దేశంలో చిన్నారులకు కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. చిన్నారులకు కోవిడ్ వ్యాక్సినేషన్ పై డిసిజిఐకి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ కీలక సూచనలు చేసింది. 5-12 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు కోవాగ్జిన్, కార్బెవాక్స్ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి నిపుణుల కమిటీ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు( డిసిజిఐ) కి సిఫార్సు చేసింది. త్వరలో డిసిజిఐ నిర్ణయంతో చిన్నారులకు కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే భారత్ లో 12 ఏళ్లు పైబడిన పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్లు […]
కరోనాకు టీకానే శ్రీరామరక్ష.. ఇప్పటివరకు అయితే వైరస్ ఇంపాక్ట్ తగ్గింది. భారత్లో మూడు వేవ్ లు ముగిశాయి. ఇతర దేశాల్లో అదీ 4 వేవ్స్గా ఉంది. అయితే వ్యాక్సిన్కు సంబంధించి బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారులకు కూడా టీకా వేసేందుకు అనుమతి ఇచ్చింది. మోడెర్నా టీకాను ఆరు నుంచి 11 ఏళ్ల వయస్సు గల వారికి ఇచ్చేందుకు బ్రిటన్ మెడిసిన్స్ రెగ్యులేటర్ ఆమోదం తెలిపింది. వాస్తవానికి బ్రిటన్లో కొత్త కొత్త వేరియంట్స్ పుట్టుకొస్తున్నాయి. ఒమిక్రాన్ కొత్త […]
కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసు విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఉత్పత్తి సంస్థలు వ్యవహరిస్తున్న తీరుతో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నెల 10వ తేదీ నుంచి వ్యాక్సిన్ బూస్టర్ డోసును ప్రైవేటుగా అందుబాటులో ఉంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు పైబడిన వారు ప్రైవేటు కేంద్రాలలో వ్యాక్సిన్ బూస్టర్ డోసు తీసుకోవాలని సూచించింది. రెండో డోసు తీసుకుని 9 నెలలు పూర్తయిన వారు బూస్టర్ డోసు తీసుకోవాలని మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు […]
ప్రపంచంలోని వివిధ దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరుగుతోంది. కొత్త మ్యూటేషన్లు వస్తుండడంతో వైరస్ వ్యాప్తి నిత్యకృత్యమైపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో దేశంలో కరోనా నాలుగోవేవ్ వస్తుందనే ఆందోళన మొదలైంది. కేంద్రం కూడా నాలుగో వేవ్ వచ్చే ప్రమాదం ఉందంటూ.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. నిపుణులు కూడా నాలుగో వేవ్ వచ్చే అవకాశం ఉందంటూ అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో నాలుగో వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు కేంద్రప్రభుత్వం సమాలోచనలు […]
కొద్ది రోజుల క్రితం కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారికి బంగారం ముక్కు పుడకలు అందించారు స్వర్ణకారులు. ఆ తర్వాత టీకా వేయించుకోండి బీరు ఫ్రీగా తీసుకోండి అంటూ మరో సంస్థ ప్రకటించింది. ఇప్పుడు ఏపీలో ను కూడా తాజాగా హోటల్ సంస్థ నిర్వాహకుడు కరోనా వ్యాక్సిన్ వేయించుకోండి బిర్యానీ ఫ్రీగా తినండి అంటూ ప్రచారం మొదలుపెట్టారు. అంతేకాకుండా విజయనగరం, కాకినాడలో ఉన్న తన హోటల్స్ వద్ద ప్రచార బోర్డులను ఏర్పాటు చేశారు. అయితే అందులో కొన్ని కండిషన్ […]
సరిగ్గా మూడు నెలల క్రితం వరకూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లోని తన నివాసానికే పరిమితం అయ్యారు. కరోనా కారణంగా దాదాపు ఏడాది వరకు ఆయన తన పార్టీని జూమ్ యాప్ ద్వారా నడిపించారు. కానీ ఇప్పుడు ధైర్యంగా బయటకు వచ్చారు. దానికి కారణం ఏమిటి..? వ్యాక్సిన్ తీసుకోవడం వల్లనే చంద్రబాబు బయటకు వస్తున్నారా..? ఇంతకూ చంద్రబాబు వ్యాక్సిన్ ఎప్పుడు తీసుకున్నారు..? ఏ బ్రాండ్ వ్యాక్సిన్ తీసుకున్నారు..? అనే చర్చ కొనసాగుతోంది. తిరుపతి […]
ఇప్పటి వరకు పండగలకు వస్త్ర దుకాణాల్లో ఆఫర్ లు పెట్టడం చూసుంటారు. కానీ కరోనా నివారణ టీకా వేసుకునేందుకు కూడా విచిత్రంగా ఓ ఆఫర్ ప్రకటించడం ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది. అది కూడా మామూలు ఆఫర్ అనుకుంటున్నారా కానేకాదు.. టీకా వేయించుకోండి ఒక బీరు ఉచితంగా పొందండి అంటూ ఓ రెస్టారెంట్ ఆఫర్ ప్రకటించడం అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. హార్యానలోని గుర్గావ్ సమీపంలోని గోల్డ్రోడ్లో ఉన్న ఇండియన్ గ్రిల్ రూం రెస్టారెంట్ ఈ ఆఫర్ ప్రకటించింది. మనదేశంలో […]
స్వతంత్ర భారతదేశంలో ప్రధాన మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా చాలా మంది పని చేశారు. అయితే అందులో ప్రజా నాయకులుగా పేరొందిన వారు అంతి కొద్ది మందే ఉన్నారు. రాజకీయ నాయకులు అయ్యేందుకు అనేక మార్గాలున్నాయి. కానీ ప్రజా నాయకులు అవ్వాలంటే.. ప్రజలను ముందుండి నడిపించాలి. ఆపత్కాలంలో తానున్నాననే భరోసాను ప్రజల్లో నింపాలి. ఇలాంటి నేతలు బహు అరుదుగా కనిపిస్తారు. వారికి దేశ వ్యాప్తంగా మంచి ఆధరణ లభిస్తుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాష్ట్రంలోనే కాదు.. సరిహద్దు రాష్ట్రాలలోనూ […]
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టి.. మళ్లీ పెరుగుతున్నాయి. ఉత్తరాధి రాష్ట్రాలలో కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఈ మహమ్మారి ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఇటీవల ప్రతి రోజు వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, నాగ్పూర్ వంటి ప్రధాన నగరాల్లో ప్రతి రోజు వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదువుతున్నాయి. కరోనా మళ్లీ విజృంభిస్తుండడంతో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాగ్పూర్ నగరంలో మరోమారు లాక్డౌన్ విధించాలని నిర్ణయించింది. ఈ నెల […]
కోవిడ్ 19ను ఎదుర్కొవడానికి వ్యాక్సిన్ ప్రధానమని ఇప్పటికే నిపుణులు తేల్చారు. దీంతో ఈ వ్యాక్సిన్ను ప్రజలకు అందించడానికి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు సిద్ధమయ్యాయి. సన్నాహాలు పూర్తయ్యాక నాలుగైదు దేశాల్లో వ్యాక్సినేషన్ కూడా ప్రారంభమైంది. ప్రపంచం మొత్తం మీద అతి పెద్ద వ్యాక్సిన్ కొనుగోలుదారుగా నిలిచిన మన దేశంలో కూడా వ్యాక్సిన్ పంపిణీకి రంగం సిద్ధం చేసారు. ఇప్పటికే ఎవరెవరికి వ్యాక్సిన్ ఇవ్వాలి, వాళ్ళ వద్దకు ఎలా చేర్చాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే రోడ్మ్యాప్ సిద్ధమైంది. దీంతో […]