మన దేశంలో, రాష్ట్రాలలో ఒక్కోసారి ప్రభుత్వాలు కూలడం, అప్పటిదాకా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అధికారం చేపట్టడం జరుగుతూనే ఉంటుంది. అయితే ఇది పలు రాష్ట్రాల్లో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక ఎక్కువగా జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం మహారాష్ట్రం ప్రభుత్వానికి గండం ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం రెండు పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వంగా ఏర్పడింది. ఇప్పుడు అది కూలిపోయే పరిస్థితి వచ్చింది. దీంతో విపక్షంలో ఉన్న బీజేపీ అధికారం కోసం చూస్తుంది. ఇలాగే గతంలోనూ బీజేపీ పలు […]
దేశంలో 96వేలకు చేరిన కరోనా పాజిటివ్ కేసులు మహారాష్ట్రలోనే 33 వేల పాజిటివ్ కేసులు దేశంలో కరోనా ఉధృతి తీవ్రంగా కొనసాగుతుంది. నిన్న ఒక్కరోజులో5,242 పాజిటివ్ కేసులు నిర్దారణ కావడంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య96,169 కు చేరింది. కాగా కరోనా కారణంగా3,029 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదయిన పాజిటివ్ కేసుల్లో గడచిన 24 గంటల్లో నమోదయిన కేసులే అత్యధికం.. నిన్న ఒక్కరోజులో 157 మంది మరణించారు. కరోనా వైరస్ బారినుండి36,824 మంది కోలుకుని […]
కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ మూడో విడత గడువు నేటితో ముగియనుంది. నాలుగో విడత లాక్డౌన్ ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన ప్రధాని నరేంద్రమోదీ.. అందుకు సంబంధించిన విధి, విధానాలు 18వ తేదీ లోపు వెళ్లడిస్తామని ప్రకటించారు. దీంతో లాక్డౌన్ 4.0 ఎప్పటి వరకు ఉంటుంది..? ఎలా ఉంటుంది..? మరిన్ని సడలింపులు ఉంటాయా..? అనే అంశాలపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటి వరకు లాక్డౌన్ 4.0కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. మరో […]
ఒక్కరోజులో 3,561 పాజిటివ్ కేసులు దేశంలో కరోనా తీవ్ర స్థాయిలో వ్యాపిస్తుంది. గడచిన మూడు రోజుల్లో దేశవ్యాప్తంగా దాదాపు 10వేల పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడం వల్ల దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య బాగా పెరిగింది. నిన్న ఒక్కరోజులో 3,561 పాజిటివ్ కేసులు నిర్దారణ కావడంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల 52,952కు చేరింది. కాగా కరోనా కారణంగా 1,783 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ బారినుండి 15,267 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని […]
ఒక్కరోజులో 2958 పాజిటివ్ కేసులు దేశంలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది. ఒక్కరోజులో 3900 పాజిటివ్ కేసులు నిర్దారణ కావడంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 49,391కు చేరింది. కాగా కరోనా కారణంగా 1694 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ బారినుండి 14,183 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. దీంతో 33,514 మంది చికిత్స పొందుతున్నారు. గడచిన మూడు రోజుల్లో దేశవ్యాప్తంగా ఎక్కువ పాజిటివ్ కేసులు […]
1373 కి చేరిన కరోనా మరణాలు దేశవ్యాప్తంగా గడచిన 48 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులు ఉధృతంగా పెరిగాయి. కరోనా తీవ్ర స్థాయిలో వ్యాపిస్తూ ఉండటం ఆందోళన కలిగించే పరిణామంగా చెప్పుకోవచ్చు. గడచిన 48 గంటల్లో 4898 పాజిటివ్ కేసులు నిర్దారణ కావడంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 42,533కు చేరింది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2553 కేసులు నిర్దారణ అయ్యాయి. కాగా కరోనా కారణంగా 1373 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ […]
సమాజానికి కళ్ళు, చెవుల్లాంటి మీడియా రంగంపైన కూడా కరోనా వైరస్ పంజా విసిరింది. ఇప్పటికే చాలామంది పాత్రికేయులకు వైరస్ సోకిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా విజయవాడలో కూడా పలువురికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ముంబాయ్, చెన్నై, హైదరాబాద్ లో కొందరు మీడియా ప్రతినిధులకు ప్రధానంగా టివి రిపోర్టర్లు, కెమెరామ్యాన్ తదితరులకు వైరస్ ఎటాక్ అయ్యింది. ముంబాయ్ లో సుమారు 50 మంది, చెన్నైలో 30 మంది హైదరాబాద్ లో నలుగురికి వైరస్ సోకినట్లు నిర్ధారణయ్యింది. […]
1000 కి పైగా కరోనా మరణాలు కరోనా పాజిటివ్ కేసులు దేశవ్యాప్తంగా ఉధృతంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 31,332 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా 1007 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ బారినుండి 7696 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1897 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా 73 మంది మరణించారు. ముఖ్యంగా మహారాష్ట్ర, దిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్లలో కరోనా […]