దాదాపు రెండు నెలలపాటు జరిగిన మినీ ఎన్నికల సంగ్రామం తుది దశకు వచ్చింది. ఈ రోజు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. లెక్కింపునకు అవసరమైన అన్ని ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం చేసింది. పటిష్టమైన భద్రత మధ్య, కోవిడ్ నిబంధనలను పాటిస్తూ కౌంటింగ్ చేపట్టనున్నారు. మధ్యాహ్నం కల్లా ఆయా రాష్ట్రాలలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారో తెలిసిపోతుంది. జనవరి 14వ తేదీన ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, […]
ఉత్తరప్రదేశ్లో భారీ బంగారు గని బయటపడింది. 2005 నుంచి జీయోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) సాగించిన సుదీర్ఘ అన్వేషణ ఎట్టకేలకు ఫలించింది. ఉత్తర ప్రదేశ్లోని సోన్భద్ర జిల్లా సోన్పహడిలో 3000 మెట్రిక్ టన్నుల ( 30 లక్షల కిలోలు) బంగారు నిక్షేపాలు ఉన్నట్లు జీఎస్ఐ సర్వేలో వెల్లడైంది. ఈ ప్రాంతంతోపాటు ఇదే జిల్లా హర్తి ప్రాంతంలో మరో 650 మెట్రిక్ టన్నుల ( 6.5 లక్షల కిలోలు) బంగారు ఉన్నట్లు కనుగొన్నారు. ఈ గనుల్లో బంగారంతోపాటుగా […]