నిమ్మగడ్డ లేఖ వ్యవహారంలో నిజానిజాలు నిగ్గు తేల్చడానికి రంగంలోకి దిగిన సీఐడీ ప్రాథమిక సమాచారం సేకరించింది. నిమ్మగడ్డ పీఎస్ సాంబమూర్తిని పలు దఫాలుగా […]
తనకు వ్యక్తిగత రక్షణ కల్పించాలంటూ రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్రానికి రాసిన లేఖ ఆయన ఆఫీసులో రాసింది కాదని,బయట వేరేవారు ఏఆసిన లేఖ మీద ఆయన సంతకం చేసారని తేలింది. ఈ విషయం మీద కొంతకాలంగా చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ లేఖలో న్న సంతకం తేడాగా ఉండడంతో దానిమీద విచారణకు ఏపీ సర్కారు అదేశించగా సీఐడీ విభాగపు అదనపు డీజీ సునీల్ కుమార్ దర్యాప్తు మొదలెట్టారు. లేఖ […]