పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పునరుద్ఘాటించారు. మంగళవారం శాసనసభలో పోలవరంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో సీఎం జగన్ మాట్లాడారు. ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరు, నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలు, గత ప్రభుత్వ నిర్వాకాన్ని సీఎం జగన్ వివరించారు. టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా ప్రాజెక్టుపై చేస్తున్న దుష్ప్రచారాన్ని జగన్ ఖండించారు. చంద్రబాబు ఎత్తు తగ్గుతారేమో గానీ.. ప్రాజెక్టు ఎత్తు తగ్గదని స్పష్టం చేశారు. ప్రాజెక్టు పూర్తిచేసి అక్కడ […]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 11 గంటలకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఉభయ సభలను ఉద్దేశించి చేయనున్న ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం అవుతాయి. గవర్నర్ ప్రసంగం అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడనుంది. సభ వాయిదా తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో శాసనసభ సమావేశాలు ఎన్నిరోజుల పాటు నిర్వహించాలనే విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. బీఏసీ సమావేశం తర్వాత సీఎం వైఎస్ జగన్మోహన్ […]
ఈ నెల 7వతేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వద్ద ఉన్న శాఖలను అసెంబ్లీ సమావేశాలు జరిగే వరకూ ఇతర మంత్రులకు కేటాయించారు. ఈ మేరకు ఏ ఏ శాఖలను ఎవరెవరికి కేటాయించారో తెలుపుతూ అసెంబ్లీ కార్యదర్శికి సమాచారం పంపారు. మొత్తం 9 శాఖలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరుగురు మంత్రులకు తాత్కాలికంగా కేటాయించారు. సాధారణ పరిపాలన శాఖను వ్యవసాయశాఖ మంత్రి […]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు అధికార, ప్రతిపక్ష పార్టీలు సిద్ధం అవుతున్నాయి. అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బిల్లులను ఈ రోజు జరిగిన సమావేశంలో మంత్రిమండలి ఆమోదించింది. పశువుల ధాణా కల్తి నివారణ చట్టం, పలు ఇరిగేషన్ ప్రాజెక్టులకు స్పెషల్పర్పస్ వెహికల్ ఏర్పాటుకు సంబంధించిన బిల్లులను కేబినెట్ ఆమోదించింది. వీటిని ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే శాసన సభ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు జగన్ సర్కార్ సిద్ధమైంది. ప్రభుత్వంతోపాటు ప్రతిపక్షం కూడా అసెంబ్లీ సమావేశాలకు సన్నద్ధం అవుతోంది. ఈ […]
ఇటీవల పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహణకు తాజాగా ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 4వ తేదీన సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం జరుగుతుందని ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సర్కులర్ జారీ చేశారు. వివిధ విభాగాలు అజెండాకు అనుగుణంగా అంశాలను రూపొందించి పంపాలని కోరారు. మంత్రివర్గ సమావేశంలో శాసన సభ సమావేశం నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. జూన్ నెలలో బడ్జెట్ ఆమోదం కోసం రెండు రోజుల పాటు […]
రాజధాని మార్పుకు సంబంధించి ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ తరుణంలో ఈనెల 20న అసెంబ్లీ, 21, 22 న ఉభయ సభలను సమావేశపర్చాలని నిర్ణయించిన ప్రభుత్వం దీనికి సంభందిచిన సమాచారాన్ని అటు అసెంబ్లీ ఇటు శాసనమండలి సభ్యులకు అధికారికంగా తెలియచేసింది. ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం రాజధాని మార్పునకు సంబంధించి బిల్లును అసెంబ్లిలో ప్రవేశ పెట్టనుందని ప్రచారం జరుగుతోంది. దీనిలో భాగంగా గతంలో అసెంబ్లీ ఆమోదించిన సీఆర్డీయే చట్టాన్ని రద్దు చేయడం, ఆ స్థానంలో పాత […]
అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకణపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చిన ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ జగన్ సర్కార్ ఈ విషయంపై విధాన పరమైన నిర్ణయం తీసుకునే వరకు ఎలాంటి సందేహాలు, చర్చలకు అవకాశం ఇవ్వకూడదనే వ్యూహంతో సాగుతున్నట్లుగా జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. గత నెల 17వ తేదీన అసెంబ్లీ సమావేశాల ముగింపు రోజున మూడు రాజధానుల ఏర్పాటుపై తన ఆలోచనను సీఎం జగన్ వెల్లడించినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అమరావతి కేంద్రంగా నిరసనలు కొనసాగిస్తోంది. జీఎన్ […]