పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరు నగరంలో వెలుగులోకి వచ్చిన అంతుచిక్కని వ్యాధి ఏమిటన్నది రేపు శుక్రవారం సాయంత్రానికి తెలుస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. విజయవాడలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన మంత్రి ఆళ్ల నాని.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. డబ్ల్యూహెచ్వో, కేంద్ర సంస్థలైన సీసీఎంబీ, ఐసీఎంఆర్, ఢిల్లీ ఎయిమ్స్ తదితర సంస్థల తమ తుది నివేదికను రేపు సాయంత్రానికి ఇవ్వనున్నట్లు మంత్రి చెప్పారు. తుది నివేదిక వచ్చిన తర్వాతే […]
విశాఖ ఎల్జీ పాలీమర్స్ కంపెనీలో స్టెర్లిన్ గ్యాస్ లీకేజీ ప్రమాదంలో అస్వస్థతకు గురై విశాఖ కింగ్ జార్జి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. తాడేపల్లి నుంచి విశాఖకు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమానాశ్రయం నుంచి నేరుగా కేజీహెచ్ కు చేరుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, విశాఖ జిల్లా ఇన్చార్జి మంత్రి కురసాల కన్నబాబు, పట్టణ, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తదితరులతో కలిసి […]
ఇప్పటి వరకూ రెండు నుండి మూడు రోజులు పడుతున్న కరోనా అనుమానితుల టెస్ట్ రిపోర్ట్స్ నేటి నుండి అత్యంత వేగంగా పది నిమిషాల్లో రిపోర్ట్స్ రానున్నాయి . ఇందుకోసం దక్షిణ కొరియా నుండి లక్ష ర్యాపిడ్ టెస్ట్ కిట్లు ప్రత్యేక ఛార్టర్ ఫ్లయిట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తెప్పించడం జరిగింది . కాగా సీఎం వైఎస్ జగన్ ఈ రోజు తన క్యాంప్ కార్యాలయంలో ఈ టెస్ట్ కిట్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభించారు . ఈ ర్యాపిడ్ […]
కరోనా నేపథ్యంలో ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. దీన్ని ఎలా అరికట్టాలనే దానిపై ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశంలో పూర్థిస్థాయిలో చర్చ జరిగింది. సుమారు రెండు గంటలపాటు జరిగిన ఈ క్యాబినెట్ భేటీలో ముఖ్య మంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ భేటీలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణ నిరంతర పర్యవేక్షణకు కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఐదుగురు మంత్రులతో సబ్ కమిటీ: ఐదుగురు మంత్రులతో ఏపీ సర్కార్ కమిటీ వేసింది. ఈ కమిటీలో […]
ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు ప్రతిరోజూ కరోనా వైరస్ కట్టడికి సమీక్ష నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖా మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. మీడియా సమావేశంలో ఆళ్ల నాని మాట్లాడుతూ వైరస్ వ్యాప్తిపై అపోహలను కలిగించి ప్రజలను భయాందోళనలకు గురి చేయొద్దని విపక్షాలకు విజ్ఞప్తి చేసారు. వైరస్ కట్టడి చేయడానికి అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నామని అందులో భాగంగా విద్యా సంస్థలకు ఈ నెల 31 వరకూ సెలవులను ప్రకటించామని వైద్యశాఖా మంత్రి ఆళ్ళ నాని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ […]
ఆంధ్రప్రదేశ్ శాసన సభలో మండలి రద్దు తీర్మానంపై చర్చ ప్రారంభమైంది. బీఏసీ సమావేశం తర్వాత తిరిగి ప్రారంభమైన సభలో స్పీకర్ వినతి మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ శాసన మండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం చర్చ ప్రారంభమైంది. ఈ తీర్మానంపై చర్చలో మొదటగా పశ్చిమ గోదావరి జిల్లా నేత, రాష్ట్ర వైద్యశాఖామంత్రి ఆళ్ల నాని మాట్లాడుతున్నారు. రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం, అనంతరం రాజధాని ఏర్పాటు, రాష్ట్రంలో యువకులకు ఉన్న ఉద్యోగ […]