దేశమంతా కరోనా బారినపడి విలవిలలాడుతుంటే ఈశాన్య రాష్ట్రాలు మాత్రం అందుకు మినహాయింపుగా ఉన్నాయి.ముఖ్యంగా మణిపూర్ భారత్లో కరోనా వైరస్ ఫ్రీ తొలి రాష్ట్రంగా గుర్తింపు తెచ్చుకుంది. మణిపూర్ రాష్ట్రంలో ఒక కరోనా పాజిటివ్ కేసు కూడా ప్రస్తుతం లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.ఢిల్లీలోని నిజాముద్దీన్లో జరిగిన తబ్లిగీ జమాత్కు హాజరైన 65 సంవత్సరాల వ్యక్తికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. అతను రాజధాని ఇంఫాల్లోని రిమ్స్ ఆస్ప్రతిలో చేరి చికిత్స పొందుతున్నాడు.అయితే తాజాగా […]
కరోనా వైరస్ పై తీవ్ర ఆందోళన చెందుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, ఆ మహమ్మారి పై పోరాటం చేస్తున్న వైద్యులు, పోలీసులు, ప్రభుత్వ సిబ్బందికి పెద్ద ఊరటనిచ్చే అంశం ఇది. ఢిల్లీ తబలీగ్ జమాత్ సదస్సుకు వెళ్లి వచ్చిన వారిలో వైరస్ గురైన బాధితుల్లో ఈరోజు 13 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. 16 రోజుల తర్వాత వారు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కడప జిల్లాకు చెందిన 13 మంది యాత్రికులను ఈరోజు అధికారులు వారి […]
ఢిల్లీలోని తబ్లీగ్ జమాత్ శిక్షణ సదస్సు దేశంలో నలుమూలల కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైందని అందరికీ తెలిసిన విషయమే. ఈ సదస్సు ద్వారా కరోనా వైరస్ దేశవ్యాప్తంగా వ్యాపించిందని కనుగొన్నది ఏపీకి చెందిన ఐపీఎస్ కావడం విశేషం. సదరు ఐపిఎస్ ఆఫీసర్ దేశం మొత్తాన్ని కాపాడాలి అని చెప్పవచ్చు. ఆయన ఎవరో కాదు గుంటూరు అర్బన్ డీఐజీ పి హెచ్ డి రామకృష్ణ కావడం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం. గత నెల 25వ తేదీన గుంటూరులో 52 […]
డిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ ఉదంతం బయట పడ్డాక రాష్ట్రంలో కర్నూల్ జిల్లా నుండే ఈ సభలకు ఎక్కువ మంది హాజరైన నెపధ్యంలో అందరూ భయపడ్డట్టే జరిగింది. ఆదివారం ఒక్కరొజే జిల్లాలో 52 పాజిటివ్ కేసులు నమోదవడంతో కరొనా ప్రమాద ఘంటికలు తారాస్థాయికి చేరాయి. దీంతో ఒక్కసారిగా జిల్లాలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 56 కి చేరింది. మరో రెండు రోజుల్లో మరిన్ని అనుమానితుల శాంపిల్స్ ల్యాబ్ నుండి రానున్న తరుణంలో ఈ సంఖ్య రెట్టింపు అయ్యే […]
క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే టెన్షన్ పెరిగిపోతోంది. మొన్నటి వరకూ విదేశాల నుండి వచ్చిన వాళ్ళకే కొరోనా వైరస్ ఉందని నిర్ధారణైంది. అందుకే దాదాపు రెండు వారాలుగా 23 కేసులే నమోదయ్యింది. ఒకవైపు పొరుగునున్న తెలంగాణా, తమిళనాడు, కర్నాటకలో ఎక్కువ కేసులు నమోదవుతున్నా ఏపిలో మాత్రం 23 దగ్గరే ఆగిపోయింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైరస్ వ్యాప్తిని గట్టిగా నియంత్రణ చేస్తుండటంతో కేసులు బాగా కంట్రోల్ అయ్యిందనే చెప్పాలి. సీన్ కట్ చేస్తే మార్చి […]
పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కలవరం మొదలైంది. నిన్నటి వరకూ ఒక్క పాజిటివ్ కేసూ నమోదు కాని పశ్చిమగోదావరిలో ఒకేసారి 14 కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. వీరందరూ ఢిల్లీలోని నిజాముద్దీన్ జమాత్ సదస్సుకు వెళ్లి వచ్చిన వారే కావడం గమనార్హం. జమాత్కు రాష్ట్రం నుంచి 1,470 మంది హారయ్యారని అధికారులు నిర్థారించారు. వీరిలో 1,321 మందిని గుర్తించారు. వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న సోమవారం ఒక్క రోజే 17 మందికి కరోనా […]