దేశంలో కరోనా ఉధృతి రోజు రోజుకీ తీవ్రంగా పెరుగుతుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా పాజిటివ్ కేసులు నిర్దారణ అవుతున్నాయి. కాగా గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 8380 కేసులు, 205 మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 182,143 కి చేరింది. అంతేకాకుండా మరణాల సంఖ్య 5164 కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. భారత్లో కరోనా వైరస్ బయటపడ్డ తరువాత 24గంటల్లో అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కరోనా వైరస్ […]
ఒక్కరోజులో 7466 పాజిటివ్ కేసుల నమోదు దేశంలో కరోనా ఉధృతి రోజు రోజుకీ తీవ్రంగా పెరుగుతుంది. గత కొద్ది రోజులుగా దేశంలో నిత్యం 6 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 7466 కేసులు, 175 మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,65,799 కి చేరింది. అంతేకాకుండా మరణాల సంఖ్య 4706కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. భారత్లో కరోనా వైరస్ బయటపడ్డ […]
ఒక్కరోజులో 6566 పాజిటివ్ కేసుల నిర్దారణ దేశంలో కరోనా ఉధృతి రోజు రోజుకీ తీవ్రంగా పెరుగుతుంది. గత కొద్ది రోజులుగా దేశంలో నిత్యం 6 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోడవుతున్న విషయం తెలిసిందే. గడచిన 24 గంటల్లో మరోసారి సుమారు ఆరువేల ఐదు వందల పాజిటివ్ కేసులుగా నిర్దారణ అయ్యాయి. నిన్న ఒక్కరోజులో 6566 పాజిటివ్ కేసులు నిర్దారణ కావడంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,58,333 కు చేరింది. కరోనా కారణంగా ఇప్పటివరకు 4531 మంది […]
ఒక్కరోజులో 6387 పాజిటివ్ కేసుల నిర్దారణ దేశంలో కరోనా ఉధృతి రోజు రోజుకీ తీవ్రంగా పెరుగుతుంది. గత కొద్ది రోజులుగా దేశంలో నిత్యం 6 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోడవుతున్న విషయం తెలిసిందే. గడచిన 24 గంటల్లో మరోసారి సుమారు ఆరువేల నాలుగు వందల పాజిటివ్ కేసులుగా నిర్దారణ అయ్యాయి. నిన్న ఒక్కరోజులో 6387 పాజిటివ్ కేసులు నిర్దారణ కావడంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,51,767 కు చేరింది. కరోనా కారణంగా ఇప్పటివరకు 4337 మంది […]
దేశంలో కరోనా ఉధృతి రోజు రోజుకీ తీవ్రంగా పెరుగుతుంది. మొదట్లో వందల్లో నమోదైన కేసులు కాస్త నేడు రోజుకి దాదాపు ఐదు వేలకు తగ్గకుండా నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో ఆరువేలకు పైగా పాజిటివ్ కేసులుగా నిర్దారణ అయ్యాయి. ఇప్పటివరకు నమోదయిన పాజిటివ్ కేసుల్లో ఇదే అత్యధికం. నిన్న ఒక్కరోజులో 6,654 పాజిటివ్ కేసులు నిర్దారణ కావడంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,25,101కి కు చేరింది. కరోనా కారణంగా ఇప్పటివరకు 3,720కి మంది ప్రాణాలు కోల్పోయారు. గడచిన […]
ఒక్కరోజులో 5609 పాజిటివ్ కేసుల నిర్దారణ దేశంలో కరోనా ఉధృతి రోజు రోజుకీ తీవ్రంగా పెరుగుతుంది. మొదట్లో వందల్లో నమోదైన కేసులు కాస్త నేడు రోజుకి దాదాపు ఆరువేల పాజిటివ్ కేసులుగా నిన్న ఒక్కరోజులో 5609 పాజిటివ్ కేసులు నిర్దారణ కావడంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,12,359 కు చేరింది. కాగా కరోనా కారణంగా 3435 మంది ప్రాణాలు కోల్పోయారు. గడచిన 24 గంటల్లో 132 మంది మరణించారు. కరోనా వైరస్ బారినుండి 45,300మంది కోలుకుని […]
ఒక్కరోజులో 4970 పాజిటివ్ కేసుల నిర్దారణ దేశంలో కరోనా ఉధృతి తీవ్రంగా కొనసాగుతుంది. నిన్న ఒక్కరోజులో 4970 పాజిటివ్ కేసులు నిర్దారణ కావడంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,01,139 కు చేరింది. కాగా కరోనా కారణంగా 3,156 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజులో 134 మంది మరణించారు. కరోనా వైరస్ బారినుండి 39,233 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. 58,747 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స […]
దేశంలో 96వేలకు చేరిన కరోనా పాజిటివ్ కేసులు మహారాష్ట్రలోనే 33 వేల పాజిటివ్ కేసులు దేశంలో కరోనా ఉధృతి తీవ్రంగా కొనసాగుతుంది. నిన్న ఒక్కరోజులో5,242 పాజిటివ్ కేసులు నిర్దారణ కావడంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య96,169 కు చేరింది. కాగా కరోనా కారణంగా3,029 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదయిన పాజిటివ్ కేసుల్లో గడచిన 24 గంటల్లో నమోదయిన కేసులే అత్యధికం.. నిన్న ఒక్కరోజులో 157 మంది మరణించారు. కరోనా వైరస్ బారినుండి36,824 మంది కోలుకుని […]
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గడచిన కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా రోజుకు దాదాపు మూడువేల ఐదువందల పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతుండడంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య బాగా పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజులో 3,940 పాజిటివ్ కేసులు నిర్దారణ కావడంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 81,997 కు చేరింది. కాగా కరోనా కారణంగా 2,649 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ బారినుండి 27,969 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ […]
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గడచిన కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా రోజుకు దాదాపు మూడువేల ఐదువందల పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతుండడంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య బాగా పెరిగింది. నిన్న ఒక్కరోజులో 3,725 పాజిటివ్ కేసులు నిర్దారణ కావడంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 78,055 కు చేరింది. కాగా కరోనా కారణంగా 2,551 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ బారినుండి 26,400 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ […]