గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన ఒక పెళ్లి వల్ల ఇప్పుడు తెనాలి పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చివరికి ఈ వివాహానికి హాజరైన బందు మిత్రులు 70 మందిని ఒకేసారి క్వారైంటన్ కు తరలించాల్సివచ్చింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం గాంధీనగర్ కు చెందిన దంపతులిరువురు తెనాలి లో జరిగిన వివాహానికి హాజరైన అనంతరం వారికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడం తో బుధవారం వారిని విజయవాడ లోని కరోనా ఐసొలేషన్ వార్డు కు తరలించడంతో ఈ దంపతులు […]
గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో తొలుత ఒక కేసుతో ప్రారంభమై కరోనా పాజిటివ్ కేసులు ప్రస్తుతం వంద దాటడం అందోళన కలిగిస్తుంది. తొలుత కరోనా వ్యాధి సోకిన వ్యక్తిని ప్రారంభంలోనే గుర్తించేటప్పటికే ఆతని ద్వారా వైరస్ చాలా వేగంగా పలువురికి విస్తరించింది. కారణం ఆ పాజిటివ్ గా వచ్చిన వ్యక్తి లోకల్ కేబుల్ నెట్వర్క్ లో కలెక్షన్ ఎజంట్ గా అనేక మంది తో కలవడమే. సదరు వ్యక్తి కి కరొనాపాజిటివ్ అని నిర్ధారణ అయిన వెంటనే […]
రాజకీయ విమర్శలకు కరోనా కూడా ఒక ఆయుధంగా మారింది. కరోనా విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్ష పార్టీలు,మీడియా, ప్రజలు ప్రశ్నించాలి. ఈ సమయంలో రాజకీయాలా ? అన్నది అర్థం లేని వాదన. అదే సమయంలో అసత్యాలు పునాదిగా విమర్శలు మంచిది కాదు. అది రాష్టానికి చేటు కలిగిస్తుంది. సంఖ్యల మాయాజాలం…. ఏపీలో కేసులు పెరుగుతున్నాయి అనే దాని కన్నా బయట పడుతున్నాయి అనడం బాగుంటుంది. రాజకీయంగా విమర్శలు చేసే వారు పొంతన లేని లెక్కలతో విమర్శలు చేయడం […]
ఏపీలోని గుంటూరు నగరంలో కరోనా తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా కరోనా బాధితులకు ట్రీట్ మెంట్ చేస్తున్న మహిళా డాక్టర్కి కరోనా సోకింది. దీంతో ముందుస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లాలో కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్న 12 మంది డాక్టర్లను అధికారులు క్వారంటైన్కు తరలించారు. కాగా గుంటూరులో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండగా.. వారికి వైద్యం అందిస్తోన్న 54 మంది డాక్టర్లు, సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వారిలో నలుగురి రిపోర్ట్ రాగా, […]
గుంటూరులోని ప్రభుత్వ ఫీవర్ హాస్పిటల్లో పని చేస్తున్న 12 మంది వైద్యులను గురువారం క్వారంటైన్కు పంపడం జిల్లాలో సంచలనంగా మారింది.కరోనా బాధితులకు వైద్య చికిత్స అందజేసే సమయంలో వారితో సన్నిహితంగా మెలగటంతో స్వీయ దిగ్బంధంలో ఉంచారు. జిల్లాలో ఇప్పటివరకు ఒక మెడికో సహా ఇద్దరు ఆర్ఎంపీ వైద్యులకు కరోనా సోకినట్టుగా అధికారులు తెలిపారు.మెడికోకి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఒక ప్రైవేటు హోటల్ను క్వారంటైన్ కేంద్రంగా మార్చి ఇద్దరు బోధనానిపుణులు, పదిమంది […]
కరోనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రమంగా విస్తరిస్తోంది.. ఇప్పటికే 473 కరోనా పాజిటివ్ కేసులు ఆంధ్రప్రదేశ్ లో నమోదయ్యాయి. వీరిలో 12 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా కర్నూలు గుంటూరు జిల్లాల్లో ప్రమాదకరంగా విస్తరిస్తుండడంతో కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా ఏడుగురు మృత్యువాత పడ్డారు. తాజాగా అనంతపురం మడకశిర నియోజకవర్గంలో ఒక తహసీల్దార్ కు కరోనా సోకినట్లు నిర్దారణ అయింది. దీంతో ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాల సిబ్బందిని క్వారంటైన్కు తరలించారు. ప్రస్తుతం […]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు విస్తరిస్తున్నాయి.. గుంటూరు జిల్లాలో కరోనా కేసులు పెరగడంతో పాటూ నర్సరావుపేటలో ఒకరు చనిపోయారు. ప్రస్తుతం జిల్లాలో 51 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. దీంతో అక్కడ అధికారులు అప్రమత్తమయ్యారు.. లాక్డౌన్ మరింత కఠినంగా గా అమలు చేయాలని నిర్ణయించారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరైనా […]
కనిపించని శత్రువు కరోనా వైరస్ కబలిస్తోంది. అమాయకుల ప్రాణాలను తీస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు గురువారం ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అనంతపురం, గుంటూరు జిల్లాల్లో ఈ మరణాలు నమోదయ్యాయి. దింతో ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తో చనిపోయిన వారి సంఖ్య ఆరుకి చేరింది. ఇక ఏపీలో ఈ రోజు 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో ఈ ఒక్క రోజే 11 కొత్త కేసులు నమోదయ్యాయి. దింతో ఆ జిల్లాలో కేసుల […]
అందరు భయపడుతున్నట్లే కరొనా వైరస్ కొంప ముంచేట్లే ఉంది. ఏపిలో ఈ ఒక్కరోజే 17 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 60కి చేరుకుంది. ఏపిలో ఒక్కరోజులో ఇన్ని కేసులు బయటపడటానికి ప్రధాన కారణం ఢిల్లీ యాత్రే అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఈనెల 13-15వ తేదీల మధ్య ఢిల్లీలోని జమాతే నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన మత ప్రార్ధనలకు ఏపి నుండి 500 మంది ముస్లింలు వెళ్ళారు. వాళ్ళిన వాళ్ళల్లో 13 జిల్లాల రాష్ట్రంలోని గుంటూరు, […]