ప్రపంచ ఆరోగ్య సంస్ధకు ఊహించని షాకిచ్చింది అగ్రరాజ్యం అమెరికా. డబ్ల్యూహెచ్ఓతో అన్నీ రకాలుగా తమ సంబంధాలను తెంచుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ ప్రకటిస్తారని ఎవరూ ఊహించలేదు. కరోనా వైరస్ సమస్య వచ్చిన దగ్గర నుండి ట్రంప్ ఇటు చైనా అటు డబ్ల్యూహెచ్ఓపై చాలాసార్లు మండిపడిన విషయం తెలిసిందే. అంతేకాకుండా సంస్ధకు ఇస్తున్న నిధులను కూడా తాత్కాలికంగా నిలిపేయటంపై ట్రంప్ చేసిన ప్రకటనపై ప్రపంచదేశాలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నిధులను ట్రంప్ ఆపేయటం […]
భారత్-చైనా సరిహద్దు విషయమై తాను మోడీతో మాట్లాడానని..ఆయన అసంతృప్తిగా ఉన్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను భారత్ ఖండించింది. ఈ అంశంపై వారిద్దరూ అసలు మాట్లాడలేదని భారత్ స్పష్టం చేసింది. ఏప్రిల్ తరువాత ఇప్పటి వరకు ట్రంప్, మోడీ మాట్లాడుకోలేదని పేర్కొంది. మరోవైపు సరిహద్దు అంశంపై భారత్-చైనాలకు మధ్యవర్తిత్వం వహిస్తానని ప్రకటించిన ట్రంప్ కు రెండు దేశాల దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాయి. ట్రంప్ ఆఫర్ ను తిరస్కరించాయి. భారత్-చైనా మధ్య నెలకొన్న సరిహద్దు […]
సరిహద్దుల ప్రాంతంలో రోజు రోజుకు ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. ఉద్దేశ్యపూర్వకంగానే చైనా సైనిక చర్యకు దిగుతోందని అందరికీ అర్ధమైపోతోంది. తాజగా జమ్మూ-కాశ్మీర్ లోయ లడ్డాఖ్ లోని గాల్వాన్, పాంగాంగ్, డెమ్ చోక్ ప్రాంతాల్లో 35 కిలోమీటర్ల భారత్ భూభాగంలోకి చొచ్చుకుని వచ్చేసింది. పై ప్రాంతంలో సుమారు 10 వేల డ్రాగన్ సైనికులు తిష్టవేశారు. దాంతో 35 కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనా ఆక్రమించేసిందా అనే టెన్షన్ మొదలైంది. ఏప్రిల్ మూడో వారం నుండి పై ప్రాంతాల్లోని అన్నీ వైపుల నుండి […]
భారత్తో దౌత్య మార్గాల ద్వారా చర్చలు జరుగుతున్నాయన్న చైనా భారత్-చైనాకు మధ్యవర్తిత్వం చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు..అయితే మరోవైపు భారత్తో దౌత్య మార్గాల ద్వారా చర్చలు జరుగుతున్నాయని చైనా ప్రకటించింది. భారత్, చైనా సరిహద్దు వివాదంలోకి అనూహ్యంగా అమెరికా వచ్చి చేరింది. లడఖ్, సిక్కిం ప్రాంతాల్లో భారత్–చైనా సరిహద్దు వెంట ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో.. మధ్యవర్తిత్వానికి సిద్ధమంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కాశ్మీర్ అంశంలోనూ భారత్, పాకిస్తాన్ల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తానంటూ […]
లద్దాఖ్ సరిహద్దులలో చైనాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంగళవారం నాడు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, డిఫెన్స్ స్టాఫ్ ప్రధానాధికారి బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. చైనా సరిహద్దు భద్రత సమస్యపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ త్రివిధ దళాల అధిపతులతో సుదీర్ఘంగా భద్రత సమావేశం నిర్వహించిన కొద్దిసేపటికే మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. లద్దాఖ్ సమీపంలో […]
కరోనా వైరస్ నేపధ్యంలో అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ దేశం చైనా మధ్య వివాదం బాగా ముదిపోతోంది. అమెరికా స్టాక్ ఎక్స్చేంజి నుండి ప్రపంచంలోనే బాగా పాపులరైన చైనా కంపెనీలను డీ లిస్టింగ్ చేసేసింది అగ్రరాజ్యం. వైరస్ సమస్య కాస్త చివరకు వాణిజ్య పోరగా మారిపోతోంది. ప్రపంచంలోనే పాపులరైన ఆలీబాబా, హువావే లాంటి సంస్ధలను న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజి నుండి బ్యాన్ చేసింది. 5 జీ టెలికాం పరికరాలను అందించే హువావే సంస్ధతో అమెరికాలోని సంస్ధలేవీ వ్యాపార సంబంధాలు […]
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడికి చివరకు డ్రాగన్ దేశం చైనా తలొంచాల్సొచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి మూలాలపై విచారణ చేయాల్సిందేనంటూ ట్రంప్ చేసిన డిమాండ్ ను మొదట్లో చైనా కొట్టేసింది. వైరస్ కు పుట్టినల్లైన చైనాలో ఎక్కడి నుండి వైరస్ మొదలైందనే విషయంలో విచారణ చేయాల్సిందేనంటూ ట్రంప్ మొదటి నుండి చేస్తున్న డిమాండ్ కు ప్రపంచదేశాలు కూడా మద్దతు పలికాయి. అయితే ఎన్ని దేశాలు డిమాండ్ చేసిన చైనా చాలా కాలం లెక్క చేయలేదు. […]
కరోనా వైరస్ తీవ్రత విషయంలో చైనా ఇంత కాలం అబద్ధాలే చెప్పిందా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చైనాలో నమోదైన కేసులు 82 వేలు కాదని తేలిపోయింది. చైనా మిలిటరీకి చెందిన నేషనల్ యూనివర్సిటి ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ నుండి లీక్ అయిన సమాచారం ప్రకారం వైరస్ బాధితుల సంఖ్య 6.4 లక్షలుగా లెక్కతేలింది. ప్రజల భద్రతతో పాటు అనేక ఇతర కారణాలను దృష్టిలో పెట్టుకుని వాస్తవాలను చైనా ప్రభుత్వం […]
’మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ .. స్లోగన్ తో అగ్రరాజ్యం బలోపేతానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలు మొదలుపెట్టాడు. కరోనా వైరస్ దెబ్బకు అమెరికాలోని చాలా వ్యవస్ధలు కుప్ప కూలిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఉత్పత్తి, ఆటోమొబైల్, సేవలు, మెడికల్, టూరిజం ఇలా చాలా వ్యవస్ధలు దెబ్బతినటంతో దేశం మొత్తం మీద దాదాపు 3 కోట్ల మంది ఉద్యోగ, ఉపాధిని కోల్పోయినట్లు ఓ అంచనా. దాంతో కరోనా వైరస్ నుండి అమెరికా కోలుకున్నా మళ్ళీ ఆర్ధిక వ్యవస్ధను […]
ప్రపంచాన్ని వణికించేస్తున్న కరోనా వైరస్ మహమ్మారికి చైనా యాంటీ డోస్ కనుక్కుందా ? అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. కోతులపై చైనా శాస్త్రజ్ఞులు చేసిన ప్రయోగాలు నూరు శాతం సక్సెస్ అయ్యిందట. దాంతో మనుషులకు కూడా తొందరలోనే బాధితులకు వ్యాక్సిన్ ఇవ్వటానికి ప్రయత్నాలు రెడీ చేస్తోంది చైనా ప్రభుత్వం. చైనాలోకి ’సినోవ్యాక్ బయోటెక్’ కంపెనీ కరోనా వైరస్ యాంటీ డోస్ ను డెవలప్ చేయటంలో విశేష కృషి చేస్తోంది. ఇప్పటికే అనేక రకాలుగా […]