2011 ఏప్రిల్ 2 మధ్యాహ్న వేళ క్రికెట్ ప్రేమికులతో కిటకిటలాడుతున్న ముంబైలోని వాంఖేడే స్టేడియం.భారత క్రికెట్ అభిమానులలో నరాలు తెగేటంత ఉత్కంఠత.ఎక్కడో మనసులో ఏదో మూలలో గెలుపుపై సంశయం.1996 ఈడెన్ గార్డెన్స్లో ఇరు జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్లో భారత్పై శ్రీలంక ఆధిపత్యం వహించిన ఆనాటి దృశ్యం కళ్ళ ముందు మెదిలాడగా గెలుపుపై బెంగ ఒకవైపు.కానీ భారత్-శ్రీలంక జట్లు ఐసీసీ టోర్నమెంట్ చరిత్రలో ఫైనల్లో తలపడటం మొదటిసారి కావడంతో గెలుపు భారత్దే అన్న ధీమా మరోవైపు. అయితే […]