దేశంలో లాక్డౌన్ విధించకముందే వృద్ధి రేటు అమాంతం పడిపోయింది. గత ఒక్కటి, రెండేండ్లుగా మాంద్యం పెరుగుతూ గడిచిన మార్చి నాటికి తీవ్ర స్థాయికి చేరిందనడానికి తాజా జిడిపి గణంకాలే నిదర్శనం. 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత జిడిపి 4.2 శాతానికి క్షీణించిందని స్వయంగా కేంద్ర గణాం కాల శాఖనే వెల్లడించింది. దీంతో దేశ వృద్ధి రేటు 11 ఏళ్లలో కనిష్ట స్థాయికి పడిపోయినట్టయ్యింది. కేంద్ర గణంకాల శాఖ వివరాల ప్రకారం.. 2018-19లో దేశ జిడిపి వృద్ధి 6.1 […]
దేశంలో మార్చి 25 నుండి కొనసాగుతున్న లాక్డౌన్ వలన రైతులు,వలస కూలీలు,తోపుడు బండ్లవారు,చిరు వ్యాపారులు చిల్లర దుకాణదారులు,భవన నిర్మాణ కార్మికులు వంటి అసంఘటిత రంగ కార్మికులు పెద్దఎత్తున ఉపాధి కోల్పోతున్నారు. దినసరి సంపాదన మీద ఆధారపడిన వారి కొనుగోలు శక్తి అమాంతం పడిపోయింది. దీంతోపాటు వ్యవసాయ,పారిశ్రామిక మరియు సేవ రంగాలలో ఉత్పత్తి నిలిచి పోవడంతో భారత ఆర్థిక వ్యవస్థ పెను సంక్షోభంలోకి నెట్టబడింది. ఇదే సమయంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2020-21) దేశ జీడీపీ వృద్ధి రేటు […]
ప్రధానమంత్రి రాష్ర్టాల ముఖ్యమంత్రులతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రల సూచనల సంగతేమో కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన రెండు ప్రతిపాదనలు మాత్రం హాట్ టాపిక్ గా మారాయి. అందులో ఒకటి హెలికాప్టర్ మనీ ఐతే మరొకటి Quantitative Easing (QE). దీంతో ఇప్పుడందరూ ఆ రెండు పదాలకు అర్ధం తెలుసుకొనే పనిలో పడిపోయారంటే అతిశయోక్తి కాదు. హెలికాప్టర్ మనీ…. కరోనా తీసుకొచ్చిన ఆర్ధిక మాంద్యాన్ని ఎదుర్కొనేందుకు […]
లాక్ డౌన్ కారణంగా భారతదేశం విలవిల్లాడుతోంది. ప్రపంచమే స్తంభించిన నేపథ్యంలో దేశం అస్తవ్యస్తంగా మారే ప్రమాదం దాపురిస్తోంది. ముఖ్యంగా ఆర్థికరంగంలో పెను ప్రమాదం తప్పదని అంచనాలు వినిపిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ వెంటనే కోలుకోలేని స్థాయిలో ఈ ముప్పు ఉంటుందనే అభిప్రాయం వినిపిస్తోంది. దేశ భవిష్యత్ లో ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తోందననే ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది. దేశంలో తాజా అంచనాల ప్రకారం లాక్ డౌన్ కారణంగా రోజుకి 35 నుంచి 40వేల కోట్ల […]
కరోనా వైరస్ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్లపై పడింది. దీంతో మదుపరుల సంపద నిమిషాల వ్యవధిలోనే 5 లక్షల కోట్ల సంపద ఆవిరై పోయింది. కోవిడ్ 19 ఎఫెక్ట్ వల్ల ప్రపంచ మార్కెట్లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. 1100 పాయింట్ల దిగువన సెన్సెక్స్ కొనసాగుతుంది.300 పైగా పాయింట్ల నష్టంలో మార్కెట్ ట్రేడ్ అవుతోంది. కరోనా భయంతో మదుపరులు అమ్మకాలకు దిగడంతో షేర్ మార్కెట్లు కుదేలయ్యాయి. దీని ఫలితంగా మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. గ్లోబల్ జీడీపీ పై కరోనా […]
భారతదేశ నెలవారీ తలసరి ఆదాయం 2017-18లో 9,580 వద్ద ఉంది. కానీ మార్చి 2019 తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో దేశ తలసరి ఆదాయం 10% పెరిగి నెలకు, 10,534 కు చేరుకుంది. 10% వృద్ధితో తలసరి ఆదాయం పెరిగిదంటే ప్రజలంతా ఆనందపడాల్సిన విషయమే. కానీ ఇప్పుడు దేశంలో ప్రజలంతా ఆనందంగా ఉన్నారా అంటే తెల్లమొహం వేయాల్సిన పరిస్థితి. ఈ తలసరి ఆదాయం జీడీపీ లెక్కలు పేపర్ పై బాగానే కనిపిస్తాయి. కానీ బయట పరిస్థితులు వేరేగా […]