జంగారెడ్డిగూడెం ఘటనపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అబద్దాలు చెబుతున్నారని, ఆయన అసెంబ్లీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గతంలో చంద్రబాబును ఆ విధంగా డిమాండ్ చేశారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. శుక్రవారం రామకృష్ణ తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ సీఎం బాధిత కుటుంబాలను పరామర్శించి, పరిహారం రూ. 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కల్తీ సారా తాగి మృతిచెందింది ఐదుగురే అని సీఎం, మంత్రి అసెంబ్లీ ప్రకటించినా పట్టించుకోకుండా టీడీపీ మాదిరిగానే విమర్శలు […]
న్యాయ వ్యవస్థకు, శాసన వ్యవస్థకు మధ్య తగాదా పెట్టే విధంగా.. రాష్ట్ర మంత్రులు వ్యాఖ్యలు చేయడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొనడం వింతగా ఉందని అధికారపార్టీ నేతలు అంటున్నారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో రామకృష్ణ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి లేఖ రాస్తూ మంత్రుల మాటతీరును తప్పుపట్టారు. మూడు రాజధానులకు కట్టుబడి ఉంటాం అని రాష్ట్రమంత్రులు స్టేట్మెంట్లు ఇవ్వడం సరికాదని, ఏపీ హైకోర్టు తీర్పును గౌరవించాలని సూచించారు. అసెంబ్లీలో అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ […]
గడచిన సాధారణ ఎన్నికల్లో జనసేనతో కలసి చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగిన సీపీఐ, సీపీఎంలు ఎన్నికల ఫలితాల ఆ తర్వాత.. జనసేన హ్యాండ్ ఇచ్చి బీజేపీతో జతకట్టడంతో కమ్యూనిస్టులు ఎవరిదారి వారు చూసుకున్నారు. ఈ క్రమంలో సీపీఎం పార్టీ ఏ పార్టీకి అనుకూలంగా ఉండకుండా.. తటస్థ వైఖరిని అనుసరిస్తుండగా.. సీపీఐ మాత్రం తెలుగుదేశం పార్టీ దారిలో నడుస్తోంది. సీపీఐ పార్టీలోని ఇతర నాయకులు తీరు ఎలా ఉన్నా.. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాత్రం చంద్రబాబు మనసెరిగి […]
అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని, మూడు రాజధానులు వద్దని 300 రోజులకు పైగా జరుగుతున్న అమరావతి ఉద్యమ జ్వాలను ఆరకుండా చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది తెలుగుదేశం పార్టీ, దాని అనుకూల మీడియా అయితే.. వారితో పోటీ పడుతున్న క్రెడిట్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు దక్కుతుంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పోటీగా సీపీఐ రామకృష్ణ కూడా అమరావతి వాయిస్ను వినిపిస్తున్నారు. బాబుకు ఏ మాత్రం తగ్గకుండా ఆయన బాటలో నడుస్తున్నారు. ఈ క్రమంలో […]
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అమరావతియే ఏకైక రాజధానిగా కొనసాగాలని కోరుకుంటున్న వారికి ఓ సలహా ఇచ్చారు. సీనియర్ రాజకీయవేత్తగా, ఉన్నది ఉన్నట్లు కండబద్ధలు కొట్టే నారాయణ సలహా నిజంగా ఆచరణీయమే. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కావలంటున్న రాజకీయ పార్టీలు అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లోనే ఉద్యమం చేస్తే సరిపోదని, చిత్తశుద్ధి ఉంటే 13 జిల్లాలు తిరిగి ఉద్యమం చేయాలన్నారు. నారాయణ ఏ ఒక్క పార్టీని ఉద్దేశించి ఈ మాట చెప్పలేదని స్పష్టంగా తెలుస్తోంది. మూడు […]
ప్రస్తుతం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రాజకీయ పార్టీలన్నీ ఏకం కాబోతున్నాయా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. ఇందుకు ఆయా పార్టీల నాయకులు ఇస్తున్న స్టేట్మెంట్లు, ఇప్పటి వరకు స్నేహం కొనసాగించిన వారిపై వేస్తున్న సెటైర్లనే నిదర్శనంగా చూపిస్తున్నారు. అధికారం చేపట్టి వైఎస్సార్సీపీ సంక్షేమ పాలనీలో బిజీబిజీగానే ఉంది. కేంద్రంలో ఉన్న అధికారంతో రాష్ట్ర బీజేపీ, వారితో ఉన్న స్నేహంతో జనసేనలు కూడా తమ వంతు బిజీలోనే ఉన్నారు. ఇక ఏపీలో రాజకీయంగా ఖాళీగా ఉన్న పార్టీలను గురించి […]
ఓ పార్టీ అధినేతను ఆ పార్టీ నేతలు అనుచరించడం, ఆయన నిర్ణయాలు సమర్థించడం, అనుకరించడం సర్వసాధారణం. కానీ ఓ పార్టీ అధినేత నిర్ణయాలు మరో పార్టీ అధినేత అనుకరించారంటే ఆయన శక్తి ఏమిటో తెలుస్తుంది. పరిపాలన, నీతి నిజాయతీ, ప్రజలకు మేలు చేయడం ఎలా ఉన్నా… చంద్రబాబు నాయుడు మరో పార్టీ నేతలను తన ఫాలోవర్స్గా మార్చుకోవడంలో మాత్రం ఆయనకు ఆయనే సాటి. దీనికి ఆయన వేసే మంత్రం ఏమిటో తెలియదు కానీ చంద్రబాబు… అధికారంలో ఉన్నప్పుడు […]
చంద్రబాబునాయుడు ఏమి చెబితే అది, టిడిపి ఏమి చేస్తే దాన్నే సిపిఐ కూడా ఫాలో అయిపోతోంది. టిడిపి డిమాండ్లు, నిరసనలు సిపిఐ డిమాండ్లు, నిరసనలు దాదాపు కట్ అండ్ పేస్ట్ లాగే ఉంటోంది. పేదలకు ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేసి అటువంటి మరికొన్ని డిమాండ్లతో తమ నేతలను ఇళ్ళల్లో కూర్చుని దీక్షలు చేయమన్నాడు. ఇపుడు అటువంటి డిమాండ్లే సిపిఐ రామకృష్ణ కూడా చేసి తమ నేతలను దీక్షల్లోకి దింపాడు. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే […]
లాక్ డౌన్ విపత్తు సమయంలో ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు ప్రభుత్వం ఆర్ధిక సాయం చేయడం నేరమంటున్న కన్నా లక్ష్మీనారాయణ , సీపీఐ రామకృష్ణ ప్రభృతులు. ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నియంత్రణకు కేంద్రం లాక్ డౌన్ ప్రకటించిన తరువాత పలు ఇబ్బందులకు గురయ్యే ప్రజల కోసం కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పలు విధాలైన సహాయ కార్యక్రమాలు చేపట్టాయి . వాటిలో ఆర్ధిక సాయం కూడా ఒకటి . దీనిలో భాగంగానే ఏపీ ప్రభుత్వం కూడా […]
కమ్యూనిస్టులంటే చాలామందికి పోరాడేవాళ్లుగా గుర్తుకొస్తారు. కానీ కొందరు మాత్రం ప్రచారం కోసమే ఉంటారు. ప్రచారం వస్తుందంటే ఏదయినా చేసేందుకు సిద్ధపడే సెక్షన్ కమ్యూనిస్టులలో కూడా పెరుగుతుండడమే వర్తమాన వాస్తవం. అందుకు మంచి ఉదాహరణ సీపీఐ జాతీయ కార్యదర్శి కే.నారాయణ. నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న ఆయన తీరు గత రెండు దశాబ్దాలుగా తెలుగు ప్రజలందరికీ సుపరిచితమే. ప్రతీ సందర్భంలోనూ ఆయన ప్రచారం కోసం చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. అది వారి పార్టీ విధానాలకు భిన్నమైనప్పటికీ […]